Home Search
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టు
హైదరాబాద్: ఎన్ఎస్యూఐ నాయకుడికి సంఘిభావం తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఓయూలో రాహుల్గాంధీ సభకు యూనివర్సిటీ అధికారులు అనుమతి నిరాకరించడంతో ఎన్ఎస్యూఐ సభ్యులు, విద్యార్థులు...
‘నామాట తప్పని రుజువు చేస్తే’ రాజీనామా చేస్తా
కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్నది గుండుసున్నా
తెలంగాణ నిధులతో బిజెపి
పాలిత రాష్ట్రాలకు సోకులు
ఏడేండ్ల కాలంలో రాష్ట్ర ప్రజల
చెమట, నెత్తురు ధారపోసి
కేంద్రానికి రూ. 3,65,797
కోట్లు పన్నుల ఇచ్చాం
అక్కడి నుంచి...
ఢిల్లీలో బుల్డోజర్
సుప్రీంకోర్టు వద్దని చెప్పినా
ఆగని కూల్చివేతలు
కోర్టు ఉత్తర్వులు అందలేదన్న సాకుతో సాగిపోతున్న చట్టవిరుద్ధ
శిక్షలు మళ్లీ జోక్యం చేసుకున్న సిజెఐ 2గం. తర్వాత మాత్రమే
ఆగిన కూల్చివేతలు నేడు సుప్రీంలో వాదనలు
న్యూఢిల్లీ: దేశ రాజధానికి చేరిన...
ప్రతిపక్షాల ఐక్యతా నినాదం!
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో వరుసగా రెండోసారి బిజెపి ఎన్నిక కావడం దేశంలోని ప్రతిపక్షాలకు ఒకింత నిరాశ కలిగించాయి. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు దేశంలో ఇక బిజెపి బలహీనపడుతున్నదని,...
జగ్గారెడ్డికి మేమంతా అండగా ఉంటాం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎంఎల్ఎ జగ్గారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్గా మారిన సంగతి విదితమే. తాజాగా ఈ వివాదంపై టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డి మరోసారి...
అస్సాం సిఎంపై కేసు నమోదు చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు..
హైదరాబాద్: అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వశర్మపై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అస్సాం సిఎం అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర...
దమ్ముంటే జైల్లో వెయ్
రఫేల్ విమానాల కుంభకోణంపై సుప్రీంకోర్టులో కేసు వేస్తా
కేంద్రం అవినీతిపై మాట్లాడితే ఇడి, సిబిఐ కేసులు పెట్టి నన్ను జైల్లో వేస్తామంటూ బిజెపి నాయకులు హెచ్చరిస్తున్నారు. జైలంటే దొంగలకు భయం... నాకేం భయం లేదు....
పంజాబ్ ‘రణ’రంగం!
పంజాబ్ ఓటర్లు ఎవరి కంఠాన జయమాల వేస్తారో, మరెవరిపై పంజా విసురుతారోగాని ఆ పరిణామం జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశముంది. బిజెపికి ఇప్పుడు జరుగుతున్న ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఎంతటి...
మోడీ అధిక ప్రసంగం!
సంపాదకీయం: రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు సమాధానమిస్తూ పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన తీరు తన పాలన భవితవ్యంపై స్పష్టాస్పష్టమైన భయమేదో ఆయనను కలవరపెడుతున్నదనే అభిప్రాయానికి అవకాశం కలిగిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ పని...
సిఎం అభ్యర్థి ప్రకటన వేళ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు
అమృత్సర్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ రేపో మాపో ప్రకటించనున్న నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బలహీనమైన...
జీరోసమ్ బడ్జెట్
మోడీ ప్రభుత్వం ఆర్థిక బడ్జెట్ నికరాదాయ వర్గాలైన వేతన జీవులను, మధ్యతరగతివారిని, యువతను, రైతులను, సూక్ష్మమధ్యతరగతి పరిశ్రమలను విస్మరించిందని, మోడీ ప్రభుత్వంది జీరో సమ్ బడ్జెట్ అని, అదో లాలీపాప్ బడ్జెట్ అని...
యుపిలో ‘మజ్లిస్’ ఎవరికి ప్లస్?
ఉత్తరప్రదేశ్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 38 స్థానాలకు పోటీ చేసిన ఎంఐఎం ఒక్క చోట కూడా గెలవలేదు. ఆ రాష్ట్రంలో ఫిబ్రవరి- మార్చిలో జరగబోయే విధానసభ ఎన్నికల్లో ఏకంగా వంద స్థానాలకు పోటీ...
4 కోట్ల మందిని పేదరికంలోకి నెట్టేశారు
మోడీ సరార్పై రాహుల్ వ్యంగ్య బాణాలు
న్యూఢిల్లీ: బిజెపి ప్రభుత్వ హయాంలో దేశంలో నాలుగు కోట్ల మందికి పైగా జనాన్ని పేదరికంలోకి నెట్టేశారని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘హమారే...
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్ టుటు కన్నుమూత
జొహన్నెస్బర్గ్ : దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై అవిశ్రాంత పోరాటం చేసిన మానవ హక్కుల కార్యకర్త , నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆర్చ్ బిషప్ డెస్మండ్ టుటు (90) ఆదివారం కన్ను మూశారు....
మతం-మతతత్వం!
ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో అట్టహాసంగా గంగా హారతి కార్యక్రమం చేపట్టి యుపి ఎన్నికలకు ముందు హిందూ ఓటర్లను విశేషంగా ఆకట్టుకునే ప్రయత్నం చేయడానికి ఒక రోజు ముందు మొన్న ఆదివారం నాడు...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇకలేరు
గతకొంతకాలంగా అనారోగ్యం, 88ఏళ్ల జీవితకాలంలో 60ఏళ్లకుపైగా రాజకీయాల్లో విశిష్ట పదవులు అలంకరించిన ఘనత, ఉమ్మడి ఎపిలో ఎంఎల్సిగా, ఎంఎల్ఎగా, ఎంపిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఆర్థికమంత్రిగా...
పెగాసస్పై స్వతంత్ర దర్యాప్తు కమిటీ
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్.వి.రవీంద్రన్ పర్యవేక్షణలో ముగ్గురు ఉన్నతస్థాయి నిపుణలతో స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసిన అత్యున్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై ముగ్గురు నిపుణులతో...
పార్టీ పగ్గాలు చేపట్టడంపై ఆలోచిస్తా
సిడబ్లుసి సమావేశంలో పలువురి నేతల డిమాండ్పై రాహుల్
న్యూఢిల్లీ: మరో సారి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టే విషయాన్ని పరిశీలిస్తానని రాహుల్ గాంధీ చెప్పారు. శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ( సిడబ్లుసి) సమావేశంలో...
కెటిఆర్ ప్రసంగంతో ప్రతిపక్షాలు ఆగమాగం: జీవన్ రెడ్డి
హైదరాబాద్: అసెంబ్లీలో మంత్రి కెటిఆర్ వివరణాత్మక ప్రసంగం తర్వాత ప్రతిపక్షాలు ఆగమాగం అవుతున్నాయని టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం మధ్యాహ్నం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
రేవంత్ నోటికి తాళం
డ్రగ్స్, ఇడి కేసులకు సంబంధించి మంత్రి కెటిఆర్పై ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు
సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు
కెటిఆర్ వేసిన పరువు నష్టం దావాపై విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన...