Home Search
కోహ్లీ - search results
If you're not happy with the results, please do another search
విరాట్ ఔట్…. భారత్ 169/2
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో భారత్ 32.1 ఓవర్లలో రెండో వికెట్ కోల్పోయి 169 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ...
ధావన్ హాఫ్ సెంచరీ…
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో భారత్ 27 ఓవర్లలో తొలి వికెట్ కోల్పోయి 130 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీతో...
రోహిత్ ఔట్…. భారత్ 75/1
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో భారత జట్టు 17 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 75 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ...
విధ్వంసం సృష్టించిన భారత్.. ఇంగ్లండ్ లక్ష్యం 225
అహ్మదాబాద్: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న నిర్ణయాత్మకమైన ఐదోటీ20లో భారత్ 224 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు కెప్టెన్ కోహ్లీ(80 నాటౌట్; 52 బంతుల్లో 7ఫోర్లు,...
రోహిత్ మెరుపు హాఫ్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా ఇండియా
అహ్మదాబాద్: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న నిర్ణయాత్మకమైన ఐదోటీ20లో భారత్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మెరుపులు మెరిపిస్తున్నాడు. దీంతో కేవలం 30 బంతుల్లోనే అర్థ శతకం బాదాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్...
టాస్ గెలిచిన ఇంగ్లండ్.. భారత్ బ్యాటింగ్
అహ్మదాబాద్: ఐదు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా జరుగుతున్న నిర్ణయాత్మకమైన ఐదోటీ20 మ్యాచ్ కు ఇంగ్లండ్, టీమిండియా జట్లు సిద్ధమయ్యాయి. ఈ రసవత్తర పోరులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్...
ఇంగ్లాండ్ లక్ష్యం 186
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్లో భారత నిర్ణీత ఓవర్లలో (20) 185 పరుగులు చేసింది. ఆరంభంలో సూర్య కుమార్ యాదవ్(57: 31 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు), ఆఖర్లో శ్రేయస్ అయ్యర్(37:...
టీమిండియాకు షాక్.. రాహుల్, రోహిత్, ఇషాన్ ఔట్
అహ్మదాబాద్: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా మూడు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు మరోసారి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్...
రెండో టీ20లో భారత్ ఘన విజయం
అహ్మదాబాద్: అహ్మదాబాద్ : ఇంగ్లాండ్తో జరిగిన రెండో టి20లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో అయిదు టి20ల సిరీస్ ఇప్పుడు 1 1తో సమమైంది.ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ నిరేశించిన 165 పరుగుల...
భారత్ కు ఆధిక్యం
సొంతగడ్డపై ‘పంత్’ వీరవిహారం
n రెండోరోజూ టీమిండియాదే పైచేయి n సెంచరీతో అదరగొట్టిన -రిషభ్ పంత్ n అర్ధ సెంచరీతో రాణించిన వాషింగ్టన్
ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది....
ఆరో వికెట్ కోల్పోయిన భారత్
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 62 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 153 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ ఒక్కడే...
రోహిత్ ఔట్… భారత్ 130/5
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 52 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 130 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ ఒక్కడే...
విరాట్ డకౌట్…. టీమిండియా 49/3
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 31 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 49 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. విరాట్...
ఐసిసి టీ20 ర్యాంకిగ్స్: కెఎల్ రాహుల్ @2
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) టీ20 ర్యాంకిగ్స్ జాబితాను బుధవారం ప్రకటించింది. టాప్ 10లో టీమిండియా నుంచి స్టార్ బ్యాట్స్ మెన్లు విరాట్ కోహ్లీ, రాహుల్ లు ఇద్దరికి మాత్రమే చోటు దక్కింది....
ఐసిసి ర్యాంకింగ్స్: రోహిత్ శర్మకు కెరీర్ బెస్ట్ ర్యాంక్..
దుబాయ్: టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, సీనయర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లు ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్ లో సత్తా చాటారు. ముఖ్యంగా హిట్ మ్యాన్ రోహిత్ టెస్టు కెరీర్...
భారత్ 145 ఆలౌట్
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ రెండో రోజు 53.2 ఓవర్లలో 145 పరుగులు చేసి ఆలౌటైంది. భారత జట్టు ప్రస్తుతం 33...
ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్….
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్ రెండో రోజు 49 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 134 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. భారత...
పంత్ ఔట్…. 117/6
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ రెండో రోజు భారత్ 41.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి బ్యాటింగ్ చేస్తుంది. రోహిత్ శర్మ హాఫ్...
మొదటి రోజు ఆటముగిసే సమయానికి భారత్ 99/3
అహ్మదాబాద్: మొతెర స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న డే/నైట్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మొదటి రోజు ఆటముగిసే సమయానికి భారత్ 33 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది....