Home Search
వాణిజ్య సంస్థ - search results
If you're not happy with the results, please do another search
సిక్కు మతంలోనూ దళితులున్నారా?
పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా చరణ్జిత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ ఎంపిక చేయగానే తొలిసారిగా దళితుడు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవిని చేపడుతున్నాడనే వార్త ప్రాధాన్యతను పొందింది. దానికి తోడు సిక్కుల్లో దళిత సిక్కులున్నారా...
ప్రత్యామ్నాయమే ‘శరణ్యం’
వరికి బదులుగా నువ్వులు, కందులు, పల్లీలు, పొద్దుతిరుగుడు వంటి పంటలు
ఈ ఒక్క ఏడాదే దొడ్డుబియ్యం కొనుగోలుకు అంగీకరించిన కేంద్రం
వచ్చే ఏడాది నుంచి కొనుగోలు చేసేది లేదని స్పష్టీకరణ ప్రధానితో మాట్లాడి ఒప్పించిన...
ఇన్ఫోసిస్ మీద ఆర్ఎస్ఎస్ దాడి!
ఆర్ఎస్ఎస్ హిందీ వార పత్రిక పాంచజన్య సెప్టెంబరు ఐదవ తేదీ సంచికలో ఇన్ఫోసిస్ దేశ వ్యతిరేక శక్తంటూ ఆధారం లేని ఆరోపణలతో విషం చల్లారు. అలాంటి చౌకబారు పనికి విలువలు వలువల గురించి...
గూగుల్కు 17.7 కోట్ల డాలర్ల జరిమానా విధించనున్న కొరియా
సియోల్: దక్షిణ కొరియా వాణిజ్య నియంత్రణ సంస్థ ఫెయిర్ ట్రేడ్ కమిషన్(ఎఫ్టిసి) గూగుల్పై భారీ జరిమానా విధించనున్నది. తమ(యాప్లను) సాఫ్ట్వేర్ను వినియోగించాలంటూ స్మార్ట్ఫోన్ వినియోగదారులపై ఒత్తిడి చేసిందన్న కారణంగా గూగుల్పై 17.7 కోట్ల...
కాబూల్ నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు ప్రారంభం
కాబూల్: అఫ్ఘానిస్తాన్లో అధికారాన్ని గత నెల తాలిబన్లు చేజిక్కించుకున్నతర్వాత మొట్టమొదటిసారి ఒక అంతర్జాతీయ వాణిజ్య విమానం సోమవారం కాబూల్ విమానాశ్రయం నుంచి బయల్దేరి వెళ్లింది. తాలిబన్ల పాలనకు భయపడి దేశాన్ని వీడేందుకు ప్రయత్నిస్తున్న...
దొడ్డిదారి ప్రైవేటైజేషన్
ఎన్ని పేర్లతో పిలిచినా దేవుడొక్కడే అని ఆధ్యాత్మికులు నమ్ముతారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం వివిధ రూపాల్లో ప్రకటించే ద్రవ్య సేకరణ పథకాలన్నీ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు అప్పనంగా అప్పగించే లక్షంతో...
తాలిబన్ల ‘రక్తదాహం’
జర్మనీ జర్నలిస్టు బంధువును కాల్చిచంపిన దారుణ ఉదంతం
ప్రముఖ జర్మనీ టివి చానల్ జర్నలిస్టు కోసం ఇల్లిల్లూ సోదాలు
కాల్పుల్లో మరో బంధువుకు కూడా గాయాలు
ఈ సంస్థకు చెందిన మరి ముగ్గురు జర్నలిస్టలపైనా
తాలిబన్ల దాడి...
భారత దౌత్యకార్యాలయాల్లో తాలిబన్ల సోదాలు
కీలక పత్రాల కోసం వెతికి ఉంటారని అనుమానం
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో మంచి దౌత్య సంబంధాలు, వాణిజ్య సంబంధాలను కోరుకుంటున్నామని పైకి చెబుతున్న తాలిబన్లు వాస్తవంలో మాత్రం తమ సహజసిద్ధ అరాచకవైఖరినే కొనసాగిస్తున్నారు. తాలిబన్ల...
విద్యుత్ ప్రమాదాల బారిన పడి రోజుకు 38 మంది మృతి
జాతీయ నేర రికార్డుల బ్యూరో నివేదికలో వెల్లడి
నిర్లక్షం, నాసిరకం విద్యుత్ పరికరాల వినియోగమే కారణం
విద్యుత్ రంగ నిపుణులు
హైదరాబాద్: గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రతి పల్లెకు...
మేకిన్ ఇండియా నిర్వాకం
అంతర్జాతీయంగా మన బరువు బలాలే కాకుండా దేశ ప్రజల బతుకు బాగును కూడా ప్రతిబింబించే ఎగుమతుల తీరు నానాటికీ దిగజారుతున్నదని పదేపదే రుజువవుతున్నది. ప్రపంచమంతటి మాదిరిగానే భారత దేశమూ కనీవినీ ఎరుగని రీతిలో...
చేనేత రంగంపై విధించిన పన్ను విధానాన్ని పునః పరిశీలించాలి…
మనతెలంగాణ/హైదరాబాద్: నూలు, రంగులు, మరమగ్గాలు, చేనేత ఉత్పత్తుల వంటి ముడి పదార్థాలపై భారం మోపుతున్నారని,చేనేత రంగంపై విధించిన పన్ను విధానాన్ని పునః పరిశీలించాలని క్రియేటివ్ బీ సహ వ్యవస్థాపకులు బినారా రావు పేర్కొన్నారు....
తాలిబన్ల బందీగా ఆఫ్ఘాన్
ఇటీవల ఆఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికన్ -నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్) దేశాల సైనిక బలగాలను సెప్టెంబర్ 2021 నాటికి ఉపసంహరించుకుంటామని జో బైడెన్ ప్రభుత్వం తీసుకున్న సంచనాత్మక నిర్ణయంతో ఆఫ్ఘాన్లో అస్థిరత్వ...
వాటితో తెలంగాణ దశ మారిపోతుంది: నిరంజన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో తెలంగాణ దశ మారిపోతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహించడంతో పాటు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో...
భవిష్యత్ భారత యువ మార్గదర్శి
ఆయనొక చైతన్య దీప్తి, ఉవ్వెత్తున ఎగిసే యువ తరంగం, ఆయన ఎక్కడుంటే అక్కడ ఉత్సాహం ఉరకలేస్తుంది. ఆశ అణగారిన మనసు ల్లో సైతం విజయా న్ని ముద్దాడగలమనే నమ్మకం జనిస్తుంది. ఆయన సంకల్పించే...
వేలం పారదర్శకం
కోకాపేట, ఖానామెట్ భూముల వేలంపై అసత్య కథనాలు
నిరాధార ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తాం
ప్లాట్ల ధరలు వేర్వేరుగా ఉండడం వింత కాదు ఆన్లైన్లో పాటకు 8నిమిషాలు ఇచ్చాం స్విస్...
ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ
మన తెలంగాణ/హైదరాబాద్: ధాన్యం దిగుబడి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో కనీసం 10 జోన్లను...
‘తెలంగాణ లాజిస్టిక్స్ పాలసీ’కి కేబినెట్ ఆమోదం
హైదరాబాద్: పారిశ్రామిక, ఈ కామర్స్, సేవా రంగాలలో రాష్ట్రం దినదినాభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో అందుకనుగుణంగా లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. అందులో భాగంగా పరిశ్రమలు, వాణిజ్య శాఖ రూపొందించిన ‘తెలంగాణ...
ఇకామర్స్పై ఎఫ్డిఐపై త్వరలో స్పష్టత
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి
న్యూఢ్లిలీ : ఇకామర్స్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డిఐ)పై ప్రభుత్వం త్వరలో స్పష్టతనివ్వనుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇకామర్స్ కంపెనీలు ప్రభుత్వ నిబంధనలను...
ఉద్దీపన రుణాలతోనా?
మొదటి కొవిడ్ బాధల నుంచి కాపాడడానికి గత ఏడాది మే నెలలో రూ. 20 లక్షల కోట్ల అతి భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన ప్రధాని మోడీ ప్రభుత్వం అనూహ్య స్థాయిలో విజృంభించిన...
పుణే స్పెషల్ మాస్క్
కరోనా వైరస్ కణాలను చంపేస్తుంది
న్యూఢిల్లీ/ పుణే : కరోనా వైరస్ను దెబ్బతీసే ఓ ప్రత్యేక రకం మాస్క్ జనం ముందుకు రానుంది. వైరస్ను ఆటకట్టించేందుకు అందరికీ మాస్క్ ముఖరక్షాకవచం అయింది. ఈ దశలో...