Home Search
హర్యానా - search results
If you're not happy with the results, please do another search
ప్రియురాలి భర్తను చంపి… పశువులశాలలో మృతదేహాన్ని పాతిపెట్టి
ఛండీఘఢ్: ప్రియుడు తన ప్రియురాలి భర్తను చంపి అనంతరం మృతదేహాన్ని తన పశువుల శాలలో పాతిపెట్టిన సంఘటన హర్యానా రాష్ట్రం పానిపట్టు జిల్లాలో జరిగింది. పట్టి కల్లాన్ గ్రామంలో రవి అనే వ్యక్తి...
తొలి రీజనల్ స్టాక్యార్డ్ను ప్రారంభించిన టయోటా కిర్లోస్కర్ మోటర్
ప్రపంచ శ్రేణి ఉత్పత్తులు, సేవలను తమ వినియోగదారులకు అత్యంత సులభంగా అందించాలనే తమ కస్టమర్ ఫస్ట్ ఫిలాసఫీకి అనుగుణంగా టయోటా కిర్లోస్కర్ మోటర్ (టీకెఎం) హర్యానాలోని ఫారూఖ్ నగర్లో తమ ప్రాంతీయ స్టాక్యార్డ్ను...
యమునానగర్ జాతీయ రహదారిపై ప్రమాదం
హర్యానా: హర్యానాలోని యమునా నగర్లో పొగమంచు కారణంగా అంబాలా-యమునానగర్-సహరన్పూర్ జాతీయ రహదారిపై సుమారు 20 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 15 మంది గాయపడగా,వారిలో నలుగురి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ...
100 రోజులకు చేరుకున్న భారత్ జోడో యాత్ర
జైపూర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారం వంద రోజుల మైలురాయి చేరుకుంది. రాహుల్ దాదాపు 2,600 కిలోమీటర్లు నడిచిన తర్వాత, ఈ యాత్ర 100 రోజులు...
లంచం సొమ్ము మింగిన ఎస్ఐ (వైరల్ వీడియో)
న్యూస్డెస్క్: లంచం పుచ్చుకుంటున్న ఒక ఎస్ఐని విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగా లంచం సొమ్మును మింగి సాక్ష్యాలను నాశనం చేయడానికి ఎస్ఐ ప్రయత్నించిన సంఘటన హర్యానాలోని గురుగ్రామ్లో మంగళవారం చోటుచేసుకుంది. ఒక...
ఢిల్లీ ఆఫీసు రెడీ
తొలుత పార్టీ జెండా ఆవిష్కరణ హాజరు కానున్న మంత్రులు, ఎంఎల్ఎలు, ఎంపిలు పంజాబ్, హర్యానా, యుపి,
ఒడిషా, తమిళనాడు నుంచి రైతు నాయకులు హాజరు
పాల్గొనున్న కర్ణాటక మాజీ సిఎం కుమారస్వామి,...
ఢిల్లీలో బిఆర్ఎస్ కార్యాలయాన్ని పరిశీలించిన కెసిఆర్..
రేపు ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బిఆర్ఎస్(భారత రాష్ట్ర సమితి) కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ మధ్యాహ్నం సందర్శించారు. కార్యాలయాన్ని పరిశీలించిన ఆయన...ఈ సందర్భఁగా పలు సూచనలు...
రేపు ఢిల్లీలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం
హైదరాబాద్: ఢిల్లీలో బుధవారం భారత్ రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి జనతాదళ్(సెక్యులర్), సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడి) నాయకులు హాజరు కానున్నారు. దేశ రాజధానిలోని సర్దార్ పటేల్ మార్గ్లోని బిఆర్ఎస్...
హస్తినలో మేధోమథనం
హైదరాబాద్: బిఆర్ఎస్ పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టారు. సోమవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ విమానాశ్రయంలో కెసిఆర్కు పలువురు...
రాజస్థాన్లో రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్న ప్రియాంక గాంధీ కుమార్తె
కోట: రాజస్థాన్లోని బుండిలో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ‘భారత్ జోడో యాత్ర’లో సోమవారం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, వారి కుమార్తె, వందలాది మంది మహిళలు పాల్గొన్నారు....
సోలార్ సొమ్ములు గుజరాత్ కేనా !!
కేంద్ర నిధుల్లో ఒక్క గుజరాత్కే 55 శాతం నిధులు
ఇతర రాష్ట్రాలను పట్టించుకోని మోడీ సర్కార్
దేశంలో నాలుగేళ్లుగా 3479 కోట్ల నిధులను విడుదల చేస్తే
ఇందులో రూ. 1923 కోట్లు ప్రధాని స్వరాష్ట్రానికే
హైదరాబాద్ :...
మార్పు కోసమే బిఆర్ఎస్
ఉత్తమమైన, గుణాత్మకమైన మార్పుల కోసం బిఆర్ఎస్ పనిచేస్తుంది దేశంలో ఆర్థిక పరివర్తన రావాలి ఇందుకోసం
సరికొత్త ఆర్థిక విధానాలు రూపొందిస్తాం సహజ వనరులకు కొదువలేదు సద్వినియోగం చేస్తే అమెరికానూ
దాటవచ్చు ఎన్ని...
ఒక గెలుపు, రెండు ఓటములు!
సంపాదకీయం: భారతీయ జనతా పార్టీ గుజరాత్లో ఊహించిన దాని కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకొని అసాధారణ చరిత్రను సృష్టించుకొన్నది. ఎగ్జిట్ పోల్స్లో ఏ ఒక్క సంస్థా ఇవ్వనన్ని సీట్లను అది ఈసారి సాధించుకొన్నది....
ఆన్లైన్ ఆసరాతో అక్రమాలు
అత్యంత ఆధునిక సాధనాలు అందుబాటులోకి వచ్చి జీవితాలను కొత్తగా ఆవిష్కరిస్తుంటే మరోవైపు ఆ సాధనాలను దుర్వినియోగం చేస్తున్న అక్రమాలు కూడా మితిమీరుతున్నాయి. దీనికి ఉదాహరణగా ఇటీవల ఆన్లైన్ ఊతంతో సాగుతున్న అఘాయిత్యాలు చాలా...
ధరల మాయలో పత్తి రైతులు!
ఒకప్పుడు తెల్లబంగారంగా విరాజిల్లిన పత్తి నేడు రైతుల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తున్నది. అతివృష్టి, అనావృష్టులతో దిగుబడులు తగ్గటం, ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర రైతులకు ప్రయోజనకరంగా లేకపోవటం, బహిరంగ మార్కెట్లో దళారుల జోక్యం,...
గ్యాంగ్స్టర్ హత్య కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్
జైపూర్ : రాజస్థాన్ లోని సికార్ జిల్లా కేంద్రంలో శనివారం పట్టపగలే గ్యాంగ్స్టర్ రాజు థెట్ను కాల్చి చంపిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్...
అప్పుల ఊబిలో డబుల్ ఇంజిన్ రాష్ట్రాలు
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంలోనూ, రాష్ట్రాల్లోనూ ఒకే పార్టీ అధికారంలో (డబుల్ ఇంజిన్ సర్కార్) ఉంటే అ భివృద్ధి పరుగులు పెడుతుందనే వాదనల్లో పసలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) అధ్యయనాలు...
రౌడీ షీటర్ రాజు థేట్ కాల్చివేత
జైపూర్: కరడుగట్టిన రౌడీ షీటర్ రాజు థేట్ ను శనివారంనాడు సికార్ జిల్లాల్లో కొందరు గుర్తుతెలియని వ్యక్తుల కాల్చి చంపారు. ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్రాలి రోడ్డులో ఉన్న అతని...
రాష్ట్రపతి అవార్డు గ్రహీతకు సోనూసూద్ సాయం
ముంబై: రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సారంగి సంగీత విద్వాంసుడిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన ఆ పోస్ట్పై స్పందించిన...
తల్లికి ‘రక్షా కవచం’
తెలంగాణలో గణనీయంగా తగ్గిన మాతృ మరణాలు
అతి తక్కువ ఎంఎంఆర్లో దేశంలోనే మూడో స్థానం
శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం బులిటెన్ ప్రకారం 56 నుంచి 43కు తగ్గుదల
సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ మతాశిశు సంరక్షణ చర్యలు
హర్షం వ్యక్తం చేసిన...