Thursday, April 25, 2024
Home Search

పాకిస్తాన్ - search results

If you're not happy with the results, please do another search
Pak Sends Only 10 Athletes for Tokyo Olympic Games

22 కోట్ల జనాభా .. పాల్గొనేది 10 మందేనా..

పాక్ పరువు తీసిన ఆ దేశ మాజీ క్రికటర్ కరాచీ: ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో పాకిస్తాన్ నుంచి 10 మంది అథ్లెట్లు మాత్రమే పాల్గొనడంపై ఆ దేశ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నజీర్...
30 killed as bus crashes in Pakistan

ట్రక్కును ఢీకొట్టిన బస్సు: 30 మంది మృతి

  ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రం హిందూస్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును బస్సు ఢీకొట్టడంతో 30 మంది ఘటనా స్థలంలో మృతి చెందగా మరో 40...
Darbhanga blast: 2 accused sent to remanded till July 23

దర్భంగా పేలుడు లష్కరేతోయిబా పనే: ఎన్‌ఐఎ

దర్భంగా పేలుడు లష్కరేతోయిబా పనే: ఎన్‌ఐఎ నిందితులకు ముగిసిన కస్టడి...ఈనెల 23 వరకు రిమాండ్ మనతెలంగాణ/హైదరాబాద్: దర్భంగా బ్లాస్ట్ కేసులో దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఎ ఈ పేలుడు వెనుక లష్కరే తొయిబా ముఖ్యనేత ఇక్బాల్...
ICC announced groups for 2021 T20 World Cup

ఒకే గ్రూపులో తలపడనున్న భారత్, పాక్

దుబాయ్‌: చిరకాల ప్రత్యర్థులైన ఇండియా-పాకిస్తాన్ టీ-20 ప్రపంచకప్ లో తలపడనున్నారు. రెండు రౌండ్లుగా టీ 20 ప్రపంచకప్ మ్యాచులు జరగనున్నాయి. ఈ రెండు జట్లు ఒకే గ్రూపులో తలపడనున్నాయి. 2021 వరల్డ్ కప్...
Central Intelligence Agency Focus on Nizamabad

నిజామాబాద్‌పై కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా

రోహింగ్యాల పాస్‌పోర్ట్‌లపై ఆరా..! హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాదులకు ఉన్న లింకులపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. స్థానిక పోలీసుల, ఇంటిలిజెన్స్ అధికారుల నిఘా లోపం కారణంగా నిజామాబాద్‌లో అసాంఘీక శక్తులకు అడ్డాగా...
3 Lashkar Terrorists Killed In Encounter In Pulwama

పుల్వామాలో ఎన్‌కౌంటర్

ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని పుల్వామా జిల్లాల బుధవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఒక పాకిస్తాన్ జాతీయుడితోసహా ముగ్గురు లష్కరే-తాయిబా ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల కదలికలపై అందిన సమాచారం మేరకు...
BSF Personnel Open Fire At Unidentified Flying

గుర్తుతెలియని ఎగిరే వస్తువుపై బిఎస్‌ఎఫ్ సిబ్బంది కాల్పులు

జమ్మూ: జమ్మూ కశ్మీరులో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని అర్నియా సెక్టార్ వద్ద ఒక గుర్తు తెలియని ఒక ఎగిరే వస్తువుపై సరిహద్దు భద్రతా దళం(బిఎస్‌ఎఫ్) సిబ్బంది కాల్పులు జరిపారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన...
Yashpal Sharma dies of heart attack at 66

1983 వరల్డ్ కప్ ఆటగాడు యశ్‌పాల్ శర్మ కన్నుమూత

ఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ యశ్‌పాల్ శర్మ (66) కన్నుమూశారు. మంగళవారం 7.40 సమయంలో గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1983 వరల్డ్ కప్ లో టీమిండియా...
Tragedy King actor Dilip Kumar

ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్

  బాలీవుడ్ సినిమాను మలుపుతిప్పిన దిగ్గజ నటుడు దిలీప్ కుమార్. భారతీయ చలనచిత్ర రంగంలో గోల్డెన్ ఏజ్‌గా చెప్పుకునే తరానికి ఆయన ప్రతినిధి. దేవదాస్, మొఘల్- ఎ- ఆజమ్, గంగా జమున, రామ్ ఔర్...
7 members of England ODI team test Covid positive

ఇంగ్లాండ్ జట్టులో ఏడుగురికి కరోనా పాజిటివ్

హైదరాబాద్: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేపింది. పాకిస్థాన్ తో వన్డే సిరీస్ కు ఎంపికైన జట్టులో ఏడుగురు సభ్యులకు కరోనా వైరస్ సోకింది. తాజాగా చేసిన వెద్య పరీక్షల్లో ముగ్గురు...
Indian Army prepared to face any challenges: Rajnath Singh

డ్రోన్ల దాడిపై ఎవరినీ హెచ్చరించం

కాన్పూర్(యుపి): దేశం సురక్షితంగా ఉందని, ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తి భారత సైన్యానికి ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. పాకిస్తాన్‌కు చెందిన మందుగుండుతో కూడిన డ్రోన్లు ఇటీవల జమ్మూ...
Terrorist nasir made family believe work as Raw Agent

దర్భంగా కేసులో కొత్తకోణాలు..

దర్భంగా కేసులో కొత్తకోణాలు ఎన్‌ఐఎ కస్టడీలో నిందితులు ‘రా’ ఎజెంట్ అంటూ నమ్మబలికిన మాలిక్ బద్రర్స్ మనతెలంగాణ/హైదరాబాద్: దర్భంగా పార్సిల్ బాంబు పేలుళ్ల కేసులో సంచలన విషయాలతో పాటు కోత్తకోణాలు వెలుగు చూస్తున్నాయి. పేలుళ్లకు వ్యూహరచన చేసింది...
Owaisi appeals to CM to support muslims financially

యుపి ఓటరైతే సిఎంగా ఒవైసికి అవకాశం

బలియా(యుపి): ఉత్తర్ ప్రదేశ్‌లో ఓటరుగా తన పేరును నమోదు చేసుకుంటే ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టవచ్చని సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్‌బిఎస్‌పి) అధ్యక్షుడు ఓం ప్రకాశ్...
2 Darbhanga blast Accused behind in Nampally court

దర్భంగ పేలుళ్ల నిందితులు నాంపల్లి కోర్టులో హాజరు

నాంపల్లి కోర్టులో ‘దర్భంగ’ నిందితుల హాజరు ట్రాన్సిట్ వారెంట్‌పై పాట్నాకు తరలింపు 50కిలోల బరువున్న చీరల పార్శిల్‌లో పేలుడు రసాయన సీసాలు ఉంచి పేలుళ్లకు కుట్ర మనతెలంగాణ/హైదరాబాద్: బిహార్ దర్భంగ పేలుడు కేసులో ఇద్దరు నిందితులను ఎన్‌ఐఎ...
Multiple cylinder blasts at Barkat Market in Lahore

లాహోర్ లో సిలిండర్ పేలుళ్లు

లాహోర్: పాకిస్తాన్ లాహోర్‌లోని బర్కట్ మార్కెట్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం సిలిండర్ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో అనేక దుకాణాలు దెబ్బతిన్నాయి. సంఘటన జరిగిన కొద్దిసేపటికే సహాయకబృందాలు అక్కడికి చేరుకుని సహాయకచర్యలు మొదలుపెట్టాయి....

డ్రోన్ల దాడి

  జమ్మూ కశ్మీర్‌లోని జమ్ము వైమానికి దళ కేంద్రంపై ఆదివారం అర్ధరాత్రి గడిచిన తర్వాత జరిగిన డ్రోన్ల దాడి మన వాయు సేనకు ఎటువంటి నష్టమూ కలిగించలేదు. అయినప్పటికీ శత్రువు నుంచి ముందు ముందు...
Where is the science with human touch?

సైన్స్ విత్ హ్యూమన్ టచ్ ఎక్కడ?

ఈ విశ్వంలో మెదడుండి ఆలోచనాశక్తి కలిగివున్న జీవి మనిషోక్కడే. ఈ మెదడే మనిషిని ఇతర జీవరాశులు, జంతువుల నుండి భిన్నంగా ఉంచింది. తమ కంటే శక్తివంత మైన జంతువులను కూడా జయించేట్టు చేసింది....
Congress, SP collude with Islamic extremists

ఇస్లామిక్ తీవ్రవాదులతో కాంగ్రెస్, ఎస్‌పి కుమ్మక్కు

యుపి మంత్రి ఆరోపణ బలియా(యుపి): కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలు ఇస్లామిక్ తీవ్రవాదులతో కుమ్మక్కయ్యాయని ఉత్తర్ ప్రదేశ్ మంత్రి ఆనంద్ స్వారూప్ శుక్లా ఆరోపించారు. పేద ప్రజలకు మత మార్పిడి చేయడంలో మద్రాసాలు తోడ్పడుతున్నాయని, వాటికి...
BSF killed Pakistani Smuggler in Jammu Kashmir

పాక్ స్మగ్లర్లపై బిఎస్‌ఎఫ్ కాల్పులు.. ఒకరు మృతి

పాక్ స్మగ్లర్లపై బిఎస్‌ఎఫ్ కాల్పులు 27 కిలోల హెరాయిన్ స్వాధీనం జమ్మూ: జమ్మూ కశ్మీరులోని కతువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ ఎత్తున మాదకద్రవ్యాల అక్రమ రవాణా యత్నాన్ని సరిహద్దు భద్రతా దళం భగ్నం...

జిడిపియే ప్రగతి ప్రతిబింబమా!

భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి జిడిపి పాతాళానికి పడిపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 7.3గా నమోదైంది. ఇటీవల జాతీయ గణాంకాల కార్యాలయం ఈ డేటాను విడుదల చేసింది. ఒక నిర్దిష్ట...

Latest News