Home Search
ప్రవేశ పరీక్ష - search results
If you're not happy with the results, please do another search
త్రివిధ దళాల ‘అగ్నిపథ్’
న్యూఢిల్లీ : యువత, సాంకేతికతకు అధిక ప్రాధాన్యం కల్పించేలా త్రివిధ దళాలు, సాయుధ బలగాల నియామక ప్రక్రియలో కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈమేరకు అగ్నిపథ్ పేరుతో కొత్త సర్వీస్ పథకాన్ని...
ఆరోగ్య తెలంగాణ
జాతీయ ఆరోగ్య సూచికల్లో తెలంగాణ గణనీయ ప్రగతి
ప్రజల ముంగిటకు సూపర్ స్పెషలిటీ సేవలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : జాతీయ స్థాయిలో వెల్లడించిన ఆరోగ్య సూచికల్లో తెలంగాణ రాష్ట్రం మెరుగైన స్థానంలో నిలిచింది. ముఖ్యమంత్రి కె....
మళ్లీ కరోనా?
దేశంలో కరోనా మళ్ళీ విజృంభిస్తున్న సూచనలు రోజు రోజుకీ బలపడుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ ప్రభుత్వం తరపు నుంచి హెచ్చరికలూ వస్తున్నాయి. విమాన ప్రయాణికులు విధిగా మాస్క్లు ధరించాలన్న ఆజ్ఞలు జారీ...
బెంగళూరులో సిద్ధాంత్ కపూర్ అరెస్ట్ !
బెంగళూరు: ప్రముఖ హిందీ నటుడు శక్తి కపూర్ కుమారుడు సిద్ధాంత్ కపూర్ ని బెంగళూరులో పోలీసులు ఆదివారం రాత్రి మాదకద్రవ్యాలు సేవించినందుకు అరెస్టు చేశారు. అతడు ప్రముఖ నటి శ్రద్ధా కపూర్ కు...
నీట్ పిజి సీట్ల భర్తీ కుదరదు
పిటిషన్లను కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ : నీట్ పిజి 2021 సీట్లపై అదనపు కౌన్సెలింగ్ ప్రక్రియ ఉండదని, మిగిలిన సీట్ల భర్తీకి వీలులేదని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. భారీ స్థాయిలో 1456 పిజి...
6న సిపిగెట్ నోటిఫికేషన్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సిపిగెట్) నోటిఫికేషన్ సోమవారం(జూన్ 6) వెలువడనుంది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి, ఒయు...
కుట్రల కేంద్రం
రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛకు సంకెళ్లు
మత పిచ్చి తప్ప మరో చర్చ
రైతులతో పెట్టుకోవద్దన్నా పెడచెవిన పెట్టారు కేంద్రం సహకరించకపోయినా అన్నదాతలను ఆదుకుంటున్నాం
విభజన చట్టంలోని హామీలన్నీ బుట్టదాఖలు
కేంద్రం నయా పైసా ఇవ్వలేదు, బయ్యారం స్టీల్...
బాలీవుడ్ గాయకుడు కెకె కన్నుమూత
కోల్ కతా: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కృష్ణ కుమార్ కున్నాథ్ (53) కన్నుమూశారు. కోల్ కతాలోని ఓ హోటల్ లో కెకె కుప్పకూలిపోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు మృతి...
3న సిపిగెట్ నోటిఫికేషన్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సిపిగెట్) నోటిఫికేషన్ శుక్రవారం(జూన్ 3) వెలువడనుంది. వెంటనే దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభం కానుంది. ఈ మేరకు...
ఎంసెట్ దరఖాస్తులు 2,49,708
ఆలస్య రుసుం లేకుండా
ముగిసిన దరఖాస్తు గడువు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంసెట్ దరఖాస్తులు 2.50 లక్షలకు చేరువయ్యాయి. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు శనివారంతో గడువు ముగిసింది. మే 28 సాయంత్రం...
కొండాపూర్ లో నూతన క్లాస్రూమ్ కేంద్రం ప్రారంభించిన ఆకాష్+బైజూస్..
హైదరాబాద్: దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా వేలాది మంది విద్యార్థులకు డాక్టర్లు, ఐఐటీయన్లుగా మారాలనే కలను సాకారం చేయాలనే తమ లక్ష్యానికనుగుణంగా, దేశంలో టెస్ట్ ప్రిపరేటరీ సేవలలో అగ్రగామి సంస్థ ఆకాష్+బైజూస్...
‘కేంద్రం చిల్లర’ వ్యవహారం
రాష్ట్రాలను నమ్మకుండా నేరుగా పల్లెలకు నిధులు పంపడం మంచి పద్ధతి కాదు
రాజీవ్గాంధీ నుంచి నరేంద్ర మోడీ వరకు
ఇదే తీరు అనుసరించడం శోచనీయం
జవహార్ రోజ్గార్ యోజన, గ్రామ్ సడక్
యోజన, ఉపాధి...
2 లక్షలకు చేరువలో ఎంసెట్ దరఖాస్తులు
ఈసారి ఎంసెట్కు పెరుగనున్న విద్యార్థులు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంసెట్ దరఖాస్తుల సంఖ్య 1.80 లక్షలు దాటాయి. శుక్రవారం సాయంత్రం నాటికి మొత్తం 1,80,142 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్...
మొదటి విడత జెఇఇ మెయిన్కు హాజరు తగ్గే అవకాశం
ప్రిపరేషన్కు తగిన సమయం లేకపోవడమే కారణం
ఇంటర్ పరీక్షలపైనే విద్యార్థులు దృష్టి
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటి, ఎన్ఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్ మొదటి విడత పరీక్షలకు రాష్ట్రంలో విద్యార్థుల హాజరు తగ్గే...
అబద్ధాల బాద్షా అమిత్ షా
దమ్ముంటే లోక్సభకు ముందస్తు పెట్టండి
ఎన్నికలొస్తే మోడీ సర్కారును చెత్తబుట్టలో వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
ముందుస్తు ఎన్నికలపై బిజెపికి
ఉబలాటం ఉందేమో కానీ
టిఆర్ఎస్కు లేదు రాష్ట్రంలో
ఎన్నికలు గడువు ప్రకారమే
జరుగుతాయి...
కేరళలో టమోటో ఫ్లూ కలకలం
మనతెలంగాణ/హైదరాబాద్ : మరో అంతుచిక్కని వ్యాధి కలకలం మొదలైంది. కేరళలో వెలుగు చూసిన టమాటో ఫ్లూ గురించి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 80 మంది చిన్నారులకు ఈ...
24 గంటల్లో 3వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ : దేశంలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మూడు వేల మందికి వైరస్ సోకగా, ఒక్క ఢిల్లీ లోనే 1300 కు పైగా కేసులొచ్చాయని గురువారం కేంద్రం తెలిపింది....
‘503’ గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్
తెలంగాణలో తొలి గ్రూప్-1 నోటిఫికేషన్
విడుదల ఇంటర్వూలు లేకుండా
ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా ఎంపిక
నోటిఫికేషన్ విడుదల చేసిన టిఎస్పిఎస్సి
మే 2నుంచి 31 వరకు దరఖాస్తుల స్వీకరణ
జులై లేదా ఆగస్టులో ప్రిలిమినరీ
లేదా...
ఆఖరి ఫీజుల కోసం విద్యార్ధులకు వేధింపులు
వార్షిక పరీక్షలకు ఆలస్యంగా అనుమతి ఇస్తున్న ప్రైవేటు సంస్దలు
తోటి విద్యార్థుల ముందు సూటిపోటి మాటలతో ఇబ్బందులు
అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్న తల్లిదండ్రులు
కరోనా నష్టాలు భర్తీ చేసుకునేందుకు స్కూళ్ల నిర్వహకుల ఎత్తులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో...
పదోతరగతి ఫలితాలపై ఫోకస్…
హైదరాబాద్ : నగరంలో ఈఏడాది పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్ధులపై ప్రత్యేక పోకస్ పెట్టారు. స్కూళ్లకు ఒంటిపూట బడులు పెట్టిన టెన్త్ విద్యార్ధులకు ప్రత్యేక...