Home Search
రైల్వే మంత్రి - search results
If you're not happy with the results, please do another search
రైలు టికెట్, హోటల్ బుకింగ్.. రద్దు చేసుకున్నా జిఎస్టి
ఆర్థిక మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ
న్యూఢిల్లీ: పండుగల సీజన్ సమీపిస్తున్న వేళ ప్రయాణికులకు జీఎస్టీ రూపంలో కొత్త బెడద ఎదురుకానుంది. సంవత్సరం పొడవునా దేశం నలుమూలలా సుదూర ప్రాంతాలకు ప్రయాణించేవారు ఎక్కువగా రైళ్లను ఆశ్రయిస్తుంటారు....
హిమాచల్, ఉత్తరాఖండ్లో ముంచెత్తిన వరదలు
కొట్టుకు పోయిన రైలు వంతెన
కొండచరియలు విరిగిపడి, వరదల్లో 20 మంది మృతి, పలువురు గల్లంతు
ఉత్తరాఖండ్లో కుంభవృష్టి
కట్టలు తెంచుకున్న నదులు, కొట్టుకు పోయిన వంతెనలు
ఇళ్లలోకి బురద ప్రవాహం
పలుగ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
సిమ్లా/డెహ్రాడూన్/...
బూస్టర్ డోసు క్యాంప్లు నిర్వహించండి
రాష్ట్రాలను కోరిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాండవీయ
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టు 15నాటికి దేశవ్యాప్తంగా కేవలం 17శాతంమంది మాత్రమే బూస్టర్డోసు తీసుకున్నారని కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ తెలిపారు. ఈనేపథ్యంలో...
‘నిష్క్రియా’ ఆయోగ్
నేటి నీతి ఆయోగ్ సమావేశాల బహిష్కరణ
ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన ప్రకటన..
బాధాతప్త హృదయంతోనే ఈ నిర్ణయమని వివరణ
నీతి సిఫార్సులకు కేంద్రమే విలువ ఇవ్వడం లేదు భగీరథ, కాకతీయ పథకాలకు
రూ.24వేల కోట్లు ఇవ్వాలని చెబితే.....
సకలజనుల సంబురం
స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించేలా వజ్రోత్సవాలు
1.28కోట్ల ఇళ్లపై జాతీయ
జెండాలు ఎగరాలి
ఇంటింటికి ఉచితంగా
పతాకాల పంపిణీ
మున్సిపాలిటీలు,
గ్రామపంచాయతీలదే
ఆ బాధ్యత
హెచ్ఐసిసిలో
ప్రారంభోత్సవ
సమారోహం
ప్రభుత్వ భవనాలకు
ప్రత్యేక అలంకరణ
స్వతంత్ర భారత
వజ్రోత్సవ ద్విసప్తహం
సమీక్షలో...
రాజకీయం కోసం ఉప ఎన్నికలా?
పదవీ వ్యామోహమే బిజెపి లక్షం
తెలంగాణ కోసమే ఆనాడు త్యాగాలు చేశాం కేంద్రం రాష్ట్రానికి చేసిందేమీ
లేదు రేక్ పాయింట్ ప్రారంభోత్సవంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి: మెదక్...
కరెంట్ అఫైర్స్…
జాతీయం:
15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్డీయే కూటమి అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించారు.
పార్లమెంటులో చేపట్టిన ఓట్ల లెక్కింపులో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై 2,96,626 ఓట్ల ఆధిక్యంతో ఆమె...
స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహం
ఆగస్ట్టు 15వ తేదీకి ముందు 7
రోజులు, అనంతరం 7 రోజులు
మొత్తం 15 రోజులు
జెండాల తయారీకి నేత, పవర్లూమ్
కార్మికులకు ఆర్డర్ ఇవ్వండి
క్రీడా, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు, కవి సమ్మేళనాల...
రైళ్లలో సీనియర్ సిటిజన్ల రాయితీకి కేంద్రం స్వస్తి
టికెట్ ధరలు తక్కువతో రైల్వేకు విపరీత నష్టం
న్యూఢిల్లీ : రైల్వే టికెట్ ధరపై వృద్ధులకిచ్చే (సీనియర్ సిటిజన్లు) రాయితీని పునరుద్ధరించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వృద్ధులకిచ్చే టికెట్ రాయితీ గురించి...
వంటగ్యాస్ ధరలు తగ్గించకపోతే.. మరో పోరాటం తప్పదు
హైదరాబాద్: ప్రపంచంలో ఎక్కడలేని వంట గ్యాస్ ధరలు మనదేశంలోనే ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 8 ఏళ్లలో వంట గ్యాస్ ధరలు నాలుగు రెట్లు పెంచి పేదల నడ్డి విరిచారని ఆయన...
మా నూరు ప్రశ్నలపై నోరు విప్పండి
ఏ వర్గానికి మేలు చేశారో చెప్పండి
మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు తేలేదు
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా?
విదేశాల నుంచి తీసుకొస్తామన్న నల్లధనం ఏమైంది
కాళేశ్వరం లాంటి ఒక్క ప్రాజెక్టునైనా దేశంలో కట్టారా?
అన్ని శాఖలకూ...
అన్ని గురుకులాల్లో ఇంటర్ విద్య
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగ, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా...
కాంగ్రెస్ ఎమ్ఎల్ఎ జమీర్ అహ్మద్ నివాసాలపై ఎసిబి దాడులు
బెంగళూరు : కాంగ్రెస్ ఎమ్ఎల్ఎ బిజెడ్ జమీర్ అహ్మద్ఖాన్ కు అపరిమిత ఆస్తులు ఉన్నాయన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫిర్యాదుపై అవినీతి నిరోధక శాఖ విభాగం అధికారులు అహ్మద్ఖాన్కు చెందిన ఆస్తులపై ఐదు...
కరెంట్ అఫైర్స్
11వ ర్యాంకులో భారత్
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఇవి)వినియోగాన్ని వేగంగా అభివృద్ది చేస్తున్న జాబితాలో భారత్ 11వ ర్యాంకును సాధించింది.
ప్రముఖ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ ఆర్థర్ డి లిటిల్కు చెందిన గ్లోబల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ...
మణిపూర్ దుర్ఘటనలో 8 మంది అస్సామీల మృతి
గువాహటి: మణిపూర్లోని నోనీ జిల్లాలో ఒక రైల్వే నిర్మాణ స్థలంలోని క్యాంపుపై కొండ చరియలు విరిగిపడిన దుర్ఘటనలో ఒక సైనిక జవానుతోసహా అస్సాంకు చెందిన 8 మంది మరణించినట్లు రాష్ట్ర క్యాబినెట్ మంత్రి...
మోడీజీ.. ‘ఆవో’.. దేఖో.. సీఖో
తెలంగాణ చూసి నేర్చుకోండి.. మీ పంథా మార్చుకోండి
విద్వేషం వీడండి.. వికాసంపై చర్చించండి
గంగా జమునా తెహజీబ్ను గుండెల నిండా నింపుకోండి
మీ పార్టీ డిఎన్ఎలోనే
విద్వేషం ఉంది ప్రజల
శ్రేయస్సు గురించి
చర్చిస్తారనుకోవడం అత్యాశే
అబద్ధాల...
మణిపూర్లో కొండచరియలు విరిగిపడి ఏడుగురి మృతి
ఇంఫాల్ : మణిపూర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నోని జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఘోర విషాదం చోటు చేసుకుంది. రైలు మార్గ నిర్మాణ పనుల్లో ఉన్న అనేక మంది...
బిజెపిది నై జవాన్… నై కిసాన్: హరీష్ రావు
సిద్దిపేట: కొత్తపల్లి - మనోహరబాద్ రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్లు ఖర్చు చేశామని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. గజ్వేల్ రైల్వే స్టేషన్ లో...
కాల్పుల్లో మరణించిన రాకేష్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం..
హైదరాబాద్: ఈనెల తేదీన 17వ సికిందరాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన కాల్పుల్లో మరణించిన దామెర రాకేష్ అన్న అయిన దామెర రామ్ రాజుకు ఉద్యోగం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్...
దమ్ముంటే నాపై కేసులు పెట్టండి
కేంద్రమంత్రి కిషన్రెడ్డికి కెటిఆర్ సవాల్
హైదరాబాద్లో అద్భుత మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం
చేతనైతే సహకరించండి, అవాస్తవ ఆరోపణలు వద్దు
కంటోన్మెంట్ భూములను అప్పగిస్తే అద్భుతాలను సృష్టిస్తాం
మనతెలంగాణ/సిటీ బ్యూరో: కేసుల పేరుతో అభివృద్ధిని అడ్డుకోవడం కాదని దమ్ముంటే నా...