Home Search
వాతావరణ కేంద్రం - search results
If you're not happy with the results, please do another search
అమెరికాలో బియ్యమో రామచంద్ర
ఆహార భద్రత సాకుతో బియ్యం ఎగుమతిపై కేంద్రం నిషేధం
తెలంగాణ వడ్లు కొనకుండా కక్ష సాధింపు చర్యలు
అమెరికా మాల్స్లో బియ్యం కోసం ఎగబడుతున్న భారతీయులు
గంటల వ్యవధిలోనే నో స్టాక్ బోర్డులు దర్శనం, భారీగా ధరల...
అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కరీంనగర్: జిల్లాలో భారీ వర్షాల దృష్టా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ అన్నారు. శుక్రవారం భారీ వర్షాలపై ఆర్డీవోలు, తహసిల్దార్లు, మున్సిపల్ కమీషనర్లతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. ఈ...
ప్రకృతి విపత్తులను అధిగమిస్తేనే ‘వ్యవసాయం’ బతికేది
పంటల సాగును ప్రభావితం చేస్తున్నరుతుపనాలు
వాతావరణ మార్పులపై లోతైన పరిశోధనలు
నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్పై కేంద్రం మీనమేషాలు!
ఈ పార్లమెంట్ సమావేశాల్లోనైనా ఆమోద ముద్ర వేస్తారా!
హైదారాబాద్ : కరువులు వరదలతో వ్యవసాయరంగం ప్రగతి పరిస్థితి...
మానవత్వానికి మాయని మచ్చ మణిపూర్ ఘటన
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి
హైదరాబాద్: మణిపూర్లో ఇద్దరి గిరిజన మహిళలను వివస్త్రలను చేసి, ఊరేగించిన దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు....
మానవత్వానికి మచ్చ
మణిపూర్లో తెగల మధ్య ఘర్షణ అమానుషమైన మలుపు తిరిగి దేశం తల వంచుకొనేలా చేసింది. మెజారిటీ మెయితీ తెగకు చెందిన మూకలు గిరిజన కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన...
చీతాల మరణాలపై సుప్రీం ఆందోళన
న్యూఢిల్లీ : విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు మరణిస్తుండడంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాటిలో 40 శాతం చీతాలు మృత్యువాత పడ్డాయని,ఇది మంచి సంకేతం కాదని సుప్రీం కోర్టు గురువారం...
ఆరోగ్యకరమైన ఆహారాన్ని భుజిద్దాం- ఆకుపచ్చ బాట నడుద్దాం….
సి.పి.ఆర్. పర్యావరణ విద్య కేంద్రం , చెన్నై
జూలై 22, 23 తేదీలలో వేగన్ ఫెస్టివల్ - ఆకుపచ్చ బాటన నడుద్దాం!!
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖ, సి. పి రామస్వామి అయ్యర్...
హైదరాబాద్లో నూతన కార్ కేర్స్టూడియోలు ప్రారంభించిన టర్టెల్ వ్యాక్స్
హైదరాబాద్: చికాగో కేంద్రంగా కార్ కేర్ సేవలనందిస్తున్న, అవార్డులు గెలుచుకున్న కంపెనీ టర్టెల్ వ్యాక్స్, ఇంక్ నేడు తమ మూడు సరికొత్త కో బ్రాండెడ్ కార్ కేర్ స్టూడియోలను హైదరాబాద్లో జెనెక్స్, ఎక్స్ప్లోడర్,...
కశ్మీర్ తుమ్మితే దేశానికి జలుబు!
నరేంద్ర మోడీ ప్రభుత్వం గురించి పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ ‘అబద్ధాలు’ అని ముద్ర వేయడానికి 2021 సమాచార సాంకేతిక నిబంధనలు తెచ్చారు. ప్రజలకు ఇవి ఆగ్రహం తెప్పించడంతో పాటు, న్యాయస్థానాల పరిశీలనకు కూడా...
గద్వాలలో వేడెక్కిన రాజకీయం
గద్వాల: జిల్లాలో రాజకీయం వేడెక్కింది. సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు వ్యూత్మాకంగా పావులు కదుపుతున్నారు. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటాపోటీగా నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటనలు చేస్తూ హాల్చల్...
బర్త్డే.. సతీమణితో కలిసి మొక్కలు నాటిన మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి
హైదరాబాద్ : తన జన్మదినాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో సతీమణి గుంటకండ్ల సునితా జగదీష్రెడ్డితో కలసి రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాల్గొన్న...
పిడుగుపాటు కారణాలు
వడం కొంచెం ఆలస్యమైనా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వానలు రానే వచ్చాయి. ఆకాశం మేఘాలతో అప్పుడప్పుడు జిగేల్మని మెరుపులుతో వర్షం కురుస్తూ ఉంటుంది.నింగిలో ఉన్నంత వరకూ మెరుపు చూడడానికి మనోహరంగా ఉంటుంది....
వైషమ్యాలను వీడి, కూర్చొని చర్చించండి..
న్యూఢిల్లీ : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ , ఆప్ ప్రభుత్వం మధ్య కొంత కాలంగా ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ అధికారుల నియంత్రణ విషయంలో కేంద్రం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్తీ...
ఇంకా జలదిగ్బంధంలో ఢిల్లీ
న్యూఢిల్లీ : ఢిల్లీలో యమునా నది వరద నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతున్నా జలదిగ్బంధం నుంచి నగర వాసులు ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఐటీవో, శాంతివాన్ ఏరియా, ఇన్కం టాక్స్ ఆఫీస్...
ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు
విదేశాల్లో కిష్ట పరిస్థితులను ఎదుర్కొన ప్రజలను ఆదుకున్నాం
ఆస్ట్రేలియా భారత రాయబారిగా పనిచేసిన ఏ. గీతేష్శర్మ వెల్లడి
హైదరాబాద్: ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఆస్ట్రేలియాలో భారత రాయబారిగా పనిచేసిన అంబాసిడర్...
ఘనంగా మహా పోచమ్మ బోనాలు
ధర్మారం: ధర్మారంలో మహా పోచమ్మ బోనాలు గురువారం వైభవంగా నిర్వహించారు. దశాబ్దన్నర తర్వాత ధర్మారం మండల కేంద్రంలో ధర్మారం సర్పంచ్ పూసుకూరు జితేందర్ రావు, పాలకవర్గం ఆధ్వర్యంలో నాలుగు రోజుల పండుగలో భాగంగా...
లాటరీ టికెట్లు అమ్ముతున్న ప్రభుత్వాలు
దేశ పౌరులందరూ ఆదాయం పన్ను పరిధిలోకి రారు. అయితే రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వాలు ఆ పరిధిలోకి రాని వారి నుండి కూడా ఏదో రూపంలో కొంత సొమ్మును రాబట్టుకోవాలని ప్రణాళికలు రచిస్తుంటాయి....
ఉత్తరాదిలో వరద బీభత్సం!
రుతు పవనాలు, తుపానులు జంటగా విరుచుకుపడడంతో ఉత్తర భారతం చెప్పనలవికాని వరదలకు విలవిలలాడుతున్నది. ముఖ్యంగా హిమాచల్ప్రదేశ్, పంజాబ్, హర్యానా, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్ష బీభత్సం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నది. హిమాచల్ప్రదేశ్ అత్యధికంగా...
దేశంలో ఇవిల వినియోగం
ఈ కంప్యూటర్ యుగంలో సమాచారాన్ని ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి పంపించడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. కాని భౌతికంగా ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి చేరుకోడానికి అయ్యే వ్యయం...
50ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాలు.. హిమాచల్ అతలాకుతలం
న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వానలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలు తల్లడిల్లుతున్నాయి. ప్రత్యేకించి పర్యాటక కేంద్రం అయిన హిమాచల్...