Thursday, March 28, 2024
Home Search

సిఎం కెసిఆర్ - search results

If you're not happy with the results, please do another search

అభివృద్ధిలో ఉన్న రాష్ట్రాన్ని చెడగొట్టొద్దు: గుత్తా

నల్లగొండ: తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే రైతు సంక్షేమ ప్రభుత్వంగా వర్థిల్లుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల కోసం సిఎం కెసిఆర్ అమలు...
Minister Harish Rao reacted to death of the activist

ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల్లో స్వల్పమెజరిటీతో విజయం చేజారినప్పటికీ టిఆర్‌ఎస్ కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పారు. ఎన్నికల్లో గెలుపు,ఓటమిలను సమానంగా తీసుకోవలని చెప్పారు....
One cc camera equal to 100 Police

ఒక్క సిసి కెమెరా 100 మంది పోలీసులతో సమానం: డిజిపి

  హైదరాబాద్: సిఎం కెసిఆర్ దూరదృష్టితో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మిస్తున్నారని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను మంత్రులు మహమూద్ అలీ, కెటిఆర్‌లు ప్రారంభించారు. ఈ...
Spiritual Bus Terminal in Yadadri

యాదాద్రిలో ఆధ్యాత్మిక బస్సు టెర్మినల్

  150 బస్సులు పార్కింగ్ చేసేలా డిపోల నిర్మాణం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్ : యాదాద్రికి దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా దర్శనానికి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా...
Minister Harish Rao reacted to death of the activist

ఓటమికి బాధ్యత వహిస్తున్నా: మంత్రి హరీశ్

సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నానని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజాతీర్పును శిరసావహిస్తామని తెలిపారు. టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఎన్నికల్లో కష్టపడిన ప్రతి...
Inspection app and PS app unveiled by Errabelli

అన్ని పంచాయతీల పనితీరు మెరుగు

  రోజూ, నెలవారీ కార్యకలాపాల పర్యవేక్షణ రెండు మొబైల్ యాప్స్‌లను ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాతీల రోజూ, నెలవారి కార్యక్రమాలను పర్యవేక్షించటంతో పాటు వాటి పనితీరును మెరుగుపరిచేందుకు చర్యలను తీసుకోనున్నట్లు...
Rice millers should cooperate in purchase of grain

ధాన్యం కొనుగోల్లు సజావుగా సాగేందుకు మిల్లర్లు సహకరించాలి

  మిల్లర్లకు ప్రభుత్వం తరుపున పూర్తిస్తాయి మద్దతు ఉంటుంది రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యం మంత్రి గంగుల కమలాకర్ మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుత వర్షకాలంలో పంటల దిగుబడి గణనీయంగా...
Minister KTR Fires on Congress and BJP Leaders

ప్రధానికి రాసిన ఉత్తరాలకు దిక్కులేదు: మంత్రి కెటిఆర్

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కెసిఆర్ వరదసాయం కోసం ఉత్తరాలు రాస్తే ఇప్పటి వరకు దిక్కులేదని కెటిఆర్ దుయ్యబట్టారు. వరదలతో రాష్ట్రంలో రూ.8 వేల868 కోట్ల నష్టం వాటిల్లిందని తక్షణ సహాయం...
KTR to lay foundation stone for satellite bus terminal

మోడీ…. హైదరాబాద్ పై వివక్ష ఎందుకు : కెటిఆర్

హైదరాబాద్: అధికారుల దగ్గరకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. పరిహారం ఇచ్చిన వారితో కూడా రోడ్డుపై ధర్నాలు...

బ‌డ్జెట్‌పై ముఖ్యమంత్రి మ‌ధ్యంత‌ర స‌మీక్ష‌

హైదరాబాద్‌: కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి కెసిఆర్ 2020-2021 ‌బ‌డ్జెట్‌పై ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మ‌ధ్యంత‌ర స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో సిఎస్ సోమేశ్ కుమార్‌, ఆర్థిక శాఖ ముఖ్య...
CS Somesh Kumar Held Review With Municipal Superiors

మున్సిపల్ ఉన్నతాధికారులతో సిఎస్ సమీక్ష

హైదరాబాద్: సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు జిహెచ్‌ఎంసిలోని స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, బస్తీ దవాఖానాల పనితీరు, మిగిలినపోయిన వరద బాధితులకు ఆర్థిక సహయం పంపిణీ వంటి అంశాలపై చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ మున్సిపల్...
MLC Kalvakuntla Kavitha congratulating Sandhya

సంధ్యను అభినందించిన ఎంఎల్‌సి కవిత

హైదరాబాద్: దేశంలో తొలిసారిగా అండర్ గ్రౌండ్ మైనింగ్‌లో సెకండ్ క్లాస్ మేనేజర్‌గా సర్టీఫికెట్ సాధించిన రాసకట్ల సంధ్యను ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్‌లో ఎంఎల్‌సి కవితను రాసకట్ల సంధ్య మర్యాదపూర్వకంగా కలిశారు....
More encouragement for self-help groups

స్వయం సహాయక గ్రూప్‌లకు మరింత ప్రోత్సాహం

  మంత్రి ఎర్రబెల్లి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్‌లతో నాబార్డు సిజిఎం కృష్ణారావు భేటీ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో స్వయం సహాయక గ్రూపు (ఎస్‌హెచ్‌జి) లకు మరింత ప్రోత్సాహకాన్ని అందించేందుకు తీసుకోవాల్సిన...
CM KCR Meeting With TRS Leaders Ends

టిఆర్ఎస్ భవన్ కోసం స్థలం కేటాయించిన కేంద్రం

హైదరాబాద్: ఇరవై ఏళ్లక్రితం ఒక్కడితో ప్రారంభమైన ఉద్యమ ప్రస్థానం ఢిల్లీ నడిబొడ్డులో తెలంగాణ ఆత్మగౌరవ పతాకం ఎగరవేసేంతవరకు వచ్చిందని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు....
Dubbaka polling ended peacefully

దుబ్బాక ప్రశాంతం

  82.61% పోలింగ్ పోలింగ్ కేంద్రాలకు బారులుతీరిన ఓటర్లు 89 సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట భద్రత చివరి గంటలో పిపిఇ కిట్లు ధరించి ఓటేసిన కొవిడ్ రోగులు, 10న కౌంటింగ్ మన తెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత...
BJP Leader Sridhar reddy join in TRS Party

బిజెపికి షాక్… టిఆర్ఎస్ లో చేరిన శ్రీధర్ రెడ్డి

హైదరాబాద్: గత ఎన్నికలలో ఓడిపోయినా ప్రజాసేవలోనే ఉన్నానని శ్రీధర్ రెడ్డి తెలిపారు. దుబ్బాక ఎన్నికల ముందు బిజెపికి మరో షాక్ తగిలింది. బిజెపి అధికారి ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి ఆ పార్టీకి...
CM KCR diagram between welfare schemes

సంక్షేమ పథకాలపై రేఖాచిత్రం

  అభినందించిన ఎంఎల్‌సి కవిత మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని అన్నిరాష్ట్రాలను ఆకట్టుకోవడంతో పాటుగా చిత్రకారుల కుంచెలు కూడా స్పందిస్తున్నాయి. సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై...

సాదాబైనామా భూములు ఉచితంగా క్రమబద్ధీకరణ

దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజుల గడువు వెంటనే ఉత్తర్వులను జారీ చేయాలని సిఎస్‌ను ఆదేశించిన ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్: మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో విలీనమైన గ్రామాల్లో సాదాబైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని...

రెండేళ్లలో భూ యాజమాన్య హక్కుల చట్టం అమలు

హైదరాబాద్: రెండేళ్లలో సంపూర్ణ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని (కంక్లూజివ్ టైటిల్ యాక్ట్‌ను) అమల్లోకి తీసుకొస్తామని సిఎం కెసిఆర్ విలేకరులతో జరిగిన చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. ధరణి వెబ్‌సైట్ ప్రారంభోత్సవం సందర్భంగా మూడు చింతలపల్లి...
Launch of Farmer platform October 31 in telangana

రైతు వేదికల ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం

ఈ నెల 31న కోడకండ్ల మండల కేంద్రంలో సిఎం కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభం హైదరాబాద్ : రైతు వేదికల ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరింది. ఈ నెల 31వ తేదీన జనగామ జిల్లా కొడకండ్ల...

Latest News