Home Search
సిఎం కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
విదేశీ మక్కలు తీసుకొచ్చి మన నోట్లో మట్టి కొట్టిండ్రు: హరీష్ రావు
హైదరాబాద్: బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత కరెంట్ ఉందా? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. నైజాం నుంచి సమైఖ్యాంధ్ర పాలన వరకు భూమి శిస్తూ వసూలు చేసేవారని, కానీ సిఎం...
ఇంట్లో వాళ్లు ఎవరో.. బయటివాళ్లు ఎవరో ఆలోచించండి
దుబ్బాక: ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్, బీజేపీ వాళ్లు కనిపించరని.. ఇంట్లో వాళ్లు ఎవరో.. బయటివాళ్లు ఎవరో ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరుహరీశ్రావు అన్నారు. బుధవారం దుబ్బాక నియోజకవర్గం...
కాంగ్రెస్, బిజెపిలకు పరాయి నాయకులు, కిరాయి కార్యకర్తలు
సిద్దిపేట: కాంగ్రెస్, బిజెపిలకు పరాయి నాయకులు, కిరాయి కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం చేగుంట మండలంలో టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా రైతులు, మహిళల భారీ ప్రదర్శన చేపట్టారు....
రఘునందన్ చెత్తబుట్టలో కలిసిపోతడు: పద్మాదేవేందర్ రెడ్డి
సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. చేగుంట మండలంలో టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా రైతులు, మహిళల భారీ ప్రదర్శన చేపట్టారు. టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు....
నాడు అగ్గిపెట్టెలు.. నేడు అన్ని హంగుల ఇండ్లు
హౌసింగ్లో దేశానికే తెలంగాణ ఆదర్శం
లబ్ధిదారులకు ఉచితంగా ఇళ్ల పంపిణీ
పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం
డబుల్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చే...
మళ్లీ మొదటికొచ్చిన జలవివాదం
మినిట్స్పై త్వరలో ఉన్నత స్థాయి సమావేశం
మనతెలంగాణ/హైదరాబాద్: జలవివాదం మళ్లీ మొదటికి వచ్చింది. అపెక్స్ కౌన్సిల్లో ఆంధ్ర, తెలంగాణ వాదనలు వినిపించినప్పటికీ కేంద్ర జల శక్తి శాఖ ఇప్పటికీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోక పోవడంతో...
పోయి రావమ్మా గౌరమ్మ
ఈ ఏటి బతుకమ్మ మునుపటి మాదిరిగాలేదు. కరోనా కట్టుబాట్ల మధ్య భిన్నంగా జరిగింది. అయితే సోషల్ మీడియా కరోనా కట్టుబాట్లను, సామాజిక దూరాలను చెరిపివేసి అందరికళ్లముందు బతుకమ్మ పండుగను నిలిపింది. నా అక్కచెల్లెలు,...
మూసీపై కబ్జాల కంపు
22కి.మీ పొడవునా 10వేల ఆక్రమణలు
కబ్జాలను తొలగించి పేదలకు పునరావాసం దిశగా ప్రణాళికలు
2024లోగా మూసీ సుందరీకరణ
సైకిల్ట్రాక్లు, వాక్వేలు, పార్క్లు, నదికి ఇరువైపులా రోడ్లు
రూ.10వేల కోట్లు కేటాయింపు
మిగతా రాష్ట్రాలు...
ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు: ఎంఎల్సి కవిత
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలందరికీ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ అంటేనే ఎంతో సందడిగా ఉటుందని, అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా...
వద్దన్నా వేశారు.. ఐనా కొంటాం
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరించిన విధానం కారణంగా మక్కలకు ధర దారుణంగా పడిపోయింది. 50% ఉన్న దిగుబడి సుంకాన్ని 15%కు తగ్గించి, ధర పడిపోవడానికి కారణమైన ఆ పార్టీ నాయకులే రాష్ట్రంలో ఇప్పుడు...
ప్రతి ఆరు నెల్లకో డిఎ
కేంద్రం నిర్ణయంలో జాప్యం వల్లే రాష్ట్రంలో ఆలస్యం జరుగుతోంది
మంత్రివర్గంలో నిర్ణయించి విధానపరమైన నిర్ణయం త్వరలో అన్ని
సమస్యలపై చర్చిద్దాం : ఉద్యోగ సంఘాల నేతలతో సిఎం కెసిఆర్
రాష్ట్ర సిబ్బందికి 5.25% డిఎ...
టీకాల రాజధాని తెలంగాణ
త్రి ఐ విధానంతో అద్భుత
ఫలితాలు, పిఎఎఫ్ఐ
సదస్సులో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరిని తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ తీసుకొచ్చే విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలు...
వ్యవసాయ శాఖలో 2 విభాగాలు
బాధ్యులుగా ఇద్దరు ఐఎఎస్ అధికారులు
ఒక విభాగంలో సాగునీరు, విద్యుత్,
ఎరువులు, విత్తనాలు తదితర మౌలిక
సదుపాయాల పర్యవేక్షణ
మార్కెటింగ్పై మరో విభాగం దృష్టి
సాగులో సంస్థాగత మార్పులు
అవశ్యం వ్యవసాయశాఖపై...
29న ధరణి ప్రారంభం
మధ్యాహ్నం 12.30గంటలకు ప్రారంభించనున్న సిఎం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారయ్యింది. ఈనెల 29వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు సిఎం కెసిఆర్ ధరణి పోర్టల్ను ప్రారంభిస్తారు....
త్వరలో 20వేల పోలీసు కొలువులు
ఇప్పటికే 18,400 నియామకాలు జరిపాం
రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ప్రకటన
రికార్డు స్థాయిలో 1162 మంది ఎస్ఐల పాసింగ్ ఔట్ పరేడ్
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటి వర కు...
వార్షిక బడ్జెట్పై మధ్యంతర సమీక్ష
అధికారులను ఆదేశించిన సిఎం కెసిఆర్
హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు భారీగా తగ్గినందున 2020-21 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష నిర్వహించాలని సంబంధిత అధికారులను...
రైతును రాజు చేయడమే టిఆర్ఎస్ లక్ష్యం: మంత్రి అజయ్
మధిర: రైతును రాజును చేయడమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపి నామా నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. శుక్రవారం మధిర...
ఝూటా పార్టీలను నమ్మకండి
దుబ్బాక: ఎన్నికలపుడు వచ్చి మాయ మాటలు చెప్పే ఝూటా పార్టీలను నమ్మవద్దని, ఎల్లప్పుడూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకునే గులాబీ జెండాకు అండగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్రావు...
అభివృద్ధికే పట్టం.. సంక్షేమానికే ఓటు
సిద్దిపేట: బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని మాటలు చేప్పినా.. అభివృద్ధికే పట్టం కడతామని.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టిఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తామని ప్రజలు స్పష్టం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖా...
చెరువులపై నిఘా
చెరువులపై నిఘా.. 15 బృందాలతో నిరంతర పర్యవేక్షణ
ఇంకా భారీ వర్షాలున్నాయ్.. అప్రమత్తంగా ఉండండి
గండ్లు పడినా, కట్టలు తెగినా తక్షణమే మరమ్మతులు
ముంపు ప్రాంతాల ప్రజలనూ అప్రమత్తం చేయండి
జలవనరుల శాఖకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్:...