Thursday, April 25, 2024
Home Search

హత్య - search results

If you're not happy with the results, please do another search
man brutal murder in Falaknuma police station limits

దృశ్యం స్ఫూర్తితో చంపి ఉప్పు పాతరేశారు

నాగపూర్: హీరో వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా స్ఫూర్తితో కొందరు వ్యక్తులు ఒక వ్యక్తిని హత్య చేసి శవాన్ని పూడ్చిపెట్టిన సంఘటన మహారాష్ట్రలోని నాగపూర్‌లో చోటుచేసుకుంది. ఈ సినిమాను హిందీలో అజయ్ దేవగణ్...
Murder

సైనైడ్ ఇచ్చి భార్యను చంపిన బ్యాంక్ మేనేజర్

  అమరావతి: బ్యాంక్ మేనేజర్ తన భార్యకు సైనైడ్ ఇచ్చి చంపేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రవి చైతన్య అనే యువకుడు ఆమని అనే అమ్మాయిని...
Head in PS

భార్య తలతో పోలీస్ స్టేషన్ కు….. జనగణమన అంటూ…

  లక్నో: ఓ వ్యక్తి తన భార్యను చంపి అనంతరం ఆమె తలతో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బహదూర్‌పూర్ గ్రామానికి...
Nirbhaya convicts

నిర్భయ దోషుల ఉరిపై ఉత్కంఠ

   తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు  దిశ హత్యాచారం నిందితుల ఎన్‌కౌంటర్‌ను ప్రస్తావించిన కేంద్రం  ఆలస్యం చేస్తే న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని వాదన  దోషులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారన్న సొలిసిటర్ జనరల్  తోసిపుచ్చిన దోషుల తరఫు...

హైకోర్టును ఆశ్రయించనున్న సమత కేసు దోషులు?

  హైదరాబాద్ : సమత కేసులో ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ ముగ్గురు దోషులు హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ మేరకు న్యాయవాదులతో దోషుల కుటుంబ సభ్యులు ఆదివారం నాడు సంప్రదింపులు జరుపుతున్నారు....
medaram-jatara

మేడారం జాతర…

అటవీ ప్రాంతమైన మేడారంలో నాలుగు రోజుల పాటు గిరిజనులు జరుపుకొనే జాతర. రాష్ట్రంలోని భక్తులే కాక దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొంటారు. మేడారం అనే...

మధ్యప్రాచ్యంలో మరో చిచ్చు

  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కొత్త శాంతిపథకంతో ముందుకు వచ్చారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి ఇది శాంతియుత పరిష్కారం కానే కాదని పలువురు విశ్లేషించారు. నిజానికి ఇది శాంతిపథకం...

సమత కుటుంబానికి మూడెకరాల భూమి

  ఆసిఫాబాద్: ఆసిఫాబాదు జిల్లా ఎల్లపటార్‌ ఆటవీ ప్రాంతంలో సమతపై అత్యాచారం, హత్య చేసిన ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు వారికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ...
Murder

ప్రియుడిని చంపిన దంపతులు

  ఢిల్లీ: భర్తతో కలిసి భార్య తన ప్రియుడిని చంపడంతో ఆ దంపతులను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రోహిణి ప్రాంతంలో మృతదేహం...

ఫరూఖాబాద్ కిడ్నాపర్ హతం

  బాలలు క్షేమం, విడుదల చేసిన పోలీసులు ఫరూకాబాద్ కిడ్నాపర్ హతం, బాలలు సురక్షితం ఫరూకాబాద్ (యుపి) : ఒక దుర్మార్గుడి చేతిలో బందీలుగా చిక్కిన 23 మంది బాలల కథ చివరికి సుఖాంతమైంది. ఎనిమిది గంటలపాటు...
Vinay

నిర్భయ కేసులో కీలక మలుపు… వినయ్ కు నో ఉరి

  హైదరాబాద్: నిర్భయ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. నలుగురు దోషుల్లో శనివారం ముగ్గురికి ఉరి తీయనున్నారు. వినయ్ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉండడంతో వినయ్ ఉరిని ఆపాలని ప్రభుత్వం కోర్టును కోరింది. మిగిలిన...
CAA

కుట్రపూరిత చట్టం సిఎఎ!

  మన దేశంలో పౌరసత్వ చట్టం ఆర్టికల్ 11 ద్వారా పౌరసత్వాన్ని ఇచ్చే అధికారం, వెనక్కు తీసుకోనే అధికారం పార్లమెంటుకుంది. 1950 నుండి 1987 వరకు ఇక్కడ పుట్టిన వారందరూ భారత పౌరులే. 1987...
Nirbhaya

అక్షయ్ క్యురేటివ్ పిటిషన్ డిస్మిస్

స్టే పిటిషన్‌కు సుప్రీం నో ఉరి అమలుపై స్టే కోరిన నిర్భయ దోషులు ఢిల్లీ కోర్టులో లాయర్ పిటిషన్ దాఖలు   న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు నేరస్థుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు...
Samatha Case

సమత కేసులో ముగ్గురికీ ఉరిశిక్ష

రూ.26వేలు జరిమానా 66 రోజుల్లో వెలువడిన ఆదిలాబాద్ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు   మన తెలంగాణ/అసిఫాబాద్ ప్రతినిధి(హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత హత్యాచారం కేసులో ముగ్గురు నిందితులు షేక్‌బాబు, షేక్ షాబుద్దీన్, షే క్ ముఖ్దూంలు...

ఉరిపై స్టే కోరుతూ మళ్లీ నిర్భయ దోషుల పిటిషన్

న్యూఢిల్లీ: వచ్చేనెల 1న(ఫిబ్రవరి) తమకు అమలు చేయనున్న ఉరిశిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ నిర్భయ సామూహిక అత్యాచార, హత్య కేసు దోషులు గురువారం ఇక్కడి పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు....

భార్య, కూతురిపై గడ్డపారతో దాడి.. ఆపై ఉరేసుకొన్న భర్త

  నల్లగొండ: ఓ వ్యక్తి తన భార్య, కూతురిపై గడ్డపారతో దాడి చేసి, అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లాలోని నాంపల్లి మండలం, రాందాస్‌తండాలో  చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మెగావత్‌ మధు...

మద్యం మత్తులో.. భార్యను కొట్టి చంపిన కిరాతకుడు

  హైదరాబాద్ : కట్టుకున్న భార్యను మద్యం మత్తులో కిరాతకంగా హత్యచేసిన సంఘటన లంగర్‌హౌస్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి.. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం ముసిరఫా గ్రామానికి...
Constitution

రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

పౌరసత్వ సవరణ చట్టం, భారతీయ పౌర జాతీయ, జాతీ య జనాభా జాబితాల వ్యతిరేక దేశవ్యాప్త నిరసనలు, అంతర్జాతీయ సమాజ అసంతృప్తి పెల్లుబికాయి. రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాం గ ముప్పు...

సమతా, హాజీపూర్ తీర్పులు వాయిదా

  హైదరాబాద్ ః రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్, సమతా కేసుల్లో తుది తీర్పులు వాయిదా పడ్డాయి. ఈ రెండు కేసుల్లో న్యాయస్థానాలు నిందితులకు ఎలాంటి శిక్షలు విధిస్తాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో...
attempted-suicide

తన భార్యకు రెండో పెళ్లి చేయాలంటూ సూసైడ్ నోట్..

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ లో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యల కారణంతో ఓ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ సూసైడ్ నోట్ రాసి, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాష్ట్రంలోని ఖమ్మంజిల్లాకు చెందిన...

Latest News