Home Search
టెస్టు సిరీస్ లో - search results
If you're not happy with the results, please do another search
ప్రతీకారం కోసం
భారీ ఆశలతో టీమిండియా n నేటి నుంచి రెండో టెస్టు
క్రిస్ట్చర్చ్: తొలి మ్యాచ్లో ఓటమి పాలైన టీమిండియా శనివారం ప్రారంభమయ్యే రెండో, చివరి టెస్టులో విజయమే లక్షంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్లో గెలిచి...
టీమిండియాకు చావో రేవో
సిరీస్పై కివీస్ కన్ను, రేపటి నుంచి చివరి టెస్టు
క్రిస్ట్చర్చ్: ఇప్పటికే తొలి మ్యాచ్లో ఓడిన టీమిండియాకు న్యూజిలాండ్తో శనివారం ప్రారంభమయ్యే రెండో, చివరి టెస్టు సవాలుగా మారింది. సిరీస్ను సమం చేయాలంటే భారత్...
కోహ్లిని వీడని వైఫల్యాలు
వెల్లింగ్టన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి న్యూజిలాండ్ పర్యటన కలిసి రావడం లేదనే చెప్పాలి. ఇప్పటికే వన్డే సిరీస్లో క్లీన్స్వీప్కు గురై ఇంటాబయటా విమర్శలను ఎదుర్కొంటున్న విరాట్కు తాజాగా తొలి టెస్టులో ఎదురైన...
సమరానికి సర్వం సిద్ధం
ఆత్మవిశ్వాసంతో భారత్, సమరోత్సాహంతో న్యూజిలాండ్, రేపటి నుంచి తొలి టెస్టు
వెల్లింగ్టన్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సర్వం సిద్ధమైంది. వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం నుంచి ఇరు జట్ల...
కివీస్ను ఓడిస్తాం: విరాట్ కోహ్లి
వెల్లింగ్టన్: న్యూజిలాండ్తో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో గెలుపే లక్షంగా పెట్టుకున్నట్టు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తమ జట్టు సమతూకంగా ఉందన్నాడు. కొంతకాలంగా...
రాణించిన మయాంక్, పృథ్వీషా
కివీస్తో ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా
హామిల్టన్: న్యూజిలాండ్ ఎలెవన్తో జరిగిన టీమిండియా మూడు రోజుల సన్నాహక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇటీవల మూడు వన్డేల సిరీస్లో ఘోరంగా విఫలమైన భారత్ టెస్టు సిరీస్కు ముందు...
సత్తా చాటిన భారత బౌలర్లు
కివీస్ ఎలెవన్తో ప్రాక్టీస్ మ్యాచ్
హామిల్టన్: తొలి టెస్టుకు ముందు భారత బౌలర్లు గాడిలో పడ్డారు. వన్డే సిరీస్లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిన బౌలర్లు న్యూజిలాండ్ ఎలెవన్తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్లో సత్తా...
భారత్ 263 ఆలౌట్
విహారి శతకం, రాణించిన పుజారా, న్యూజిలాండ్ ఎలెవన్తో ప్రాక్టీస్ మ్యాచ్
హామిల్టన్: న్యూజిలాండ్ ఎలెవన్తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకే ఆలౌటైంది. తెలుగు తేజం హనుమ విహారి (101)...
కివీస్కు సవాలే..
వెల్లింగ్టన్: భారత్తో జరిగే టెస్టు సిరీస్ ఆతిథ్య న్యూజిలాండ్కు సవాలు వంటిదేనని విశ్లేషకులు అంచన వేస్తున్నారు. వన్డేల్లో భారత్పై క్లీన్స్వీప్ సాధించిన కివీస్కు టెస్టుల్లో మాత్రం గట్టి పోటీ ఎదురు కావడం ఖాయమని...
భారత్కు అంత ఈజీ కాదు!
మన తెలంగాణ/క్రీడా విభాగం: టెస్టుల్లో వరుస విజయాలతో ఎదురులేని శక్తిగా మారిన టీమిండియాకు న్యూజిలాండ్తో జరిగే టెస్ట్ సిరీస్ సవాలు వంటిదేనని చెప్పక తప్పదు. టెస్టు ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత్ ప్రత్యర్థులకు అందనంత...
టీమిండియా షికారు
వెల్లింగ్టన్: టెస్టు సిరీస్కు కాస్త సమయం ఉండడంతో భారత క్రికెటర్లు తమకు లభించిన సమయాన్ని విహార యాత్రలకు వెచ్చిస్తూ సందడి చేస్తున్నారు. ప్రకృతి అందాలకు మరో పేరుగా చెప్పుకునే న్యూజిలాండ్లోని సుందర పర్యాటక...
దెబ్బకు దెబ్బ
రాహుల్ శతకం వృథా, భారత్కు హ్యాట్రిక్ ఓటమి, న్యూజిలాండ్ క్లీన్స్వీప్
మౌంట్ మాంగానుయ్: భారత్తో మంగళవారం జరిగిన మూడో, చివరి వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ...
టీమిండియాకు పరీక్ష
సిరీస్పై కివీస్ కన్ను, నేడు రెండో వన్డే
ఆక్లాండ్: సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్కు టీమిండియా ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. న్యూజిలాండ్తో శనివా రం రెండో వన్డేలో భారత్ తలపడనుంది. తొలి...
పృథ్వీషాకు చోటు
కివీస్ సిరీస్కు వన్డే జట్టు ఎంపిక
ముంబై: న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్ కోసం టీమిండియాను బుధవారం ఎంపిక చేశారు. గాయపడిన సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో యువ ఆటగాడు పృథ్వీషాను ఎంపిక...
ఆత్మహత్య చేసుకుందామనుకున్నా
న్యూఢిల్లీ: డిప్రెషన్ కారణంగా కొన్ని నెలల క్రితం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు టీమిండియా మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్ దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశాడు. హరిద్వార్ హైవేపై తన లైసెన్స్డ్ రివాల్వర్తో షూట్ చేసుకుందామని...
సమరానికి సై
ఆత్మవిశ్వాసంతో భారత్, గెలుపే లక్ష్యంగా ఆస్ట్రేలియా, నేడు ముంబైలో తొలి వన్డే
ముంబై: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు అసలైన పరీక్ష ఇప్పుడూ ఎదురుకానుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బలమైన ఆస్ట్రేలియాతో భారత్...
బుమ్రాకు అరుదైన గౌరవం
ముంబయి: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం లభించింది. 201819 సీజన్లో అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతంగా రాణించినందుకుగాను పాలీ ఉమ్రీగర్ అవార్డుకు బుమ్రా ఎంపికయ్యాడు. ఆదివారం ముంబయిలో జరిగే బిసిసిఐ వార్షిక...
మళ్లీ మెరిసిన లబూషేన్
రాణించిన స్మిత్, ఆస్ట్రేలియా 289/3, కివీస్తో చివరి టెస్టు
సిడ్నీ: న్యూజిలాండ్తో శుక్రవారం ప్రారంభమైన చివరి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. యువ సంచలనం మార్నస్...
చేదు జ్ఞాపకాలే మిగిలాయి: పాక్ కోచ్ మిస్బా
ఇస్లామాబాద్: టెస్టు క్రికెట్లో తమ ప్రదర్శన ఇంకా చాలా మెరుగు పడాల్సి ఉందని పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ మిస్బా ఉల్ హక్ పేర్కొన్నాడు. 2019 సంవత్సరం తమ జట్టుకు చేదు...