Home Search
బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
డేటింగ్ పేరుతో ఛీటింగ్
రూ.41,50,000 తీసుకున్న నిందితులు
ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు
హైదరాబాద్: డేటింగ్లో యవతులను అరేంజ్ చేస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఇద్దరు నిందితులను నగర సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు....
ప్రాంతీయ పార్టీలతోనే రాష్ట్రాల ప్రగతి
ఈ మార్చి, ఏప్రిల్ నెలల్లో దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో రెండు తూర్పు, ఈశాన్య రాష్ట్రాలయితే, మిగితా మూడు దక్షిణాది రాష్ట్రాలు. పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాలు తూర్పుదిశ భావజాల...
మహిళలకు 33 శాతం రిజర్వేషన్
హిళలకు 33 శాతం రిజర్వేషన్
కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య, రైతుల ఖాతాల్లోకి రూ.18,000
మూడేళ్లుగా అవి రైతులకు అందకుండా మమత అడ్డుకున్నారని అమిత్షా ఆరోపణ
బెంగాల్లో బిజెపి మేనిఫెస్టో విడుదల
కోల్కతా:...
నిజంగానే నేనో పెద్ద గాడిదనే: మమత బెనర్జీ
నిజంగానే నేనో మొద్దు గాడిదనే..ఎన్నికల సభలో మమత బాధ
సువేందు అధికారి కుటంబంపై ఆగ్రహం
ఓట్లు అమ్ముకోవద్దని పిలుపు, జమీందార్ల తరహాపై నిప్పులు
కాంతిదక్షిణ్ (పశ్చిమ బెంగాల్): తానో మూర్ఖత్వపు గాడిదను అని పశ్చిమబెంగాల్ సిఎం...
తప్పిపోయిన వారి ఆచూకీ కనిపెట్టిన ఎహెచ్టియూ
32 మంది పిల్లల జాడ తెలుకున్న
సైబరాబాద్ పోలీసులు
ఆపరేషన్ స్మైల్ 7లో యాంటీ హ్యుమన్
ట్రాఫికింగ్ యూనిట్
హైదరాబాద్: కొన్ని ఏళ్ల క్రితం తప్పిపోయిన వారి ఆచూకీ సైబరాబాద్ యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు కనుగొన్నారు....
‘విశిష్టత’ను కోల్పోతున్న బిజెపి
ప్రస్తుతం ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్ర అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలలో జయాపజయాలను అటుంచితే ఒక రాజకీయ పార్టీగా, సైద్ధాంతికంగా, నాయకత్వపరంగా తనకు గల ‘విశిష్టత’ను భారతీయ జనతా పార్టీ కోల్పోతున్న...
బిజెపి పెద్ద దోపిడీదారు
కోల్కతా: బిజెపి ప్రపంచంలోనే పెద్ద దోపిడీదారు, ఆ పార్టీని ఎప్పటికీ బెంగాల్లో అధికారంలోకి రానీయొద్దని టిఎంసి అధినేత్రి మమతాబెనర్జీ ఆ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తూర్పుమిడ్నాపూర్ జిల్లా హాల్దియాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో...
ఆ ఇద్దరు దుర్యోధన, దుశ్శాసనులు
మోడీ, షాపై మమత మండిపాటు
కోల్కత: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారం సాగిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను దుర్యోధన, దుశ్శాసనులుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి...
మమతవి ఓటు బ్యాంకు రాజకీయాలు
ప్రధాని మోడీ ఆరోపణ
పురూలియ(పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా గిరిజన...
అప్పటి దాకా రైతు ఉద్యమం కొనసాగుతుంది: రాకేశ్ తికాయత్
అలహాబాద్: కేంద్రం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నేతృత్వంలో సాగుతున్న రైతుల ఆందోళన ఈ ఏడాది డిసెంబర్ దాకా కొనసాగుతుందని బికెయు జాతీయ అధికార...
బెంగాల్ అసెంబ్లీ బరిలో బాబుల్ సుప్రియో
టోలీగంజ్నుంచి బరిలోకి దిగనున్న కేంద్ర మంత్రి
65 మంది అభ్యర్థులతో బిజెపి రెండో జాబితా
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న పట్టుటదలతో ఉన్న భారతీయ జనతా పార్టీ ఒక కేంద్ర మంత్రి...
కాంగ్రెస్ భవిష్యత్తు!
కాంగ్రెస్ పార్టీకి ఏమైంది, ఏమి కాబోతోంది అనే ప్రశ్న చాలా కాలంగా చాలా మందిని వేధిస్తున్నది. ఇప్పుడీ ప్రశ్న మరింత గాఢమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశ స్వాతంత్య్ర సంగ్రామానికి సారథ్యం వహించి, స్వాతంత్య్రం...
ఎంపి అభిషేక్బెనర్జీ బంధువుకు సిబిఐ సమన్లు
పోంజీ స్కాంలో బెంగాల్ మంత్రికి కూడా
ఈ నెల 15న హాజరు కావాలని ఆదేశం
న్యూఢిల్లీ: బొగ్గు అక్రమ తవ్వకాల కేసులో టిఎంసి ఎంపి అభిషేక్ బెనర్జీ సమీప బంధువు అంకుశ్అరోరాకు సిబిఐ సమన్లు జారీ...
బెంగాల్ ఎన్నికల వేడి!
ఈ నెలాఖరు నుంచి జరుగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలలో బెంగాల్ ఘట్టానికి ఉన్నంత ప్రాధాన్యం మరి దేనికీ లేదని చెప్పుకోవచ్చు. తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలు,...
దీదీ, స్టాలిన్లను పికె గెలిపిస్తాడా?
దేశంలోని నాలుగు రాష్ట్రాల శాసన సభలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల నగారా మోగటంతో వివిధ రాజకీయ పార్టీల మధ్య ఎత్తులు పై ఎత్తులతో రాజకీయాలు వేడెక్కాయి. మార్చి 27న ఎన్నికలు...
మోడీ దేశంగా పేరు మారుస్తారేమో: మమత
మోడీ దేశంగా పేరు మారుస్తారేమో: కొల్కతా మహిళా ర్యాలీలో మమత
స్టేడియం, టీకా పత్రాలపై ఫోటోలు
బెంగాల్కు వచ్చి అసత్య ప్రచారాలు
కొల్కతా: ఈ దేశానికి మోడీదేశంగా పేరు మార్చే రోజు దగ్గర్లోనే ఉందని...
ఓట్ల కోసం మోడీ గారడీ: మమత
సిలిగురి: ప్రధాని మోడీ ప్రజలను మోసపూరిత అసత్యాలతో మభ్యపెడుతున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విమర్శించారు. ఇక్కడ ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. ప్రధాని మోడీకి ఏళ్ల...
ప్రాంతీయ పార్టీలకు జాతీయ తోకలు
27 మార్చి 2021న ప్రారంభం కానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పార్టీలు, నాయకులు చేయని ప్రయత్నాలు లేవు, పడని పాట్లు కనిపించవు. అసోం (126 సీట్లు), పశ్చిమ బెంగాల్ (294), తమిళనాడు...
దీదీ ‘వర్సెస్’ సువేందు
57మందితో తొలి జాబితా విడుదల
న్యూఢిల్లీ: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో సవాళ్లు, ప్రతిసవాళ్ల అనంతరం ప్రతిష్ఠాత్మకమైన నందిగ్రాం స్థానానికి సువేందు అధికారిని బిజెపి తమ అభ్యర్థిగా ఖరారు చేసింది. బెంగాల్లో 57 స్థానాలకు...
బిజెపి కార్యకర్తలపై బాంబు దాడి: ఆరుగురికి గాయాలు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో బిజెపి కార్యకర్తలపై జరిగిన బాంబు దాడిలో ఆరుగురు పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారంతా శుక్రవారం రాత్రి...