Home Search
రవాణా శాఖ మంత్రి - search results
If you're not happy with the results, please do another search
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రూ.31,105 కోట్లు
కేంద్రానికి రికార్డు స్థాయిలో రూ.5లక్షల కోట్ల అదనపు ఆదాయం
రాష్ట్రానికి మాత్రం మొండిచెయ్యి
మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల పేరుతో ప్రజల నుంచి నిధులను వసూలు...
కొనుగోళ్లు షురూ
అంబేద్కర్ జయంతి
కలిసి
గురువారం నాడే
కొనుగోలు కేంద్రాలు
ప్రారంభం నిజామాబాద్
జిల్లా వేల్పూరులో మంత్రి
ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో
ప్రారంభమైన ధాన్య
సేకరణ ఖమ్మం జిల్లా
మంచుకొండలో
ప్రారంభించిన మంత్రి
పువ్వాడ అజయ్ కుమార్
రాష్ట్రంలో కొన్నిచోట్ల గురువారమే మొదలైన ధాన్యం సేకరణ
మన తెలంగాణ/హైదరాబాద్: యాసంగి ధాన్యం సంక్షోభంలో...
ధాన్యం కొనుగోలు ‘రేపటి నుంచే’
పటిష్టంగా ఏర్పాట్లు క్వింటాలుకు కనీస మద్దతుధర రూ.1960
పక్క రాష్ట్రాల నుంచి వచ్చే గింజ కూడ కొనం రాష్ట్ర సరిహద్దుల్లో 51చెక్పోష్టులు
మే చివరికి లేదా జూన్ మొదటి వారానికి ధాన్య సేకరణ...
జిల్లా కలెక్టర్లతో సిఎస్ సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్
హైదరాబాద్: రాష్ట్రంలో రైతులనుండి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల...
హరిత పన్ను చెల్లింపులో నిర్లక్ష్యం?
మనతెలంగాణ/హైదరాబాద్ : పదిహేను ఏళ్లు దాటిన వాహనాలను ఇంకా వాడుతున్నారా ? అయితే మీ చేతి చమురు వదిలినట్టే... కాలుష్య కట్టడిలో భాగంగా పదిహేను సంవత్సరాలు దాటిన వాహనాలను తుక్కు కింద మార్చుకోవాలని...
ఎటిఎస్ ద్వారా వాహనాలకు ఫిట్నెస్ టెస్టులు తప్పనిసరి
2023 ఏప్రిల్ 1నుంచి అమలు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి దశలవారీగా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల(ఎటిఎస్) ద్వారా వాహనాలకు ఫిట్నెస్ టెస్టింగ్ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 2023 ఏప్రిల్ 1 నుంచి...
ఆర్టీఏకు… అద్దె భవనాలే దిక్కు
పార్కింగ్ స్థలాలులేని ఈస్ట్, వెస్ట్ జోన్
కార్యాలయాలు
- ఇబ్బందిపడుతున్న వాహనదారులు
హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు పెద్ద మొత్తంలో ఆదాయన్ని తీసుకు వచ్చే నగరంలోని కొన్ని ఆర్టిఏ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండటంతో ఇటు అధికారులు...
హిమాలయ పర్వతాల్లో వేగంగా టన్నెల్ పనులు
సవాళ్లను అధిగమించి 7 కి.మీ. మేర జోజిలా పనులు పూర్తి
అత్యాధునిక టెక్నాలజీ వినియోగించిన మేఘా సంస్థ
మనతెలంగాణ/హైదరాబాద్ : మౌలిక వసతుల రంగంలో అగ్రగామి సంస్థ, మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ప్రతికూల...
30453 కొలువులకు గ్రీన్ సిగ్నల్
ఆర్థిక శాఖ అనుమతి
శాఖల వారీగా జిఒల జారీ
మన హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. 30,453 పోస్టుల...
వరి రైతు గుండె’కోత’
యాసంగిలో 35.84లక్షల ఎకరాల్లో నాట్లు
65లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ఏప్రిల్ తొలివారం నుంచి కోతలు ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో పది రోజుల్లో వరికోతలు ప్రారంబం కానున్నాయి. ఈ యాసంగిలో 65లక్షల...
పార్శిళ్ల విభాగంలో అధిక ఆదాయం
4.78 లక్షల టన్నుల లోడింగ్తో రూ. 200 కోట్ల ఆదాయం
నూతన పార్సిల్స్ విధానంతో అధిక వృద్ధి
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్
మనతెలంగాణ/హైదరాబాద్: పార్శిళ్ల విభాగంలో మునుపెన్నడూ లేని విధంగా దక్షిణ...
జాబ్స్ జాతర
80,039 కొలువులు
భారీ నియామక ప్రక్రియ ఒకేసారి ప్రారంభం
శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్ చరిత్రాత్మక ప్రకటన
ఉప్పొంగిన నిరుద్యోగ యువత
అటెండర్ నుంచి ఆర్డిఒ వరకు 95% స్థానికులకే
గరిష్ఠ వయోపరిమితి 10ఏళ్లు పెంపు...
రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ..
రెండు నగరాల్లో పౌరులతరలింపు కోసం మానవతా కారిడార్ల ఏర్పాటు:రష్యా రక్షణ శాఖ ప్రకటన
రష్యా ఒప్పందానికి లేదు
మరియుపోల్ పౌరుల తరలింపు వాయిదా వేస్తున్నాం: ఉక్రెయిన్
తరలింపును వారే అడ్డుకుంటున్నారు: రష్యా
మాస్కో: ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా...
19 విమానాల ద్వారా 3,726 మంది భారతీయుల తరలింపు
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య వెల్లడి
న్యూఢిల్లీ: ఉక్రెయిన్కు పొరుగున ఉన్న దేశాల నుంచి 19 విమానాల ద్వారా 3,726 మంది భారతీయులను తీసుకురావడానికి భారతీయ వైమానిక దళం(ఐఎఎఫ్), భారతీయ ప్రైవేట్ ఎయిర్లైన్స్ 19 విమానాలు...
నగరం రోడ్ల మీదనే ఇష్టా రాజ్యంగా పార్కింగ్
ప్రైవేట్ ట్రావెల్స్
పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్
పట్టించుకోని అధికారులు
మనతెలంగాణ,సిటీబ్యూరో: ఒక వైపు నగర రహదారులపై నిత్యం ట్రాఫిక్ సమస్యలకు కారణం అవుతూ మరో వైపు ఆర్టిసి ఆదాయానికి గండి కొడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్పై అధికారులు...
నాలుగేళ్ల చిన్నారికీ హెల్మెట్
కేంద్రం మరో కొత్త నిబంధన
హైదరాబాద్ : ద్విచక్ర వాహనదారులకు ముఖ్య గమనిక. కేంద్రం మరో కొత్త రూల్ అమలులోకి తీసుకొని వచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారం.. ఇక నుంచి బండి మీద...
ఐటిలో లేరు సాటి
ఈ రంగంలో దేశానికే రాజధాని తెలంగాణ
ఉప్పల్లో జెన్ ప్యాక్ట్ విస్తరణకు శంకుస్థాపన చేసిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఐటి రంగంలో దేశానికే రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటి,...
నగరంలో వీడ్ నడుస్తోంది…
హైదరాబాద్: నగరంలోని యువకులు టెక్నాలజీని కాదు డ్రగ్స్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. గతంలో చాలామంది యువకులు, మిగతా వారు గంజాయిని సేవించేవారు. కాని పోలీసులు ఉక్కుపాదం మోపడంతో లభించడం కష్టంగా మారింది....
మేడారం భక్తులకు ఇబ్బందులు కలగొద్దు
అన్ని సమన్వయంతో పనిచేయాలి
అధికారులను ఆదేశించిన సిఎస్ సోమేశ్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్ : మేడారం జాతరకు హాజరయ్యే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు రావొద్దని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని...
మేడారానికి జాతీయ హోదా
దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరగా గణతికెక్కిన మేడారం జాతర రానే వచ్చింది. రెండేళ్లకు ఒకసారి మేడారం జనసంద్రమైన సమయం ఆసన్నమైంది. పౌరుషం గల తెలంగాణ ఆడబిడ్డల ఆత్మత్యాగాలును స్మరించుకునే క్షణాలు దగ్గరకొచ్చాయి. ఈ...