Home Search
రైల్వే శాఖ - search results
If you're not happy with the results, please do another search
యువకుడికి అండగా నిలిచిన ఎర్రబెల్లి
మనతెలంగాణ/ హైదరాబాద్ : తొర్రూరుకు చెందిన అబ్బోజు ప్రమోద్కుమార్కు ఉద్యోగం రాగా.. అతని ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరించిన ప్రైవేట్ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి, సర్టిఫికేట్లు ఇవ్వడానికి ఒప్పించి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి...
హిందీ రుద్దొద్దు
అది జాతీయ భాష కాదు.. 22 అధికారిక భాషల్లో ఒకటి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల
పరీక్షలను హిందీ,
ఇంగ్లీష్లోనే
నిర్వహించడం దుర్మార్గం
తీవ్రంగా నష్టపోతున్న
ప్రాంతీయ భాషల
ఉద్యోగార్థులు
మాతృభాషాల్లోనే
ఈ పరీక్షలు నిర్వహించాలి
ఐఐటి,...
ఇక వందేభారత్ సరకు రవాణా రైళ్లు
న్యూఢిల్లీ : దేశంలో మూడు వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లను ఇటీవల ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే . నాలుగో రైలును గురువారం ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని అందౌరా...
ఆ రైలు జీవితకాలం ఆలస్యం!
276 నెలలుగా
కొనసాగుతున్న
మునీరాబాద్-
మహబూబ్నగర్
రైల్వే మార్గం పనులు
ఆలస్యమైన రైల్వే
ప్రాజెక్టుల్లో దేశంలో
తొలి స్థానం రోడ్డు
రవాణా రంగంలో
నత్తనడకన
248 ప్రాజెక్టులు
కేంద్ర ప్రభుత్వ తాజా
నివేదిక వెల్లడి
హైదరాబాద్ : మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచేందుకు...
కాంగ్రెస్కు వీర విధేయుడు
50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం
అందుకే హైకమాండ్ ఖర్గేవైపు మొగ్గు చూపిందని విశ్లేషకుల అంచనా
బెంగళూరు: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చివరి క్షణంలో తెరపైకి వచ్చిన మల్లికార్జున ఖర్గే అన్నీ అనుకున్నట్లుగా...
ఇదేనా మేకిన్ ఇండియా అంటే: మంత్రి హరీశ్
హైదరాబాద్: చింత ప్రభాకర్ కు చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ గా అవకాశం ఇవ్వడం పట్ల ఉమ్మడి మెదక్ జిల్లా తరుపున రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు...
సమస్యలు… ‘సశేషం’
తేలని విభజన వివాదాలు
ఒక్క అంశాన్నీ పరిష్కరించని కేంద్రం
స్పష్టమైన ఆదేశాలివ్వలేకపోయిన అజయ్భల్లా
విభజన చట్ట సవరణను వ్యతిరేకించిన తెలంగాణ
సింగరేణి జోలికొస్తే ఊరుకోం...
సింగరేణిపై ఎపికి ఎలాంటి హక్కుల్లేవు
9షెడ్యూలు సంస్థల ఆస్తుల పంపకాలు ఇప్పట్లో లేనట్లే
ఎస్ఎఫ్సి ఆస్తులపై...
మన ఊరు మనబడి ద్వారా రూ. 290 కోట్లు
విద్యార్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలు సాధించాలి
పాలమూరుకు జాతీయ హోదాపై కేంద్రం నిర్లక్ష్యం
విద్యావ్యవస్థలో అనేకమార్లు వచ్చాయి
మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవంలో మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్: తెలంగాణ ఏర్పడిన తర్వాత...
‘స్వచ్ఛ రైల్’ పరిశుభ్రతలో పాల్గొన్న జిఎం
మనతెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ‘స్వచ్ఛ రైల్’ పరిశుభ్రత కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్చార్జీ) అరుణ్ కుమార్ పాలుపంచుకున్నారు. బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన...
వైరుధ్యాల భారతదేశం
భారతదేశ 75వ స్వతంత్ర దినోత్సవ సంబరాలను స్వదేశంలోనూ విదేశాలల్లో ఆజాదికా అమృత్ మహోత్సవం పేరుతో ఎంతో హట్టహాసంగా జరుపుకున్నాము కానీ ప్రస్తుతం భారత రాజ్యాంగం నిర్దేశించిన ఆశయాలను సాధించుటలో మాత్రం రాజ్యాంగ విలువలకు...
వస్తోంది.. రైతు ఉప్పెన
మోడీ సర్కార్ కొట్టుకుపోవడం ఖాయం
మిమ్మల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు
మీ విధానాలతో భారతమాత గుండె గాయపడింది
18 నెలల్లో బిజెపి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారు మోడీ ఫాసిస్టు ప్రధాని సంస్కరణ...
సికింద్రాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
ఇ బైక్ షోరూంలో దుర్ఘటన
పై అంతస్తులోని హోటల్కు
వ్యాపించిన మంటలు
అపస్మారక స్థితిలో ఉన్న
8మందిని రక్షించిన పోలీసులు
మన తెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్లోని ఇ ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్లో సోమవా రం రాత్రి అగ్నిప్రమాదం...
ప్రైవేటుకు మరో ‘బంగారు బాతు’
సంపాదకీయం: ‘అమ్మకానికి భారత దేశం’ అనే భారతీయ జనతా పార్టీ పాలకుల ప్రియాతిప్రియమైన విధానంలో భాగంగా రైల్వే భూములను లీజు పద్ధతిలో ప్రైవేటు రంగానికి కట్టబెట్టేందుకు తెర లేచింది. రైల్వేలకు మరింత ఆదాయాన్ని...
డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి హరీశ్
గజ్వేల్: రూపాయి ఖర్చు లేకుండా.. మీ చెమట చుక్క పడకుండా.. రెండు పడకల ఇళ్లు కట్టి పేదలకు అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు....
రైలు టికెట్, హోటల్ బుకింగ్.. రద్దు చేసుకున్నా జిఎస్టి
ఆర్థిక మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ
న్యూఢిల్లీ: పండుగల సీజన్ సమీపిస్తున్న వేళ ప్రయాణికులకు జీఎస్టీ రూపంలో కొత్త బెడద ఎదురుకానుంది. సంవత్సరం పొడవునా దేశం నలుమూలలా సుదూర ప్రాంతాలకు ప్రయాణించేవారు ఎక్కువగా రైళ్లను ఆశ్రయిస్తుంటారు....
ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు
పాట్నా: బీహార్లో కొత్తగా ఏర్పడ్డ మహా గట్బంధన్ సర్కారు బలపరీక్ష ఎదుర్కోడానికి కొన్ని గంటల ముందే ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు జరపడం సంచలనం సృష్టిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ బుధవారం...
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు విశాఖ టు -సికింద్రాబాద్ (08579/08580) స్పెషల్ రైలును ఈనెల 24...
బూస్టర్ డోసు క్యాంప్లు నిర్వహించండి
రాష్ట్రాలను కోరిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాండవీయ
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టు 15నాటికి దేశవ్యాప్తంగా కేవలం 17శాతంమంది మాత్రమే బూస్టర్డోసు తీసుకున్నారని కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ తెలిపారు. ఈనేపథ్యంలో...
సీనియర్ సిటిజన్లకు రాయితీని పునరుద్ధరించండి
రైల్వేకు స్టాండింగ్ కమిటీ సిఫారసు
న్యూఢిల్లీ : రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీని పునరుద్ధరించాలని పార్లమెంటరీ కమిటీ రైల్వే మంత్రిత్వశాఖకు సిఫారసు చేసింది. కనీసం స్లీపర్ , థర్డ్ ఏసీ కోచ్ల్లోనైనా వెంటనే...
స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు సర్వం సిద్ధం
మన తెలంగాణ/హైదరాబాద్ : నేటి నుంచి స్వతంత్ర భారత వజ్రోత్సవాలు రాష్ట్రంలో అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకు సర్వం సిద్దమైంది. పదిహేను రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలను సోమవారం ఉదయం 11.30...