Home Search
హర్యానా - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్ర హోం మంత్రులతో ప్రధాని మోడీ చింతన్ శివిర్
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వివిధ రాష్ట్రాల హోం మంత్రులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చింతన్ శివిర్లో ప్రసంగించారు. రాష్ట్రాలు, కేంద్రం మధ్య సంఘీభావం ఉండాలని, నేరాలని ఎదుర్కొనడంలో నవీన...
డేరా బాబాకు పెరోల్లో నా పాత్ర లేదు: సిఎం ఖట్టార్
డేరా బాబాకు పెరోల్లో నా పాత్ర లేదు
హర్యానా సిఎం ఖట్టార్ వివరణ
న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు పెరోల్ మంజూరులో తన పాత్ర ఏమీ లేదని, జైళ్లకు...
సోనియా గాంధీ నేతృత్వం లోని 2 ట్రస్టులకు ఎఫ్సీఆర్ఎ లైసెన్స్ రద్దు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఛైర్పర్సన్గా వ్యవహరిస్తున్న రెండు ట్రస్టులకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద జారీ చేసిన లైసెన్సును కేంద్ర హోం శాఖ రద్దు చేసింది. రాజీవ్...
డేరా చీఫ్ సింగ్కు 40 రోజుల పెరోల్
చండీగఢ్ : డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్కు 40 రోజుల పెరోల్ దక్కింది. ఈ విషయాన్ని అధికార వర్గాలు శుక్రవారం ఇక్కడ తెలిపాయి. సిర్సాలోని తన ఆశ్రమంలో ఇద్దరు శిష్యురాళ్లపై...
పశువుల లంపీ స్కిన్ వ్యాధిపై 31న సుప్రీం కోర్టు విచారణ
న్యూఢిల్లీ : పాడి పశువులకు ప్రాణాంతకంగా తయారై కొన్ని వేలమంది పశువులను బలిగొన్న లంపీస్కిన్ వ్యాధిపై దాఖలైన పిటిషన్ను అక్టోబర్ 31న విచారిస్తామని బుధవారం సుప్రీం కోర్టు వెల్లడించింది. అత్యవసర విచారణ జాబితాలో...
‘టార్గెట్’ 2024
వచ్చే పార్లమెంట్ ఎన్నికలే మా లక్షం
అందుకే టిఆర్ఎస్ను బిఆర్ఎస్గా మార్చాం లోక్సభ ఎన్నికల నాటికి జాతీయ పార్టీగా
బలపడుతుంది మహారాష్ట్ర, కర్నాటకలో మాకు సానుకూల పరిస్థితులు కన్నడనాట జెడిఎస్తో
కలిసి పనిచేస్తాం...
పదేళ్లుగా ఫ్యాక్టరీ ఉంది.. అయినా మాకు ఈ విషయం తెలియదు
నాసిరకం దగ్గు సిరప్ తయారీపై స్థానికుల ఆశ్చర్యం
సోనిపట్: ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారుల మృతికి కారణమైన నాసిరకం దగ్గు సిరప్ను ఎగుమతి చేసింది హర్యానాలోని సోనిపట్ ప్రాంతానికి చెందిన ఓ...
సందడిగా అలయ్ బలయ్ వేడుక
సందడిగా అలయ్ బలయ్ వేడుక
డప్పు వాయించి ఉత్సాహపర్చిన మెగాస్టార్
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నాంపల్లిలో అలయ్బలయ్ కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఘనంగా నిర్వహించారు. ఏటా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి...
66మంది చిన్నారుల మృతి.. భారత్ సిరప్ కంపెనీపై డబ్లుహెచ్ఒ అలర్ట్
జెనీవా: ఆఫ్రికా దేశమైన గాంబియాలో దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కోసం వాడే సిరప్లు వినియోగించి 66 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. భారత్లో ఓ కంపెనీ తయారు చేసిన సిరప్ల వల్లే...
నవంబర్ 3న మునుగోడు పోరు
ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఇసి 7న నోటిఫికేషన్ జారీ
అదేరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం.. 14న తుది గడువు
నవంబర్ 6న ఓట్ల లెక్కింపు మరో ఐదు రాష్ట్రాల్లోని 6 అసెంబ్లీ...
7 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఇసి
న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాలలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది. తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానంతోపాటు బీహార్లోని మొకామ,...
గురుగ్రామ్ లో విషాదం.. ముగ్గురు కూలీలు మృతి
చంఢీఘర్: హర్యానాలోని గురుగ్రామ్ లో విషాద ఘటన జరిగింది. సోమవారం ఉదయం పాత భవనం కూల్చివేత సమయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలడంతో ముగ్గురు కూలీలు మృతి చెందారు....
గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన ములాయం సింగ్ యాదవ్
గురుగ్రామ్: సమాజ్వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్(82) అనారోగ్య కారణంగా హర్యానాలోని గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో ఆదివారం చేరారు. ఆసుపత్రిలో చేరాక ఆయనను ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసియూ)లోకి మార్చారు.
గురుగ్రామ్లోని గ్లోబల్ ఫోయర్ మాల్లో అగ్నిప్రమాదం
హర్యానా: గురుగ్రామ్లోని ఓ మాల్లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురుగ్రామ్లోని గోల్ఫ్ కోర్స్ రోడ్లో ఉన్న ‘గ్లోబల్ ఫోయర్ మాల్’లో మంటలు చెలరేగడంతో అనేక అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి...
నెట్బాల్లో తెలంగాణకు రజతం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ పురుషుల నెట్బాల్ టీమ్ రజత పతకాన్ని సాధించింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో తెలంగాణ ఓటమి పాలై రజతంతో సంతృప్తి పడింది. హారాహోరీగా సాగిన ఫైనల్లో హర్యానా 78,...
విముక్తి జాతుల విమోచన ఎప్పుడు?
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా నేటికీ అనేక కోట్ల మంది ప్రజలు అనేక కులాలు, జాతులకు చెందినవారు సమాజానికి దూరంగా నివసిస్తున్నారు అని పలు నివేదికలు చెబుతున్నాయి. వీటిలో...
బిజెపి రాష్ట్ర ఇన్చార్జులతో నడ్డా భేటీ
న్యూఢిల్లీ: బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా మంగళవారం పార్టీ రాష్ట్ర ఇన్చార్జులతో సమావేశమై పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలతోపాటు 2024 సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేయడంపై చర్చించినట్లు పార్టీ వర్గాలు...
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
హిమాచల్ప్రదేశ్: కులులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళుతున్న టెంపో ట్రావెలర్ కులో సమీపంలోని ఘియాగి వద్ద అదుపుతప్పి లోయలో పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మరణించారు. మరో పది...
విపక్షాల ఐక్యతకు తొలి అడుగు
కాంగ్రెస్, వామపక్షాలు లేని కూటమిని ఊహించుకోలేం
అంతా కలిస్తేనే బిజెపిని తరిమికొట్టగలం : సిఎం నితీష్
మిత్రపక్షాలు బయటకు వచ్చాక ఎన్డిఎ ఇంకెక్కడుంది : తేజస్వి
ఢిల్లీలో ప్రభుత్వాన్ని మార్చే రోజు వచ్చింది : పవార్
జాతి ఆస్తులు...
మూడో కూటమి కాదు.. మెయిన్ ఫ్రంట్ కావాలి
మూడో కూటమి కాదు.. మెయిన్ ఫ్రంట్ కావాలి
కాంగ్రెస్, లెఫ్ట్ లేని కూటమిని ఊహించుకోలేం
ఈ దిశగా అందరూ కృషి చేయాలి
ఐఎన్ఎల్డి ర్యాలీలో బీహార్ సిఎం నితీశ్ కుమార్ పిలుపు
ఢిల్లీలో ప్రభుత్వాన్ని మార్చే రోజు వచ్చింది:...