Friday, April 26, 2024
Home Search

సిఎం కెసిఆర్ - search results

If you're not happy with the results, please do another search
Seven New Eklavya Schools in Telangana

కొత్తగా ఏడు ఏకలవ్య స్కూళ్లు

 రెసిడెన్షియల్ విద్యాలయాల కేంద్రంగా మారుతున్న తెలంగాణ అందరికీ నాణ్యమైన విద్య అందించేందుకు సిఎం కెసిఆర్ కృషి 1950 మంది సిఆర్‌టిల రెన్యువల్‌కు ఆమోదం కొత్త స్కూల్స్ మంజూరు చేసిన కేంద్రానికి, సిఎం కెసిఆర్ కృషికి కృతజ్ఞతలు తెలిపిన...
CS Somesh Kumar meeting with district Collectors

అక్టోబర్ 10 నాటికి రైతు వేదికల నిర్మాణం: సిఎస్

మన తెలంగాణ/హైదరాబాద్: అక్టోబర్ 10వ తేదీ నాటికి రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. రాష్ట్రంలో 17 జిల్లాలకు స్థానిక సంస్థల...

కరోనా వేళ ‘కాషాయ’ రాజకీయం..!

మోడీ నాయకత్వంలోని కేంద్రం అనుసరిస్తున్న విధానాలు సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా ఉన్నాయి. అంతే కాదు రాజ్యాంగ విరుద్ధంగా కూడా ఉంటున్నాయి. ఈ మాట ఎందుకు అనాల్సివస్తుందంటే, మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి...
Why corona spread in BJP ruling states

బిజెపి పాలిత రాష్ట్రాల్లో కరోనాను ఎందుకు అదుపుచేయలేదు: ఎర్రబెల్లి

  జనగామ: కరోనాపై తెలంగాణ బిజెపి నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. జనగామ జిల్లాలో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో...
KTR Fires on Opposition over Corona

విశ్వ విపత్తుపై రాజకీయాలా?

మన తెలంగాణ/హైదరాబాద్: విపక్షాలపై మంత్రి కెటిఆర్ మరోమారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విశ్వ విపత్తు అయిన కోరనాపై కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుండడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి సిఎం కెసిఆర్ నిరంతరం...
1200 check dams to built with Rs 3825 cr in Telangana

సాకారం అవుతున్న సాగునీటి కల

రూ.3,825 కోట్లతో 1200 చెక్‌డ్యాంల నిర్మాణాలు రూ. 471 కోట్లతో కాల్వల్లో తూముల నిర్మాణం సాకారం అవుతున్న సిఎం కెసిఆర్ కన్న కలలు త్వరలోనే కోటి ఎకరాలకు అందనున్న సాగునీరు మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి జలకళ వచ్చింది. ప్రాజెక్టులన్నీ...

మహబూబ్‌నగర్‌లో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణం: శ్రీనివాస్ గౌడ్

  హైదరాబాద్: మూడేళ్లలోనే వైద్య కళాశాలకు పిజి వైద్య సీట్లు కేటాయించామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మూడేళ్లలోనే మహబూబ్‌నగర్‌లో మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేసిన సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ...
Jadcherla Degree college greenary ideal

పక్కాగా సాగునీటి ప్లాన్

తెలంగాణకు సాగునీటి గోస తీరింది! భారీ ప్రాజెక్టుల ద్వారా వచ్చే నదీ జలాలతో వ్యవసాయ భూములకు నీరు అందించాలి తక్షణమే ఒక కార్యచరణ ప్రణాళికను రూపొందించాలి నీటి పారుదల శాఖలోని అన్ని విభాగాలు ఒకే గొడుగుకిందకు...

భూ యాజమాన్య హక్కులకు మోకా మైనా

  రైతులకు చిన్నచిన్న సమస్యలున్న చోట స్పాట్ ఎంక్వైరీ పరిష్కారమైన వెంటనే రైతుబంధు సాయం చిట్టచివరి రైతునూ గుర్తించి సాయం అందించండి విత్తనాల నిల్వకు రూ.25కోట్లతో భారీ అత్యాధునిక కోల్డ్ స్టోరేజీ నిర్మాణం, ఏడాదిలోగా కట్టడం పూర్తి దసరా నాటికి...

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రద్దు

  ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన వాళ్లంతా పాస్ 1.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి 31 తర్వాత కాలేజీల్లో మార్కుల మెమోలు జారీ 10 రోజుల్లో రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాలు కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్నిదృష్టిలో పెట్టుకుని సిఎం...

హరితహారం ఒక గొప్ప కార్యక్రమం: కొప్పుల

  పెద్దపల్లి: హరితహారం ఒక గొప్ప కార్యక్రమమని, అందరూ భాగస్వాములు కావాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అక్కెపల్లిలో హరితహారం కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, జడ్‌పి చైర్మన్...

కేంద్రమంత్రి అలా మాట్లాడడం సిగ్గుచేటు: తలసాని

  హైదరాబాద్: సిఎం కెసిఆర్‌పై కొందరు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా సిఎం కెసిఆర్ రైతులతో మాట్లాడారన్నారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. విపత్కర...
Sarpanch dismissed duo to 85 percentage trees

85 శాతం మొక్కలు బతకకపోతే సర్పంచ్ పదవి పోతుంది: కెటిఆర్

కరీంనగర్: చెట్లను పెంచి సంరక్షించకపోతే భవిష్యత్‌లో ఆక్సిజన్ కొనుక్కోవాల్సి వస్తుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగుట్టలో జరిగిన హరితహారం కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ మొక్కను నాటారు. ఈ...
TS Secretariat Building demolition work begins

కొనసాగుతున్న తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు..

హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆర్ఆండ్ బీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సచివాలయ కూల్చివేత పనులను  డిజిపి మహేందర్ రెడ్డి, సిఎస్ సోమేశ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం...

నేటి నుంచి 10కిలోల బియ్యం ఉచితం

  నవంబర్ వరకు అందజేత, 2 కోట్ల 79లక్షల మందికి లబ్ధి పేదల ఆకలి తీర్చేందుకే సిఎం కెసిఆర్ ఆరాటం : మంత్రి గంగుల మన తెలంగాణ/కరీంనగర్: రాష్ట్రంలోని పేదల ఆకలి తీర్చేందుకు సిఎం కెసిఆర్ ఆరాటపడుతున్నారని...
BJP Congress leaders speech like as andhra leaders

ప్రాజెక్టులు కట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తాయి: శ్రీనివాస్ గౌడ్

  హైదరాబాద్: కొండపోచమ్మ సాగర్ కాలువకు గండిపడితే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రాజెక్టులు కట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు...
Vemula

రైతుల కోరిక మేరకు వరద కాల్వను నీటితో నింపాం: వేముల

  హైదరాబాద్: రైతుల కోరిక మేరకు వరద కాల్వను నీటితో నింపాలని సిఎం కెసిఆర్‌కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంత్రి వేముల అభ్యర్థన మేరకు వెంటనే వరద కాల్వను నీటితో...
Hyderabad Tension for Districts with Corona

మళ్లీ పల్లె బాట

  హైదరాబాద్ లాక్‌డౌన్ సంకేతాలు, సెట్ల వాయిదాతో స్వస్థలాలకు వలసజీవులు, విద్యార్థులు బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద క్రమంగా పెరుగుతున్న రద్దీ జిహెచ్‌ఎంసి పరిధిలో నిత్యావసరాల కొనుగోళ్లకు జనం బారులు ముందు జాగ్రత్త పడుతున్న మద్యం ప్రియులు,...
Heavy flood Water for Krishna river projects

జూరాలకు రెండువైపులా ప్రాజెక్టులు!

  రిటైర్డ్ ఇంజినీర్ల ప్రతిపాదనలపై ప్రభుత్వం పరిశీలన సుమారు వెయ్యికోట్ల రూపాయల అంచనా వరదలకు తగ్గట్టుగా నిర్మాణాలు దాదాపు 3 వేల ఎకరాల్లో గద్వాల జిల్లా ధరూర్ మండలంలో జలాశయానికి పరిశీలనలు మన తెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదీ వరద జలాలను...
Air pollution is main problem in world

హుజూర్‌నగర్ ప్రాంతవాసుల కల రెవెన్యూ డివిజన్: జగదీష్ రెడ్డి

సూర్యాపేట: హుజూర్‌నగర్ ప్రాంతవాసుల కల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. హుజూర్‌నగర్ మున్సిపాలిటీలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్, జగదీష్ రెడ్డి మొక్కలు...

Latest News