Thursday, April 25, 2024
Home Search

- search results

If you're not happy with the results, please do another search
Clean chit to Sunetra Pawar in Rs.25 thousand crore scam case

రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్‌కు క్లీన్ చిట్

బారామతిలో వదినా, మరదళ్ల మధ్య పోటీ ముంబై : లోక్‌సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రూ. 25 వేల కోట్ల విలువైన కో ఆపరేటివ్ బ్యాంక్...
Minister Saurabh Bharadwaj met CM Kejriwal in Tihar Jail

తీహార్ జైలులో సీఎం కేజ్రీవాల్‌తో మంత్రి సౌరభ్ భరద్వాజ్ భేటీ

న్యూఢిల్లీ : మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఆ పార్టీ ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ బుధవారం కలుసుకున్నారు. అనంతరం భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ...
Nitin Gadkari faints while speaking at campaign rally

ప్రచార సభలో స్పృహ తప్పిన గడ్కరీ

ముంబై: కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని యావత్మల్‌లో ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహ కోల్పోయారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. వెంటనే ఆయనకు...
KCR participated in Miryalaguda road show

కెసిఆర్ ఎన్నడూ భయపడలేదు..

మిర్యాలగూడ : భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బస్సు యాత్ర కొనసాగుతోంది. మిర్యాలగూడ రోడ్ షోలో కెసిఆర్ బుధవారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సిఎం కెసిఆర్ మాట్లాడుతూ...
Jagga Reddy commends Rajiv Gandhi visionary leadership

దేశానికి టెక్నాలజీని అందించిన మహానేత రాజీవ్ గాంధీ : జగ్గారెడ్డి

హైదరాబాద్ : దేశానికి టెక్నాలజీని అందించిన గొప్ప నేత రాజీవ్ గాంధీ అని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ 70 ఏళ్లలో ఏం చేశారని...
CM Revanth Reddy Road Show In Secunderabad

కెసిఆర్‌ను నమ్మితే.. నట్టేట మునిగినట్లే

హైదరాబాద్: కెసిఆర్‌ను నమ్మితే నట్టేటముంచుడు ఖాయమని....బిడ్డకోసం సికింద్రాబాద్ సీటును తాకట్టుపెట్టి పద్మారావు పరువుతీసేందుకే పోటీకి దింపాడని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లో బుధవారం కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతుగా ఎన్నికల...
Modi who does not talk about real issues

వాస్తవ సమస్యలు మాట్లాడని మోడీ

ప్రియాంక గాంధీ విమర్శ వయనాడ్(కేరళ): బిజెపి పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఎన్నికల ప్రచారంలో సైతం ప్రజల దృష్టిని వాస్తవ సమస్యల నుంచి మళ్లించడానికి ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి నాయకులు...
Tamil Nadu farmers protest at Jantar Mantar in Delhi

ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద తమిళనాడు రైతుల నిరసన

పంటలకు మద్దతుధర, నదుల అనుసంధానం కోసం డిమాండ్ ప్రభుత్వం వినకుంటే వారణాసిలో ప్రధాని మోడీపై పోటీ చేస్తామని హెచ్చరిక న్యూఢిల్లీ : పంటలకు మద్దతు ధర కోరుతూ తమిళనాడుకు చెందిన రైతులు బుధవారం ఢిల్లీ...
Son of former Speaker Meira Kumar is contesting from Patna Sahib

పాట్నా సాహిబ్ నుంచి మాజీ స్పీకర్ కుమారుడు పోటీ

న్యూఢిల్లీ : బీజేపీకి కంచుకోటగా భావిస్తున్న బీహార్ లోని పాట్నా సాహిబ్ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ స్పీకర్ మీరాకుమార్ తనయుడు అన్సూల్ అవిజిత్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగారు. కేంద్ర ఎన్నికల...
Indira Gandhi donated jewellery during the 1962 war

1962 యుద్ధంలో ఇందిరాగాంధీ నగలు విరాళమిచ్చారు

మోడీ ‘మంగళసూత్ర’ వ్యాఖ్యలపై ఖర్గే న్యూఢిల్లీ: దేశ సంపదను, ఆడవాళ్ల నగలను కాంగ్రెస్ దోచుకుని ఎక్కువమంది పిల్లలున్న వారికి పంచిపెడుతుందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ జాతీయ...
Jai Shankar counter to western media

అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే

పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్ న్యూఢిల్లీ : భారత ఎన్నికల ప్రక్రియపై పాశ్చాత్య మీడియా కథనాలను విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఖండించారు. రాజకీయ నేతల్లాగా భావిస్తూ వారు ఈ కామెంట్లు...
Supreme Court Key Comments in VVPAT Case

ఎన్నికలను మేం నియంత్రించలేం

వీవీప్యాట్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో100 శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పును రిజర్వు చేసింది....
kcr convoy accident

కెసిఆర్ కాన్వాయ్ కు ప్రమాదం

నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాన్వాయ్ కు ప్రమాదం సంభవించింది. కెసిఆర్ కాన్వాయ్ లోని ఎనిమిది వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ముందు వాహనం...

వచ్చే ఐడేళ్లలో అందరికీ కన్ఫర్డ్ రైలు టికెట్లు

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ హామీ న్యూఢిల్లీ: రానున్న ఐదేళ్లలో రైల్వే ప్రయాణికులందరికీ కన్ఫర్డ్ టికెట్ లభిస్తుందని రైల్వే, ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇది ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తున్న...
Rahul Gandhi counters PM Modi's allegations

90 శాతం జనాభాకు న్యాయం దక్కడమే నా జీవితాశయం

కులగణన అంటే మోడీ భయపడుతున్నారు ఓబిసినని చెప్పుకుని ఇప్పుడు కులమే లేదంటున్నారు కాంగ్రెస్ మేనిఫెస్టో విప్లవాత్మకం సంపన్నులతో సమానంగా బడుగులకూ సాయం అధికారంలోకి వచ్చాక కులగణనకే తొలి ప్రాధాన్యం ప్రధాని మోడీ ఆరోపణలకు రాహుల్ గాంధీ కౌంటర్ న్యూఢిల్లీ: కాంగ్రెస్...
Ex-jharkhand cm hemant soren moves supreme court

హైకోర్టు తీర్పు రిజర్వ్‌పై సుప్రీంకు సోరెన్

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును వెలువరించడం లేదని పేర్కొంటూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్...
CM Revanth left for Warangal Jana Jatara Sabha from Hyderabad

వరంగల్ బయలుదేరిన సిఎం రేవంత్ రెడ్డి

వరంగల్ జిల్లాలో సిఎం జన జాతర సభకు సర్వం సిద్ధం అయింది. హనుమకొండ జిల్లా మడికొండలో జనజాతర బహిరంగ సభ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోరుతూ...
Seven tanker drivers arrested for diesel door delivery

డీజిల్ డోర్ డెలివరీ.. ఏడుగురు ట్యాంకర్ డ్రైవర్లు అరెస్ట్

హైదరాబాద్: డీజిల్ అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు అయింది. కర్నాటక నుంచి డీజిల్ తరలిస్తున్న ఏడుగురు ట్యాంకర్ డ్రైవర్లను బుధవారం అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఎస్ వోటీ పోలీసులు నిందితులు...
KCR Bus Yatra Starts

కెసిఆర్ బస్సు యాత్ర ప్రారంభం

లోక్‌సభ ఎన్నికల ప్రధాన ప్రచారానికి బీఆర్‌ఎస్ సిద్ధమైంది. తెలంగాణ భవన్ నుండి పోరుబాటకు బయలుదేరారు బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ తల్లికి పూలమాల వేసి కెసిఆర్ బస్సుయాత్ర ప్రారంభం...
Road accident in nalgonda

గణపురం వద్ద కారు ప్రమాదం.. ఇద్దరు మృతి

నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం గణపురం స్టేజీ వద్ద బుధవారం ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన కారు మెట్రో వాటర్ బోర్డు దిమ్మెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు....

Latest News