Home Search
%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A6%E0%B0%82 - search results
If you're not happy with the results, please do another search
బైక్ ను ఢీకొట్టిన బస్సు: ఒకరు మృతి
మన తెలంగాణ/నిర్మల్ రూరల్: నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని మంజూలపూర్ ఎక్స్ రోడ్డు వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ను ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు....
బోరు లారీ బోల్తా: ఐదుగురు మృతి
అమరావతి: చిత్తూరు జిల్లాలో బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన బోరు లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులను మధ్యప్రదేశ్ సింగరోలి జిల్లా...
గుజరాత్లో భారీ అగ్నిప్రమాదం (వీడియో)
అహ్మాదాబాద్: గుజరాత్లో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అహ్మాదాబాద్ సనంద్ ప్రాంతంలోని గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జిఐడిసి)లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో 25 అగ్నిమాపక యంత్రాలతో హూటాహుటిన ఘటనాస్థలికి...
నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని నాంపల్లిలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ప్రతిక్ ఫర్నీచర్ షాపులో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై పోలీసులు...
రెండు కార్లు ఢీ: ఐదుగురు మృతి
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం రాజ్గఢ్ జిల్లా గోపాల్పురా ప్రాంతంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైపాస్ రోడ్డుపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు. ఈ...
పెళ్లైన ఐదు రోజులకే నవవరుడు మృతి
అమరావతి: పెళ్లైన ఐదు రోజులకు నవవరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్లో జరిగింది. ఈ ప్రమాదంలో వధువు తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హోళగుంద...
రోడ్డుప్రమాదంలో సుల్తానాబాద్ ఏఎస్ఐ మృతి
కరీంనగర్: జిల్లాలోని బొమ్మకల్ వద్ద రాజీవ్ రహదారిపై ట్రక్కు-కారు ఢీకొని రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ ఏఎస్ఐ తిరుపతి అక్కడికక్కడే మృతి చెందారు. సుల్తానాబాద్ లో విధులు...
రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి
కడప: జిల్లాలోని రాయచోటి రింగ్ రోడ్డు వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాలీ ఆటో-కారు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి...
లోయలో పడిన కారు: ముగ్గురు మృతి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండి జిల్లా కామండిలో ప్రాంతంలో కారు లోయలో పడడంతో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులోని...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి
చిట్యాల: నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం గుండ్రంపల్లిలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ టైర్లు చెక్ చేస్తుండగా డ్రైవర్ ను...
అసోంలో భారీ అగ్ని ప్రమాదం
గౌహతి: అసోంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాష్ట్రంలోని తిన్సుకియా జిల్లాలో న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తి చేసే ఆయిల్ ఇండియా లిమిటెడ్ బావిలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బావిలో నుంచి...
అతివేగంగా వచ్చి వ్యక్తిని ఢీకొట్టిన కారు…. వీడియో వైరల్
ఢిల్లీ: ఘజియాబాద్లో అతి వేగంగా వచ్చిన కారు ఓ వ్యక్తిని ఢీకొట్టింది. దీనికి సంబందించిన వీడియో స్థానిక సిసి కెమెరాలో రికార్డు అయింది. విజేందర్ అనే వ్యక్తి గళ్లీలో నడుచుకుంటూ వెళ్తుండగా కారు...
బోల్తాకొట్టిన కారు: డ్రైవర్ మృతి
నల్లగొండ: జిల్లాలోని పెద్దవూర మండలపరిధిలోని పెద్దగూడెం స్టేజి సమీపంలో మంగళవారం మధ్యాహ్నం రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు సమాచారంతో...
ప్రాణం తీసిన చున్నీ
అమరావతి: చున్నీ ఓ మహిళ ప్రాణం తీసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లా వైఎస్ఆర్ జిల్లా గోపవరం మండలం పెద్దపోటుకుంట గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుబ్రహ్మణ్యం(30), లక్ష్మీ దేవి(26)...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
కుత్బుల్లాపూర్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు చింతల్ నుండి శాపూర్ నగర్ వైపు వెళ్తూండగా అదుపుతప్పిన బజాజ్ ప్లాటినమ్ బైక్ స్కిడ్ అయ్యి...
లారీ డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం
అమరావతి: కడప జిల్లా దువ్వూరు వద్ద ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన వచ్చిన లారీ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో లారీలో మంటలు...
జార్జియాలో విమాన ప్రమాదం: ఐదుగురు మృతి
వాషింగ్టన్ : అమెరికాలోని జార్జియలో విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. ఒకే కుటుంంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నలుగురిని...
ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి
మంగపేట: ములుగు జిల్లాలోని మంగపేట మండలం కొత్త మల్లూరులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని బైక్ పై వెళ్తున్న వ్యక్తి అదుపు తప్పి ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర...
బాచుపల్లిలో రోడ్డుప్రమాదం: యువతి మృతి
కుత్బుల్లాపూర్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొకోకోలా కంపెనీ చౌరస్తా వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి....
దేశ రాజధానిలో భారీ అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తుగ్లకాబాద్లోని మురికివాడలోని వాల్మీకి బస్తీలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ప్రజలు బయటకు పరుగులు పెట్టారు. స్థానికులు సమాచారంతో...