Friday, April 19, 2024
Home Search

%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4 - search results

If you're not happy with the results, please do another search
Discussions with India-China officials today

నేడు భారత్-చైనా అధికారుల చర్చలు

న్యూఢిల్లీ: లడఖ్ ప్రాంతంలో భారత్ చైనా సైన్యాల మధ్య గత నెల రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా శనివారం ఇరు దేశాల సైనికాధికారుల మధ్య తొలి విడత చర్చలు ప్రారంభం కానున్నాయి....
Five Indian states are leading economy

ఆ ఐదు రాష్ట్రాలే కీలకం

 దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక నాయకత్వం ఇండియా జిడిపిలో ఐదు రాష్ట్రాల వాటా 27 శాతం గుజరాత్, మహారాష్ట్ర ఇప్పటికీ వైరస్‌పై పోరాటం ఎలరా సెక్యూరిటీస్ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ: కోవిడ్19 సంక్షోభం నుంచి...
Donald-Trump

మధ్యవర్తిగా నేను రెడీ

వాషింగ్టన్ : భారత్ చైనా మధ్య తాను మధ్యవర్తిగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం రాజుకున్న దశలో ట్రంప్ స్వచ్ఛందంగా...

వృద్ధిలో తిరోగమనం!

  ఇంకా పూర్తిగా తెరపడని జన జీవన స్తంభన, ఆర్థిక దిగ్బంధన వల్ల దేశ వృద్ధి రేటు భారీగా తగ్గిపోతుందన్నది నిన్నటి మాట. అది వెనుక కాళ్ల మీద నడిచి తిరోగమన బాట పడుతుందన్నది...
BCCI intends to hold IPL

ఐపిఎల్ కోసం పావులు కదుపుతున్న బిసిసిఐ

  ముంబై: కరోనా నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) బీజీగా ఉంది. కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడి క్రికెట్ సిరీస్‌లు అక్కడే నిలిచి...
OCI card holders can be repatriated

ఓసిఐ కార్డులున్నవారు స్వదేశానికి రావొచ్చు: హోంశాఖ

  న్యూఢిల్లీ : వందేభారత్ మిషన్ కింద ఓవర్‌సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (ఓసిఐ) కార్డులున్న భారతీయులను స్వదేశానికి రావడానికి అనుమతిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఓసిఐ కార్డులుండి మైనర్ పిల్లలున్నవారు,తల్లిదండ్రులు భారత్‌లో ఉన్న...

నేపాల్ కోపాలు!

  పొరుగునున్న నేపాల్, చైనాలతో ఒకేసారి సరిహద్దు వైషమ్యాలు తలెత్తడం ఒకదానితో ఒకటి సంబంధం లేని కాకతాళీయ పరిణామమే అయినప్పటికీ ఆ రెండు దేశాలు తనకు వ్యతిరేకంగా బాహాటంగా కుమ్మక్కు అయ్యే పరిస్థితులు తలెత్తకుండా...
India 64 days to reach lakhs of corona cases

లక్ష కేసులకు చేరడానికి భారత్‌కు 64 రోజులు!

  అమెరికాకు 25 రోజులు,స్పెయిన్‌కు 30 రోజులు ప్రపంచ దేశాలతో పోలిస్తే మరణాల రేటూ తక్కువే ప్రతి లక్ష జనాభాకు 0.2 మందే న్యూఢిల్లీ: భారత్‌లో మంగళవారం నాటికి కరోనా కేసుల సంఖ్య లక్ష దాటేసిన విషయం తెలిసింది....
2400 Indians waiting for evacuation flight

శ్రీలంకలో 2400 మంది భారతీయుల నిరీక్షణ

  న్యూఢిల్లీ : శ్రీలంక లోని 2400 మంది భారతీయులు గత రెండు నెలలుగా భారత్‌కు తరలించే విమానం కోసం నిరీక్షిస్తున్నారు. కొలంబో లోని హైకమిషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు రెట్టింపు...
aeroplane reached Hyderabad from Chicago

చికాగో నుంచి భాగ్యనగరానికి చేరుకున్న విమానం…

ఢిల్లీ: విదేశాల్లో ఉన్న భారతీయులను వందే భారత్ మిషన్ ద్వారా మోడీ ప్రభుత్వం ఇండియాకు తీసుకొస్తుంది. అమెరికాలోని చికాగో నుంచి బయలు దేరిన విమానం ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంది. ప్రస్తుతం 168 మంది...
TS Govt extends Lockdown till July 31 in Cantonment jones

కరోనా కేసుల్లో చైనాను దాటేశాం

దేశవ్యాప్తంగా 85వేలు దాటిన వైరస్ బాధితులు చైనా కేసులు 82,933 2,649 మంది వైరస్‌కు బలి న్యూఢిల్లీ: దేశంలో కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా కేసులు మాత్రం పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో...
Nirmala Sitharaman announces third Financial package

సాగుకు సాయం

  వ్యవసాయం, అనుబంధ రంగాల మౌలిక సదుపాయాలకు రూ.లక్ష కోట్లు పంటలకు సరైన మద్దతు ధర ఎక్కడ మంచి ధర పలికితే అక్కడే అమ్ముకునే సౌకర్యం చట్టపరమైన మార్పులు మత్సకారులకు రూ.20వేల కోట్లు సూక్ష్మ ఆహార...

ఈ నెల 16 నుంచి 22 వరకు వందేభారత్ మిషన్-2

  16 నుంచి వందేభారత్ మిషన్ రెండోదశ 31 దేశాల నుంచి 149 విమానాల్లో రానున్న భారతీయులు మొదటి దశలో చేరుకున్న 6000 మంది న్యూఢిల్లీ : ఈ నెల 16 నుంచి 22 వరకు నిర్వహించనున్న...

Latest News