Home Search
%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B1%81 %E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A6%E0%B0%82 - search results
If you're not happy with the results, please do another search
లోయలో పడిన కారు: ముగ్గురు మృతి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండి జిల్లా కామండిలో ప్రాంతంలో కారు లోయలో పడడంతో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులోని...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి
చిట్యాల: నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం గుండ్రంపల్లిలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ టైర్లు చెక్ చేస్తుండగా డ్రైవర్ ను...
అతివేగంగా వచ్చి వ్యక్తిని ఢీకొట్టిన కారు…. వీడియో వైరల్
ఢిల్లీ: ఘజియాబాద్లో అతి వేగంగా వచ్చిన కారు ఓ వ్యక్తిని ఢీకొట్టింది. దీనికి సంబందించిన వీడియో స్థానిక సిసి కెమెరాలో రికార్డు అయింది. విజేందర్ అనే వ్యక్తి గళ్లీలో నడుచుకుంటూ వెళ్తుండగా కారు...
బోల్తాకొట్టిన కారు: డ్రైవర్ మృతి
నల్లగొండ: జిల్లాలోని పెద్దవూర మండలపరిధిలోని పెద్దగూడెం స్టేజి సమీపంలో మంగళవారం మధ్యాహ్నం రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు సమాచారంతో...
ప్రాణం తీసిన చున్నీ
అమరావతి: చున్నీ ఓ మహిళ ప్రాణం తీసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లా వైఎస్ఆర్ జిల్లా గోపవరం మండలం పెద్దపోటుకుంట గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుబ్రహ్మణ్యం(30), లక్ష్మీ దేవి(26)...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
కుత్బుల్లాపూర్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు చింతల్ నుండి శాపూర్ నగర్ వైపు వెళ్తూండగా అదుపుతప్పిన బజాజ్ ప్లాటినమ్ బైక్ స్కిడ్ అయ్యి...
లారీ డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం
అమరావతి: కడప జిల్లా దువ్వూరు వద్ద ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన వచ్చిన లారీ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో లారీలో మంటలు...
ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి
మంగపేట: ములుగు జిల్లాలోని మంగపేట మండలం కొత్త మల్లూరులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని బైక్ పై వెళ్తున్న వ్యక్తి అదుపు తప్పి ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర...
బాచుపల్లిలో రోడ్డుప్రమాదం: యువతి మృతి
కుత్బుల్లాపూర్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొకోకోలా కంపెనీ చౌరస్తా వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి....
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
హైదరాబాద్: సికింద్రాబాద్ జవహర్ నగర్ లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వాహనం ఢీకొని ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప...
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
రంగారెడ్డి: కందుకూరు పరిధి కొత్తగూడ గేట్ వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు ప్రయాణిస్తున్న లారీని కూరగాయల వ్యాను అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతిచెందగా.. మరో...
బైక్ ను ఢీకొట్టిన ట్రాక్టర్: ఇద్దరు మృతి
మద్దూరు: నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ను ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ...
ఆరుగురు రైతుల ప్రాణాలను బలితీసుకున్న రోడ్డు ప్రమాదం….
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని ఎతవాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం రైతుల ప్రాణాలను బలి తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మినీ ట్రక్కులో పనస పండ్లు అమ్ముడానికి రైతులు మార్కెట్...
రెండు లారీలు ఢీ: ఇద్దరు మృతి
ఖమ్మం: జిల్లాలోని పెనుబల్లి మండలం సీతారాంపురం వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు...
టిప్పర్ను ఢీకొన్న కారు: ముగ్గురు మృతి
డిచ్పల్లి: నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండలం నాకతండా జాతీయరహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి...
ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
మందమర్రి: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని అంతరాష్ట్ర రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి...
రోడ్డు ప్రమాదంలో 8 మంది వలస కూలీలు మృతి
భోపాల్: బస్సు-ట్రక్కు ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది వలస కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గునా జిల్లా కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వలస...
కామారెడ్డిలో లారీ బోల్తా: 20మందికి గాయాలు
కామారెడ్డి: జిల్లాలోని సదాశివనగర్ మండలం దగ్గి వద్ద మంగళవారం లారీ బోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో 20 మంది వలస కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు....
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
మునగాల: సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం ముకుందాపురం గ్రామ స్టేజ్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు...
రోడ్డు ప్రమాదంలో ఏడాది చిన్నారి మృతి…
సూర్యాపేట : జిల్లాలోని చివ్వేంల మండలం బండమీది చందుపట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డీసీఎం వ్యాను ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతుల్లో...