Friday, March 29, 2024
Home Search

అంగన్‌వాడీ - search results

If you're not happy with the results, please do another search
30 per cent pay hike for Anganwadi teachers and support staff

అంగన్‌వాడీ టీచర్ల జీతాలు పెంపు

30% పెరిగిన అంగ్‌వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలు ఉపాధ్యాయుల వేతనం రూ.10,500 నుంచి రూ.13,650కి పెంపు, రూ.6వేల నుంచి రూ.7800కు చేరుకున్న సహాయ సిబ్బంది జీతం, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అంగన్‌వాడి టీచర్లు,...
Anganwadi Lessons by Doordarshan, T Sat

త్వరలో దూరదర్శన్, టి శాట్ ద్వారా అంగన్‌వాడీ పాఠాలు

  మరింత పోషకాహారంతో మురుకులు లాక్‌డౌన్‌లోనూ ఆగని సేవలు ఇంటింటికీ సరుకులు విజయవంతం మహిళా -శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష చేసిన మంత్రి సత్యవతి రాథోడ్ మనతెలంగాణ, హైదరాబాద్ : త్వరలో అంగన్ వాడీ పాఠాలు దూరదదర్శన్, టి...

పేదలకు ఇచ్చే అంగన్‌వాడీ సరుకులు ఆగొద్దు

  హైదరాబాద్ : కరోనా మహమ్మారి బారీ నుంచి రక్షించేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ అమలు చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు ఇబ్బంది పడొద్దనే ముఖ్యమ్రంతి కెసిఆర్ ఆలోచన మేరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన బాలింతలు,...
Rahul Gandhi Announces 5 Women Guarantees

5 మహిళా న్యాయ్ గ్యారంటీలను ప్రకటించిన రాహుల్ గాంధీ

ధూలె (మహారాష్ట్ర) : రానున్న లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే ఐదు ‘మహిళా న్యాయ్’ గ్యారంటీలు ఇస్తామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బుధవారం ప్రకటించారు. ఆ గ్యారంటీలలో...

ఆరోగ్యమంత్రిత్వశాఖకు రూ 90,658 కోట్లు

న్యూఢిల్లీ : కేంద్ర తాత్కాలిక బడ్జెట్‌లో ఆరోగ్యమంత్రిత్వశాఖకు ఈసారి రూ 90,658.63 కోట్లు కేటాయించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయం తెలిపారు. ఇంతకు ముందటి బడ్జెట్...
India budget 2024-25

విద్యుత్ బిల్లుల నుంచి విముక్తికి కొత్త సోలార్ పథకం: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: పాడి రైతుల ప్రోత్సహానికి ప్రత్యేక సమగ్ర కార్యక్రమం చేపట్టామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సాగు ఉత్పతుల కోసం గిడ్డంగులు ప్రాసెసింగ్ కోసం ఆర్థిక సాయం, నూనె...

వికసిత్ భారత్ ఎక్కడ?

‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ పేరుతో ప్రధాని నరేంద్ర మోడీజీ ప్రభుత్వం తన పదేళ్ళ పాలనా కాలంలో సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని దేశ మొత్తం తిరిగి వివరించే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర...

అందరికీ ఆరోగ్య హక్కు

75 సంవత్సరాల స్వాతంత్య్ర భారత్‌లో రాజ్యాంగ లక్ష్యమైన అందరికీ విద్య, ఆరోగ్యం ఒక నినాదంగానే మిగిలింది. వైద్యం, ఆరోగ్య రంగంలో సాధించిన ప్రగతి ఫలాలు పేద వర్గాలకు చేరువకాకపోవడంవల్ల ఆధునిక వైద్యసేవలు అందని...
Delhi Man Slept With Stove On To Beat The Cold

కుంపటి పక్కన నిద్రించిన వ్యక్తి మృతి

ఢిల్లీ లోని అంగన్‌వాడీ వలీ ప్రాంతంలో బౌనర్స్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి రాత్రివేళ చలికి తట్టుకోలోక బొగ్గుల కుంపటి పక్కనే నిద్రపోయి మంటల కారణంగా మృతి చెందాడు. ఈ సంఘటన న్యూ మంగళపురిలో...

గ్రామాల్లో నిధులన్నీ మోదీ సర్కార్‌వే :బండి సంజయ్

కరీంనగర్ : గ్రామాలు, పట్టణాల్లో జరిగే అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివేనని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలో దివ్యాంగులు, మహిళలు, వృద్ధులు, శిశు...

ఆస్తుల చిట్టా..

హైదరాబాద్ :రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బిఆర్‌ఎస్ ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. కెసిఆర్ పా లనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టేలా...
Telangana BSP promises smartphones washing machines

మహిళా కార్మికులకు స్మార్ట్‌ఫోన్లు, వాషింగ్ మెషీన్లు

హైదరాబాద్: తెలంగాణలో మహిళా కార్మికులు, రైతులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు, వాషింగ్ మెషీన్లు అందిస్తామని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) హామీ ఇచ్చింది. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం మంగళవారం మేనిఫెస్టోను...
BRS Party manifesto 2023

బిఆర్ఎస్ మ్యానిఫెస్టో: ఆస‌రా పెన్ష‌న్‌దారుల‌కు శుభవార్త‌

హైదరాబాద్: బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా గత రెండు ఎన్నికల్లో మేనిఫెస్టోలో లేని అనేక పథకాలను అమలు చేశారని కేసీఆర్‌ వివరించారు....
KCR's rule was a golden era in Telangana

కెసిఆర్ పాలన తెలంగాణలో స్వర్ణయుగం

అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామి గ్రామీణ ప్రాంతాంల్లో ఆర్థిక పరిపుష్టి రిజర్వేషన్లతో రాజకీయాల్లోకి మరింత మంది మహిళలు మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్ కు ముడిపెట్టడం సరికాదు దేశంలో ఎన్నికల సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది ఎన్‌ఐఎస్‌ఏయూ సభ్యులతో కల్వకుంట్ల కవిత...

బిసిలపై అందరిదీ వివక్షే!

ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీ ఒబిసిల మీద ప్రత్యేకంగా సానుభూతి కురిపిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా ఒబిసిలకు అన్యాయం జరుగుతున్నది అని పలు వేదికలపై మాట్లాడుతున్నది. పార్లమెంటు సాక్షిగా కులగణన చేపట్టాలని...
Australia loss first wicket

తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్

మోహాలీ: ఐఎస్ బింద్రా స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ తొమ్మిది ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 40 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మిచెల్ మార్ష్ నాలుగు పరుగులు చేసి షమీ...
BRS MLA Rajaiah support Kadiyam Srihari

కడియం శ్రీహరికి సంపూర్ణ మద్దతు: రాజయ్య

హైదరాబాద్: ప్రగతి భవన్‌లో బిఆర్‌ఎస్ నేతలతో ఎంఎల్‌సి పల్లారాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, రాజయ్యతో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. రాజయ్యకు సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి కెటిఆర్ భరోసా ఇచ్చారు. కడియం శ్రీహరి...

మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలి

ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కన్నాయిగూడెం: మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం కన్నాయిగూడెం మండలం అత్యంత వెనుకబడిన మండలంలో...

గ్రామాభివృద్ధే ధ్యేయం

మహబూబ్‌నగర్ బ్యూరో : గ్రామాభివృద్ధే ధ్యేయమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ డా. వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన మహబూబ్‌నగర్ గ్రామీణ మండలం పోతన్‌పల్లి గ్రామంలో సుమారు రూ. 70 లక్షల విలువ...
Tirumala Srivari Laddus sales closed in Hyderabad

తిరుమల లడ్డూల తయారీకి నందిని నెయ్యిని సరఫరా చేసి నష్టపోము: కెఎంఎఫ్

బెంగళూరు: తిరుమల లడ్డూల తయారీ కోసం నందినీ నెయ్యిని సరఫరా చేసి నష్టాలను చవిచూసే ప్రసక్తి లేదని కర్నాటక పాల సమాఖ్య(కెఎంఎఫ్) చైర్మన్ భీమా నాయక్ స్పష్టం చేశారు. సోమవారం బెంగళూరులో రాయచూర్, బళ్లారి,...

Latest News