Home Search
అంతర్జాతీయ మార్కెట్లు - search results
If you're not happy with the results, please do another search
మెడ్ ట్రానిక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా మైఖేల్ బ్లాక్ వెల్
ముంబై: ఇండియా మెడ్ ట్రానిక్ ప్రై.లి. వైస్ ప్రెసిడెంట్ గా మైఖేల్ బ్లాక్ వెల్ ను నియమించినట్లుగా మెడ్ ట్రానిక్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఇటీవల ప్రకటించింది. 2023 జనవరి నుంచి వర్తించేలా...
కరోనా వైరస్ ఇంకా ముగిసిపోలేదు…..
సిటీబ్యూరో : ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు ఆకస్మాత్తుగా పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వైరస్ ఇంకా ముగిసిపోలేదని, ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను దృష్టిలోపెట్టుకుని...
స్వల్పకాల ప్రధాని!
బ్రిటన్ పరిస్థితి వచ్చే ప్రధాని, పోయే ప్రధాని అన్నట్టుంది. కేవలం 44 రోజు ల పాటు పని చేసి ప్రధాని లిజ్ ట్రస్ తలవంచుకొని తప్పుకున్నారు. తనకు అప్పజెప్పిన అధికార బాధ్యతలను నిర్వహించడంలో...
‘విశ్వగురు’ పాలనలో రూ‘పాయే’
కనీవినీ ఎరుగని స్థాయికి రూపాయి పతనం
డాలర్తో పోలిస్తే 81.18కి చేరిక అయినా చలనం లేని మోడీ సర్కార్
అంతర్జాతీయంగా మసకబారిన దేశ ప్రతిష్ట దిద్దుబాటును గాలికొదిలి మోడీ
ఫొటోల కోసం ఆర్థిక...
బేరిష్ గ్లోబల్ ట్రెండ్స్ మధ్య సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 2% పడిపోయాయి
ముంబై: ఈక్విటీ సూచీలు దాదాపు 2 శాతం చొప్పున క్షీణించాయి, గ్లోబల్ మార్కెట్లలో మొత్తం బేరిష్ ట్రెండ్ మధ్య శుక్రవారం మూడవ రోజున కూడా స్టాక్ మార్కెట్ క్షీణతను కొనసాగించింది. 30 షేర్ల...
కొనుగోళ్ల వైపే ఇన్వెస్టర్లు
గతవారం 639 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు ఒడిదుడుకులను చూస్తున్నప్పటికీ మార్కెట్లు లాభాల చూస్తున్నాయి. గత రెండు వారాలుగా మార్కెట్లు స్వల్పంగా పెరిగాయి. గతవారం ఐదు రోజుల్లో సెన్సెక్స్ మొత్తంగా...
ఐడిబిఐ బ్యాంకు ప్రైవేటీకరణ
51 శాతం వాటా విక్రయించే యోచనలో కేంద్రం
ప్రయత్నాలు వేగవంతం చేసిన ప్రభుత్వం
సెప్టెంబర్లో విక్రయించే అవకాశం
న్యూఢిల్లీ: ఐడిబిఐ బ్యాంకు ప్రైవేటీకరణ ప్రక్రియ ను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ప్రభుత్వరంగ ఐడిబిఐ బ్యాంక్లో...
పతనమైన ఆర్థిక వ్యవస్థ
దేశంలో కేవలం 12 నెలల దిగుమతులకు సరిపడా మాత్రమే నిల్వలున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే మన చుట్టు పక్కల దేశాలైన పాకిస్థాన్, శ్రీలంక, భూటాన్లు ఆర్థిక సంక్షోభంలోనే ఉన్నాయి. మన ఆర్థిక...
ఆర్థిక సుడిగుండంలో మరో డజను దేశాలు
రుణాల చెల్లింపుసంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న అర్జెంటీనా, ఈజిప్టు, పాక్ తదితర దేశాలు
ఆదుకోవాలంటూ ఐఎంఎఫ్కు మొర
న్యూఢిల్లీ: కరెన్సీల పతనం, అడుగంటిన విదేశీ ద్రవ్య నిల్వలు, రుణ చెల్లింపుల భారంతో కూరుకు పోయిన శ్రీలంకలో సంక్షోభం...
బ్లాక్ మండే
సెన్సెక్స్ 1,456 పాయింట్లు పతనం
ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.6.32 లక్షల కోట్లు ఆవిరి
అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం ఆందోళనలే కారణం
ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలతో దేశీయంగా ప్రభావం
న్యూఢిల్లీ : స్టాక్ మార్కెట్కు ఇది మరో బ్లాక్...
ఆగని నష్టాలు
పెరిగిన ద్రవ్యోల్బణం ఆందోళలు
అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు
మరోసారి వడ్డీ రేట్లను పెంచిన ఆర్బిఐ
గత వారం సెన్సెక్స్ 1,271 పాయింట్లు పతనం
(మార్కెట్ సమీక్ష)
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్లు పతనం బాటలోనే కొనసాగుతున్నాయి. దీనికి అనేక కారణాలు...
మెట్రో నగరాల్లో ప్రగతి పథంలో దూసుకుపోతున్న నగరం
మన తెలంగాణ/సిటీ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర రాజధాని, ఈ ప్రాంత గుండె కాయ అయిన హైదరాబాద్ విశ్వనగరంగా దీశగా వడివడిగా అడుగులు వే స్తోంది. స్వరాష్ట్ర ఏర్పడిన తర్వాత ఈ 8...
రూ.7 లక్షల కోట్లు ఆవిరి
మార్కెట్ల భారీ పతనంతో తుడిచిపెట్టుకుపోయిన ఇన్వెస్టర్ల సంపద
1,416 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
గ్లోబల్ మార్కెట్ల పతనం ప్రభావమే కారణం
ముంబై : గ్లోబల్ మార్కెట్ల పతనంతో దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఒక్క రోజే...
నోర్డిక్ దేశాల ప్రధానులతో మోడీ వరస భేటీలు
నార్వే, స్వీడన్, ఐస్ల్యాండ్, ఫిన్లాండ్ ప్రధానమంత్రులతో ద్వైపాక్షిక చర్చలు
కోపెన్హాగన్: యూరప్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం నార్వే, స్వీడన్ ఐస్ల్యాండ్, ఫిన్లాండ్ దేశాల ప్రధానమంత్రులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ...
పెరిగినట్టే పెరిగి మళ్లీ నష్టాల్లోకి..
గతవారం 1,142 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
మార్కెట్ సమీక్ష
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గతవారం ప్రారంభంలో నష్టాలతో మొదలు పెట్టి, మధ్యలో లాభాలను చూశాయి. ఆఖరి రోజు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. మొత్తంగా వారంలో...
ఐటీ, బ్యాంకింగ్ షేర్ల అమ్మకాలతో 483 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
ముంబయి: గ్లోబల్ ఈక్విటీలలో నష్టాల కారణంగా ఐటి, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ దాదాపు 483 పాయింట్లు పడిపోయింది. బెంచ్మార్క్ స్టాక్ సూచీలు సోమవారం మందకొడిగా ఆరంభమయ్యాయి. సెన్సెక్స్ 482.61...
సెన్సెక్స్ 412 పాయింట్ల ర్యాలీ !
17700కు పైన ముగిసిన నిఫ్టీ !
ఆర్ బిఐ పాలసీ ఫలితాలు మార్కెట్ కు ఊతం ఇచ్చాయి !!
ముంబయి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెంచ్మార్క్ లెండింగ్ రేటుపై యథాతథ స్థితిని కొనసాగించడం మరియు...
ఇన్వెస్టర్ల సంపద
రూ.11 లక్షల కోట్లు జంప్..
మార్కెట్లకు ఫలితాల జోష్
817 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల జోష్ మార్కెట్లో కనిపించింది. రష్యాఉక్రెయిన్ సంక్షోభం కారణంగా కొద్ది రోజులుగా నష్టాలను చూసిన...
రెండో రోజూ లాభాలు
1,223 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను నమోదు చేశాయి. ఫైనాన్షియల్, ఆటోమొబైల్ స్టాక్స్లో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లు లాభాల బాటపట్టాయి. మార్కెట్...
వచ్చే వారం పెట్రో వాత
రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే పెరిగే అవకాశం
జెపి మోర్గాన్ నివేదిక
న్యూఢిల్లీ : దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వారం ముగియనున్న నేపథ్యంలో పెట్రోలు, డీజిల్ ధరలు వచ్చే వారం పెరిగే అవకాశముంది....