Home Search
అటల్ - search results
If you're not happy with the results, please do another search
ఆసీస్ లక్ష్యం 210
లక్నో: వరల్డ్ కప్లో భాగంగా భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో లంక 43.3 ఓవర్లలో 209 పరుగులు చేసి...
World Cup: మూడో వికెట్ కోల్పోయిన లంక
లక్నో: భారత రత్న శ్రీ అటల్ బిహారి వాజ్పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్లో లంక 28 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 165 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
హాఫ్ సెంచరీలతో చెలరేగిన లంక ఓపెనర్లు
లక్నో: వరల్డ్ కప్లో భాగంగా భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్లో లంక 20 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 114 పరుగులతో...
వీరులను కన్న పుణ్యభూమి తెలంగాణ: రాజ్నాథ్ సింగ్
జమ్మికుంట: వీరులను కన్న పుణ్యభూమి తెలంగాణ అని కేంద్రం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. జమ్మికుంటలో జరిగిన బిజెపి బహిరంగ సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్...
తొలి విజయం కోసం ఆస్ట్రేలియా-శ్రీలంక ఢీ..
లక్నో: ఐసిసి వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భాగంగా భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో సోమవారం ఆస్ట్రేలియా-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో...
సౌతాఫ్రికా ఘన విజయం
లక్నో : వన్డే ప్రపంచకప్లో అగ్రశ్రేణి టీమ్ ఆస్ట్రేలియాకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గురువారం ఇక్కడి అటల్ బిహారీ వాజ్పాయ్ ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 134 పరుగుల తేడాతో...
World Cup 2023: డికాక్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా సౌతాఫ్రికా
లక్నో: వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భాగంగా భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయీ ఎకనా స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటాన్ డికాక్ శతకం...
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై అఖిల పక్ష సమావేశం జరపాలి: ఎన్సిపి డిమాండ్
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై భారత్ వైఖరిని చర్చించడానికి ఒక అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాలని ఎన్సిపి వర్కింగ్ ప్రెసిడెంట్, లోక్సభ సభ్యురాలు సుప్రియా సూలె గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం నాడిక్కడ...
World Cup 2023: తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. శతకం వైపు డికాక్
లక్నో: వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భాగంగా భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయీ ఎకనా స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. ఈ...
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్
లక్నో: వరల్డ్ కప్లో భాగంగా భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయీ ఎకనా స్టేడియంలో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఆసీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సపారీలో 5...
అనాధ పిల్లల 16 స్కూళ్లకు మోడీ ప్రారంభోత్సవం
వారణాసి : ఉత్తరప్రదేశ్లో కొవిడ్ మహమ్మారి ప్రభావంతో అనాధలైన కార్మికుల పిల్లల కోసం నిర్మించిన 16 రెసిడెన్షియల్ స్కూళ్లకు ప్రధాని మోడీ శనివారం ప్రారంభోత్సవం చేశారు. కార్మికుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలన్న...
మోడీ పాలనలో తగ్గిన ఎగుమతులు
ప్రపంచంలో మాంద్యం కారణంగా భారత ఎగుమతులు తగ్గాయి అన్నది ఒక విశ్లేషణ. మన ఎగుమతులు సంగతి ఎలా ఉన్నా దిగుమతులు పెరగటం మన ఆర్థికవ్యవస్థ పటిష్టంగా ఉంది అనేందుకు నిదర్శనం కాదా అని...
మహిళా బిల్లుకు జై..
న్యూఢిల్లీ : తీవ్రస్థాయి, వాడివేడి చర్చల అనంతరం బుధవారం లోక్సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందింది. లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం కోటా కల్పించే ఉద్ధేశంతో ఈ బిల్లును కేంద్ర...
భారత్ చంద్రుడ్ని చేరుకుంటే.. పాక్ ప్రపంచాన్ని అడుక్కుంటోంది: నవాజ్ షరీఫ్
లాహోర్ : ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్పై ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు భారత్ జీ 20 సమావేశాలు జరపడం, చంద్రుడిని...
విభజన వేళ తెలంగాణలో కానరాని సంబరాలు: మోడీ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజపేయిల దార్శనికతను ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. అదే సమయంలో మన్మోహన సింగ్...
వాజ్పేయి సంస్మరణలో తరలివచ్చిన బిజెపి, ఎన్డిఎ నేతలు
న్యూఢిల్లీ : దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్థంతి సందర్భంగా బుధవారం ఇక్కడ ఆయన స్మారకస్థలి సదైవ్ అటల్ వద్ద ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ,...
కేజ్రీవాల్తో భేటీకానున్న నితీశ్ కుమార్
న్యూఢిల్లీ: బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల మధ్య ఐక్యతను తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధినేత నితీశ్ కుమార్ బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత...
వేడుకలకు హాజరు కాని ఖర్గే
న్యూఢిల్లీ: ఎర్రకోటపై జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే హాజరుకాలేదు. దాంతో అతిథుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఆయన పేరుతో ఉన్న కుర్చీ ఖాళీగా కనిపించింది. విమర్శలు...
మణిపూర్ తగలబడుతుంటే ప్రధాని నోటా జోకులా?
న్యూఢిల్లీ : గత నాలుగు నెలలుగా మణిపూర్ మండిపోతూ ఉంటే ప్రధాని అయ్యి ఉండి మోడీ నవ్వులు, జోకులకు దిగుతారా? ఇదేనా పద్దతి అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. అవిశ్వాస...
మణిపూర్ సిఎంను మార్చరెందుకు?
మణిపూర్ రాష్ర్టం చాలా చిన్నది. అక్కడ జరిగిన హింస మాత్రం చాలా భయంకరమైంది! దీని వల్ల ప్రజలు ఎంత ఇబ్బందిపడ్డారో! అగ్నికి ఆజ్యం పోసేలా వ్యవహరించిన ముఖ్యమంత్రిని ఆ పదవిలో ఇంకా ఎందుకు...