Home Search
అబ్దుల్ కలాం - search results
If you're not happy with the results, please do another search
అణ్వాయుధ సామర్థ్యం గల అగ్ని-4 క్షిపణిని పరీక్షించిన భారత్
న్యూఢిల్లీ: కనీస నిరోధక సామర్థ్యాన్ని పునరుద్ఘాటిస్తూ భారతదేశం సోమవారం తన అణ్వాయుధ సామర్థ్యం గల అగ్ని-4 క్షిపణి ప్రయోగ పరీక్షను నిర్వహించింది. అగ్ని , పృథ్వీ దేశం యొక్క రెండు ప్రధాన అణు...
గాంధీ ఫొటో మార్చం
కరెన్సీ నోట్లపై ఇతరుల బొమ్మలు ముద్రించే ప్రతిపాదనేది లేదు
వదంతులను కొట్టిపారేసిన ఆర్బిఐ
న్యూఢిల్లీ : కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ బొమ్మకు బదులుగా వేరే ప్రముఖుల చిత్రాలను ముద్రించే ప్రతిపాదన ఏదీ లేదని ఆర్బిఐ...
‘ధరేం’ద్ర మోడీ!
బిజెపి అంటేనే బేచో జనతాకీ ప్రాపర్టీ. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కటొక్కటిగా కార్పొరేటర్ సంస్థలకు విక్రయిస్తున్నారు. దేశ సంపదను లూటీ చేసే వారే మోడీకి అత్యంత సన్నిహితులు. ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్...
మార్చిలో అందుబాటులోకి బహదూర్పుర ప్లైఓవర్
ఫ్లైఓవర్లతో సాఫీగా ప్రయాణం
రూ. 69 కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్ నిర్మాణం
పనుల్లో వేగంగా పెంచిన అధికారులు
హైదరాబాద్: నగరవాసులకు మరో ప్లైఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. దీంతో నగరంలో ప్రయాణం మరింత సుఖవంతం...
విజయ పథంలో హైదరాబాద్ అభివృద్ధి: మేయర్
విజయ పథంలో హైదరాబాద్ అభివృద్ది
ఏడాది పదవి కాలం పూర్తి సంతృప్తినిచ్చింది: మేయర్ గద్వాల విజయలక్ష్మి
మన తెలంగాణ/సిటీ బ్యూరో: తెలంగాణ ఆవిర్భావం తర్వాత దేశంలోనే అతి పెద్ద దైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్...
చంద్రగ్రహణ వేళ
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్వేగాన్ని ఆపుకోలేక విలపించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతను కలగజేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన రెండవ రోజే ఈ సంఘటన జరగడం...
అగ్ని-5 సక్సెస్
5వేల కిమీల టార్గెట్
న్యూఢిల్లీ : ఉపరితలం నుంచి ఉపరితలం లక్ష్యాలనే ఛేదించే శక్తివంతమైన అగ్ని 5 క్షిపణి విజయవంతంగా కక్ష్యలోకి దూసుకుపోయింది. ఒడిషా తీరంలోని ఎపిజె అబ్దుల్ కలాం దీవుల నుంచి దీనిని...
అకడమిక్ క్యాలెండర్
213 పని దినాలతో ప్రకటించిన విద్యాశాఖ, 166 రోజులు ప్రత్యక్ష బోధన, 47 ఆన్లైన్ తరగతులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 166 రోజులు ప్రత్యక్ష బోధన జరగనుంది. ఈనెల...
సింగరేణి రాత పరీక్ష కేంద్రాల్లో మెటల్ డిటెక్టర్లు
మనతెలంగాణ/హైదరాబాద్: సింగరేణి సంస్థ ఈనెల 8న నిర్వహించనున్న ఫిట్టర్ ఉద్యోగ రాత పరీక్ష కేంద్రాల్లో చేస్తున్న పకడ్బందీ ఏర్పాట్లలో భాగంగా రూ.20 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన వాక్ త్రూ మెటల్ డిటెక్టర్లను...
15 ఏళ్ల తర్వాత రైల్లో ప్రయాణించిన భారత రాష్ట్రపతి
స్వస్థలం కాన్పూర్కు ప్రత్యేక రైల్లో వెళ్లిన రాంనాథ్ కోవింద్
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శుక్రవారం రైలు ప్రయాణం చేశారు. తన సతీమణి సవితా దేవితతో లిసి తన స్వస్థలం కాన్పూర్కు రైలులో...
యువతకు కొలువులు సాధ్యమే
ఇప్పుడున్న డిజిటల్ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నూతన టెక్నాలజీతో మనుషులు చేసే పలు రకాల పనులను కంప్యూటర్లు, యంత్రాలు చేయగలుగుతున్నాయి. ఈ దశలో నూతన స్కిల్స్ సాధించుకోవడం అవసరం. తెలంగాణ యువతలో గల...
ఏరో సైంటిస్టు రొద్దం కన్నుమూత
కలాంతో పనిచేసిన విశిష్టుడు
బెంగళూరు: పద్మ విభూషణ్ , ప్రముఖ శాస్త్రవేత్త రొద్దం నరసింహ మరణించారు. ఎరోస్పేస్ సైంటిస్టుగా దేశ అంతరిక్ష విశిష్ట కార్యక్రమాలకు తన సేవలు అందించిన నరసింహ వయస్సు 87...
అణు శౌర్య సక్సెస్
బాలాసోర్ : భారతదేశం స్వదేశీ నిర్మిత అణు సామర్థ్యపు శౌర్య క్షిపణిని శనివారం విజయవంతంగా ప్రయోగించింది. శబ్ధవేగాన్ని మించి వెళ్లే ఈ హైపర్సోనిక్ మిస్సైల్ వేయి కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్షాన్ని ఛేదించగలదు....
పివికి ‘వంద’నం
పివి తెలంగాణ ఠీవి’ అని ప్రతి తెలంగాణ బిడ్డ గర్వపడేలా ఆయన చరిత్ర ఉంది. పివి గొప్పతనం, చేసిన సేవలు విశ్వవ్యాప్తంగా తెలిసేలా విభిన్న కార్యక్రమాలను ఏడాది పొడవునా నిర్వహించాలి. పివితో అనుబంధం...
70 ఏళ్లు అన్నపానీయాలు లేకుండా జీవించిన యోగి కన్నుమూత
గాంధీనగర్: 70 ఏళ్లుగా అన్న పానీయాలు ముట్టుకోకుండా కేవలం గాలితోనే జీవించిన యోగి ప్రహ్లాద్ జాని మంగళవారం ఉదయం గాంధీనగర్ జిల్లాలో తుది శ్వాస విడిచారు. భక్తుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని...
కశ్మీరులో ఎవరైనా భూమి కొనవచ్చా!
రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా జమ్మూకశ్మీరు రాష్ట్రానికి కల్పించిన ప్రత్యేక హోదా, ఆర్టికల్ 35ఎ రద్దును సుప్రీం కోర్టు సమర్ధించింది. డిసెంబరు పన్నెండవ తేదీన ఇచ్చిన తీర్పు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యకు...
నగరంలో బెగ్గింగ్ మాఫియా ఆగడాలు
సిటిబ్యూరోః హైదరాబాద్ నగరంలో బెగ్గింగ్ మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతోంది. వృద్ధులతో నగరంలోని పలు సెంటర్లలో బెగ్గింగ్ చేయిస్తున్న ముఠా చిన్న పిల్లలపై కన్నెసింది. ఫుట్పాత్లపై నిద్రించేవారు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు వస్తున్న...
సర్ సయ్యద్ రాస్ మసూద్ ఒయు ప్రప్రథమ ప్రిన్సిపాల్
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గుండెకాయ అనదగింది ఆర్ట్స్ కళాశాల. ఆర్ట్స్ కళాశాల ప్రస్తుత ప్రధానాచార్యులు ఆచార్య డి. రవీందర్. సమర్థుడైన పాలనాధికారి. హాస్టల్ బకాయిలను వసూలు చేయడంలో, పరీక్షలు సక్రమంగా నిర్వహించడంలో, విద్యాత్మక, పాలనాత్మక...