Home Search
అమితాబ్ - search results
If you're not happy with the results, please do another search
మేడిగడ్డకు నిపుణుల కమిటీ
మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంలో దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల బ్యారేజిలను పరిశీలించేందుకు నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ బుధవారం రాష్ట్రానికి రానుంది . కేంద్ర...
మేడిగడ్డ బ్యారేజ్పై హైకోర్టులో విచారణ, ధర్మాసనం కీలక ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారంపై హైకోర్ట్లో సోమవారం విచారణ జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై ప్రభుత్వం జుడిషియల్ విచారణ కోరిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్జడ్జ్తో విచారణ...
6న ఎన్డిఎస్ఎ నిపుణుల కమిటీ రాక
మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రత్యేక నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్...
కుబేరుడి ఇంట్లో పెళ్లి… ఖర్చుకు తగ్గేదేలే!
ఆసియా కుబేరుడు ముఖేశ్ అంబానీ ఇంట్లో పెళ్లంటే మాటలా! ఆకాశమంత పందిరి వేసి, భూదేవంత పీట వేసి అంగరంగవైభవంగా చేస్తున్న ఈ వివాహానికి డబ్బును మంచినీళ్లప్రాయంలా ఖర్చు చేస్తున్నారు! ముఖేశ్ అంబానీ, నీతా...
మార్చిలో తాప్సీ పెళ్లట! పెళ్లికొడుకు ఎవరో తెలుసా?
ప్రముఖ నటి తాప్సీ త్వరలో పెళ్లి చేసుకోబోతోందట. సోషల్ మీడియాలో ఆమె పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన చిరకాల బాయ్ ఫ్రెండ్, ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు మథియాస్ బోను తాప్పీ...
‘కల్కి 2898ఎడి’..త్వరలో మరో టీజర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకునే, దిశా పటానిలు హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి 2898ఎడి’. యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి భారీ స్టార్స్ నటిస్తున్న...
ఐశ్వర్యరాయ్పై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఐశ్వర్యపై కించపరిచే వ్యాఖ్యలు చేసి రాహుల్ మరింత దిగజారి పోయారని ఆరోపించింది....
ఫోన్ పే స్పీకర్లలో మహేష్ బాబు వాయిస్.. (వైరల్ వీడియో)
ఇకపై ఫోన్ పే స్పీకర్లలో మహేష్ బాబు వాయిస్ వినబడనుంది. ఫోన్ పే స్మార్ట్ స్పీకర్లు దేశం అంతటా కస్టమర్ చెల్లింపులను ధృవీకరించడానికి చెల్లించిన మొత్తాన్ని ప్రకటించే వాయిస్ ఫీచర్ను ప్రవేశపెట్టారు. గత...
రామ మందిరం ఉత్సవానికి దళితులను ఆహ్వానించలేదేమి ?
రాష్ట్రపతికి కూడా ఆహ్వానం లేదు
అది అవమానకరమే
యుపిలో న్యాయ్ యాత్రలో రాహుల్ విమర్శ
ప్రతాప్గఢ్ (యుపి) : అయోధ్యలో రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవానికి దళితులను, వెనుకబడిన వర్గాలను, తుదకు రాష్ట్రపతిని కూడా...
జయా బచ్చన్కు రూ.1,578 కోట్ల ఉమ్మడి ఆస్తులు
రాజ్యసభ ఎన్నికలఅఫిడవిట్లో వెల్లడి
న్యూఢిల్లీ: సమాజ్వాది పార్టీ నుంచి రాజ్యసభలో ఐదవసారి ప్రాతినిధ్యం వహించడానికి మంగళవారం తన నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అలనాటి సినీ నటి, రాజకీయ నేత జయా బచ్చన్ ఆస్తులు...
దేశ ప్రజలకు ఉద్యోగాలు లేవు
వారిపై ద్రవ్యోల్బణ ప్రభావం ఉంది
ప్రజలు జాగృతం కావాలి
వారిని తప్పుడోవ పట్టిస్తున్నారు
ఛత్తీస్గఢ్ కోర్బాలో న్యాయ్ యాత్రలో రాహుల్
కోర్బా : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సోమవారం బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర...
పాతికేళ్ల తరువాత సరేనన్న బ్రహ్మానందం!
కామెడీ కింగ్ బ్రహ్మానందం ఉన్నాడంటే ఆ సినిమా హిట్టే! ఆమాటకొస్తే నిన్న మొన్నటివరకూ బ్రహ్మానందం లేకుండా తెలుగు సినిమా ఉండేది కాదు. ఆయన ఉంటే సినిమా ఈజీగా మార్కెట్ అవుతుందని నిర్మాతలకు నమ్మకం....
ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరు హీరోలు ఢీ?
ఒకప్పటి బాలీవుడ్ హీరోలకు రాజకీయ పార్టీల్లో గిరాకీ చాలా ఉంది. వెండితెరను వదిలిపెట్టేసిన చాలామంది నటులు రాజకీయ అరంగేట్రం చేసి, రాణించిన సంగతి తెలిసిందే. అమితాబ్, వినోద్ ఖన్నా, శతృఘ్నసిన్హా, రాజ్ బబ్బర్,...
అయోధ్యపై డేవిడ్ వార్నర్ సందేశం వైరల్
ప్రధాని చేతుల మీదుగా కన్నుల పండువగా జరిగిన అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంపై దేశదేశాలకు చెందిన ప్రముఖులు అబినందనలు కురిపిస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా...
అయోధ్యకు మోహన్ లాల్ ఎందుకు వెళ్లలేదంటే…
అయోధ్యలో జరిగే బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావలసిందిగా దేశంలోని ప్రముఖ ఫిల్మ్ స్టార్లు అందరికీ ఆహ్వానాలు అందాయి. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి సహా పవన్ కల్యాణ్,...
ఈ ఫోటో వెనక పెద్ద కథే ఉంది!
అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన కుమారుడు అభిషేక్ తో కలసి హాజరయ్యారు. అయితే ఆయన అయోధ్యకు బయల్దేరేముందు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఓ...
పూర్తైన ప్రాణప్రతిష్ఠ
అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడు... రేపటినుంచి భక్తులకు దర్శనం
ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం
12.29 గంటలకు అభిజిత్ లగ్నంలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం
అయోధ్య ఆలయ గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ...
రామభక్తులతో కిటకిటలాడుతున్న టైమ్స్ స్క్వేర్ కూడలి!
న్యూ యార్క్ టైమ్స్ స్క్వేర్ ప్రాంతం రామనామజపంతో మారుమోగుతోంది. అయోధ్యలో మరికాసేపట్లో జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం చేయనుండటంతో భక్తులు పెద్దయెత్తున టైమ్ స్క్వేర్ కూడలికి చేరుకున్నారు. భారతదేశానికి...
అయోధ్యలో… భారీ భద్రత
ఎన్డిఆర్ఎఫ్, యాంటీబాంబు
స్కాడ్స్ 13000 మంది
జవాన్లతో కాపలా
అయోధ్య: తరతరాల నిరీక్షణ తరువాత అయో ధ్య ప్రతిష్టాత్మక రామ ప్రతిష్టాపనకు సిద్ధం అయింది. కట్టుదిట్టమైన భద్రతా వలయంతో ఇప్పుడు అ యోధ్య అస్తశస్త్రమయింది. సరయూతీర పట్టణం...
జై శ్రీరామ్ …నేడే భవ్య మందిరంలోకి బాల రాముడు
మధ్యాహ్న 12.20 గం. నుంచి 1 వరకు ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం
రాముడు కొలువుదీరే వేళాయే
సాకారమవుతున్న శతాబ్దాల కల
సర్వాంగ సుందరంగా సిద్ధమయిన అయోధ్య
రామ్లల్లా ఆలయ ప్రాణప్రతిష్ఠలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోడీ
7వేల...