Home Search
ఆంధ్రప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
నేటినుంచే నామినేషన్లు
రాష్ట్రంలో 17లోక్సభ స్థానాలు,
కంటోన్మెంట్ ఉప ఎన్నికకు నేడు
నోటిఫికేషన్ మే 13న పోలింగ్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు గురువారం(ఏప్రిల్ 18) నోటిఫికేషన్ వెలువడనుంది. రాష్ట్రంలో 17 లోక్సభ...
సివిల్స్లో తెలుగు మెరుపులు
దేశంలో ప్రభుత్వ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక సర్వీసులుగా పేరుగాంచిన సివిల్స్లో తెలుగు విద్యార్థుల హవా పెరుగుతున్నది. ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్లను ఎంపిక చేసే సివిల్స్ పరీక్షల్లో ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులే సింహ భాగం...
గతం ఘనకీర్తి వర్తమానం అపకీర్తి
ఆంధ్ర రాజకీయాలు 2
ఆంధ్రప్రదేశ్ ఏర్పడి పుష్కర కాలం పూర్తి కాగానే, తెలంగాణలో అసంతృప్తి మొదలై అది ఆత్మాభిమాన ఉద్యమంగా ఊపందుకుంది. కోస్తాంధ్ర ప్రాంతంవారు తమ ఉద్యోగాలను ఆక్రమించారని, తమ భాషను, యాసను, ఆహారాన్ని,...
నర్సుపై రోగి సహాయకుడు అత్యాచారయత్నం
అమరావతి: ట్రైనీ నర్సుపై రోగి సహాయకుడు అత్యాచారయత్నం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గట్యాడకు చెందిన గోపి తన తెలిసిన వారు...
నేడు కేరళకు రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కేరళకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. బుధవారం, గురువారం రెండు రోజుల పాటు సిఎం రేవంత్ కేరళలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్...
విద్యుత్ సౌధ జప్తు!
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న విద్యుత్ సౌధ జప్తుకు వచ్చింది. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు సంబంధించిన ప్రధాన కార్యాలయాల కేంద్రంగా ఉన్న జలసౌధకు...
సీతారాముల కల్యాణం చూతము రారండి
మన తెలంగాణ/ భద్రాద్రి కొత్తగూడెం: దక్షిణ అయోధ్య గా పేరుగాంచిన భద్రాచలంలో జగదభి రాముడి కళ్యాణం ప్రతీ ఏటా కన్నుల పండుగగా జరుపుకుంటారు. దే శ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు...
హైదరాబాద్ లో 8వ స్టోర్ ను ప్రారంభించిన ది స్లీప్ కంపెనీ
హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ కంఫర్ట్-టెక్ బ్రాండ్ ది స్లీప్ కంపెనీ, భారతదేశంలో తమ 75వ స్టోర్ను హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో వైభవంగా ప్రారంభించింది. ఈ నూతన స్టోర్ నగరంలో కంపెనీ 8వ అవుట్లెట్గా...
ఆ బాలిక అందరికీ ఆదర్శం: సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంత బాలీవుడ్లో దూసుకెళ్తోంది. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వర్షెన్లో హీరో వరుణ్ ధావన్తో ఆమె నటించనుంది. గత సంవత్సరం శాకుంతలం, ఖుషి సినిమాలో నటించి మంచి పేరు...
బైక్ను ఢీకొట్టి…. మృతదేహంతో 18 కి మీ ప్రయాణించిన కారు
అమరావతి: బైక్ను కారుతో ఢీకొట్టి అనంతరం వాహనంపై పడిన మృతదేహంతో 18 కిలో మీటర్లు ప్రయాణించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం వైకొత్తపల్లి గ్రామ శివారులో జరిగింది. పోలీసులు...
బెంగళూరు జైలులో మహిళ ఆత్మహత్య
బెంగళూరు: తన ఇద్దరు పిల్లలను చంపిన మహిళ(29) గురువారం రాత్రి జైలులో ఆత్మహత్య చేసుకుంది. పరప్పన అగ్రహార పోలీసులు అసహజ మరణంగా కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జలహల్లి పోలీస్ పరిధిలోని రామ్...
జగన్పై దాడిని ఖండించిన భట్టి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై దాడిని తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠినం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సిఎం...
ప్రజల చేతిలో బిఆర్ఎస్ అంకుశం
ఇచ్చిన హామీలను అమలు చేయని
కాంగ్రెస్ మెడలు వంచుదాం
దళిత బంధుకోసం 1.30 లక్షల
మంది కుటుంబాలతో
సచివాలయం వద్ద ధర్నా చేస్తాం
అసమర్థ కాంగ్రెస్, మతపిచ్చి
బిజెపికి ఎందుకు ఓటు వేయాలి?
అడ్డగోలు హామీలు.. పంగనామాలు
కాంగ్రెస్ నైజం...
ఏపి సిఎం జగన్పై రాళ్లతో దాడి
తలకు తీవ్రమైన గాయం
ఎడమకన్నుపైనుంచి రక్తం
ఎమ్మెల్యేకు రాళ్లగాయాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. శనివారం విజయవాడలోని సింగ్నగర్లో మేమంతా సిద్దం బస్సుయాత్రలో ఉన్న సిఎం...
సిఎం జగన్పై రాయితో దాడి.. Y ఆకారంలో గాయం
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'మేమంతా సిద్ధం బస్సు యాత్ర'లో కొందరు ఆగంతకులు పూలతోపాటు రాయి విసరడంతో జగన్ ఎడమ కంటికి వై ఆకారంలో గాయమైంది. రాయి ఫోర్స్గా...
తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య
అమరావతి: ఓ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తూ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా మద్దిలపాలెం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... వంగర మండలం కొట్టిశ...
గొంతు తడపడానికి 8.5 టిఎంసిలు
నాగార్జునసాగర్లో అందుబాటులో ఉన్న 14టిఎంసిలను రెండు తెలుగు రాష్ట్రాలకు
పంచిన కృష్ణా రివర్ బోర్డు ఆంధ్రప్రదేశ్కు 5.5టిఎంసిల కేటాయింపు జూన్ వరకు నీటిని
పొదుపుగా వాడాలని రెండు రాష్ట్రాలకు హితవు మే...
ఆత్మాభిమానం నుంచి ఆత్మన్యూనతలోకి
పార్లమెంటుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట శాసనసభకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. స్థానికంగా తమ మధ్య ఎన్ని రాజకీయ విభేదాలున్నా రాష్ర్టంలోని మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీలు కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని...
ఉద్రిక్తత.. పొట్టు పొట్టు కొట్టుకున్న వైసిపి, టిడిపి కార్యకర్తలు
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపిలు వరస ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. తాజాగా టిడిపి, వైసిపి పార్టీల కార్యకర్తలు పొట్టు పొట్టు కొట్టుకున్న సంఘటన ఒంగోలులో చోటుచేసుకుంది....
కర్నూల్ లో విషాదం.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. కర్నూల్ సమీపంలోని చిన్న టేకూర్ లో విద్యుదాఘాతం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు....