Home Search
ఆత్మహత్యలకు - search results
If you're not happy with the results, please do another search
నీట్ భారంతో మరో టీనేజర్ ఆత్మహత్య
కోటా (రాజస్థాన్) : చిన్ననాటనే తట్టుకోలేని పోటీ పరీక్షల విద్యారంగం మరో విద్యార్థిని బలిగొంది. రాజస్థాన్లోని కోటాలో ఆదివారం మహారాష్ట్రకు చెందిన 16 ఏండ్ల కుర్రాడు తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు...
మానసిక రుగ్మతలు వైద్య చికిత్స, కౌన్సెలింగ్తో నివారించవచ్చు: జెడి లక్ష్మీనారాయణ
మన తెలంగాణ/ హైదరాబాద్: నేటి ఆధునిక జీవన శైలిలో అందరూ ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని సిబిఐ మాజీ జెడి వి.వి. లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గురువారం ఆస్టర్ ప్రైమ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్...
మహిళల పట్ల సభ్య పరిభాష!
మహిళలను కించపరిచే మాటలను న్యాయపరిభాష నుంచి తొలగించడానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ డివై చంద్రచూడ్ నడుం బిగించడం హర్షించవలసిన పరిణామం. న్యాయమూర్తులు తమ తీర్పుల్లో ప్రస్తావించేటప్పుడు, ఇతర సందర్భాల్లో మాట్లాడేటప్పుడు మహిళలకు...
వ్యవసాయ రంగంపై ఎఐ ప్రభావం
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి వ్యవసాయ రంగం దేశానికి వెన్నెముక వంటిది. అటువంటి వ్యవసాయ రంగం నేడు సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తపుంతలు తొక్కుతున్నది. వ్యవసాయ రంగంలో మొదట నాగలి పోయి ట్రాక్టర్...
రైతన్నలకు అద్భుత వరం రుణమాఫీ
‘అన్నదాతకు మట్టికి ఉన్న అనుబంధానికి శిరస్సు వంచి అభివాదం తెలిపే కెసిఆర్ సర్కార్ ఇది.. నేలను నమ్ముకున్న రైతుల వృత్తి ధర్మాన్ని శ్రమ వేదంగా భావించే బిఆర్ఎస్ ప్రభుత్వం ఇది.. రైతు లేనిదే...
ఔట్ సోర్సింగ్ రద్దు చేయాలి !
హైదరాబాద్ ః రాష్ట్రంలో ఎంతో మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బలి తీసుకున్న కాంట్రాక్టు ఏజెన్సీల విధానాన్ని రద్దు చేసి, తక్షణమే తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల...
విద్యార్థులపై పరీక్షల భారం తగ్గింపుకు ‘ఐఐటీ ఢిల్లీ’ కీలక నిర్ణయం
ఒక సెట్ మిడ్ సెమిస్టర్ పరీక్ష రద్దు
న్యూఢిల్లీ : దేశం లోని ఐఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యల సంఘటనలు తరచుగా జరుగుతుండడానికి వ్యక్తిగత సమస్యలతోపాటు పరీక్షల ఒత్తిడి కూడా కారణమవుతోందన్న వాదనల నేపథ్యంలో ఐఐటీ...
చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత సీఎం కేసీఆర్
యాదాద్రి భువనగిరి:చేనేత కార్మికుల కుటుంబాలలో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు.నేతన్న ఇంట్లో వి ద్యాబుద్ధులు నేర్చుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మరమగ్గల చప్పుడే కాదు నేతన్నల గుండె చప్పుడు బాగా తెలుసు...
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత
బాసర : నిర్మల్ జిల్లా బాసర ఆర్జియూకెటిలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. కొద్ది రోజులుగా శాంతియుతంగా ఉన్న క్యాంపస్ లో బబ్లు పియుసి 1 విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో బుధవారం ముందస్తుగా...
లంచం కోసం ‘మంత్రి’ ఒత్తిడి..
బెంగళూరు : కర్ణాటకలో ఇటీవల కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. ఏకంగా ఆ రాష్ట్ర మంత్రే లంచం కోసం అధికారులను వేధిస్తున్నట్టు ఆరోపణలు రావడం గమనార్హం. ఈ...
బడుగుల బాంధవుడా జయహో
భారత దేశంలో గుప్తులపాలన స్వర్ణయుగ మనేది ఒక చరిత్ర. ఆ చరిత్రను తలపించేలా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ యుగం సాగుతున్నది. సిఎం కెసిఆర్ పాలనలో బడుగు బలహీనవర్గాలు సంతోషంగా, సుసంపన్నంగా ఉన్నారన్నది నిజం....
రైతులను గోసపెట్టింది కాంగ్రెస్ పార్టీయే
హాజీపూర్: రైతులను అరిగోస పెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు విమర్శించారు. రైతులకు ఉచిత కరెంటుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ హాజీపూర్ మండలంలోని గుడిపేట రైతు వేదిక...
కాంగ్రెస్ అంటే కటిక చీకటి
అంతర్గాం: నాడు సమైక్యపాలనలో వ్యవసాయం దండగన్న చంద్రబాబు నేడు రైతులకు మూడు గంటల కరెంట్ చాలని మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చంద్రబాబుకు వారసుడని రైతు కంటక కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో...
చంద్రబాబు వారసుడు రేవంత్ రెడ్డి
అంతర్గాం: సమైక్య పాలనలో వ్యవసాయం దండగన్న చంద్రబాబు నేడు రైతులకు మూడు గంటల కరెంట్ చాలన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చంద్రబాబుకు వారసుడని అన్నారు. సోమవారం మండలంలోని సోమనపల్లి రైతు వేదికలో...
రేవంత్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్
కాంగ్రెస్ పార్టీ తీరుపై రైతు వేదికల్లో తీర్మానాలు
* ప్రతి రైతు వేదికలో వెయ్యి మందికి తగ్గకుండా రైతుల సంతకాలతో తీర్మానం
* కెసిఆర్ది మూడు పంటల నినాదం... కాంగ్రెస్దేమో మూడు గంటల కరెంట్ విధానం
*...
గాంధీ భవన్లో గాడ్సె రూపంలో రేవంత్రెడ్డి దూరాడు
జగిత్యాల: రేవంత్రెడ్డి గాడ్సె రూపంలో గాంధీభవన్లో దూరాడని, బిజెపితో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి, బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు...
దేశ వ్యవసాయాన్ని, స్వయంసమృద్ధిని దెబ్బతీస్తున్న ప్రధాని మోడీ
కేంద్రానికి తగిన బుద్ది చెబుదాం: తెలంగాణ రైతు సంఘం
హైదరాబాద్:దేశ వ్యవసాయ రంగాన్ని , స్వయం సమృద్దిని ప్రధాని నరేంద్రమోడీ దెబ్బతీస్తున్నారని తెలంగాణ రైతుసంఘం ఆరోపించింది. ఢిల్లీలో ఈ నెల 1న అఖిల భారత...
సేంద్రీయం కొత్త పుంతల్..
నారాయణరావుపేట : సేంద్రియ ఎరువుల వాడాకానికి రైతులు మెల్లిమెల్లిగా దగ్గరవుతున్నారు. రసాయనికి ఎరువుల వాడకం వల్ల క లికగే చెడు ప్రయోజనాల గురించి తెలుసుకుంటున్నారు. రసాయనిక ఎరువులు సారవంతమైన భూమిని విచ్ఛిన్నం చేయడంతో...
పురుషులకూ జాతీయ కమిషన్.. పిటిషన్ విచారణకు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ : దేశంలో పురుషుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పెళ్లైన మగవాళ్లలో బలవన్మరణాలు అధికంగా ఉంటున్నాయని, గృహహింసే దీనికి ప్రధాన...
అందరికీ అర్చక వృత్తి
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పటి దేశ నేతలు ఎంతో బాధ్యతతో, అవగాహనతో ప్రతిష్టించిన రాజ్యాంగం అన్ని మతాల, కులాల మధ్య సమానత్వా న్ని, శాంతియుత సహజీవనాన్ని లక్ష్యంగా చేసుకొన్నది. అయితే దాని నిర్దేశాలకు...