Home Search
ఆపరేషన్లు - search results
If you're not happy with the results, please do another search
కిష్టాపూర్లో ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం
చేగుంట: చేగుంట మండలం కిష్టాపూర్లో ఉచిత మేగా వైద్య శిబిరాన్ని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు ప్రారంభించారు. ఆదివారం రుక్మిణి సత్యభామ పమేత వేణుగోపాల స్వామి దేవాలయం వద్ద లయన్స్ క్లబ్ హైదరాబాద్ వారిచే...
నల్లమల ప్రాంత ప్రజల ఆరోగ్య శ్రేయస్కరమే ఏకైక లక్షం
అచ్చంపేట: నల్లమల, అచ్చంపేట ప్రాంత ప్రజల ఆరోగ్య శ్రేయస్కారమే తన ఏకైక లక్షమని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. శుక్రవారం అచ్చంపేట పట్టణంలోని వంద పడకల ఆసుపత్రిని...
16,000 గుండె ఆపరేషన్ల ఘనత.. గుండెపోటుతో మృతి చెందిన డాక్టర్
అహ్మదాబాద్ : గుజరాత్ జామ్నగర్కు చెందిన ప్రముఖ వైద్యులు గౌరవ్ గాంధీ బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. కార్డియాలిజిస్టు గాంధీగా పేరొందని ఈ డాక్టర్ తన వైద్య వృత్తిలో ఇప్పటివరకూ 16000కు పైగా...
సమాజంలో మహిళలకు భద్రత మరింత అవసరం
త్వరలో 18 గృహహింస సెంటర్లు ప్రారంభం
అదనంగా 9,424 సైబర్ అంబాసిడర్లను నియమించుకుంటున్నాం
ఈవ్టీజర్ల భరతం పట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా షీ టీమ్స్ సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి
ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లను మరింత విస్తరిస్తున్నాం
మహిళా అదనపు భద్రతా విభాగం అదనపు...
అమిత్ షా పిలుపు.. 140 ఆయుధాల అప్పగింత
ఇంఫాల్: తమ వద్ద ఉన్న అక్రమ ఆయుధాలను అప్పగించాల్సిందిగా మణిపూర్లోని ప్రజలకు కేంద్ర హోం మంత్రి విజ్ఞప్తి చేసిన ఒక రోజు తర్వాత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 140కి పైగా ఆయుధాలను అప్పగించినట్లు...
విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలి: ఎస్పీ రోహిణి
ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
మెదక్ : మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మెదక్ పట్టణంలోని ఏఆర్హెడ్ క్వాటర్ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... సమాజం ఎప్పుడు సవాళ్లు...
పోకిరీల తాట తీస్తున్న పోలీసులు..
సిటిబ్యూరోః యువతులు, మహిళలను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్న పోకిరీల భరతంపడుతున్నారు హైదరాబాద్, రాచకొండ పోలీసులు. తమ వద్దకు వచ్చిన ఫిర్యాదులే కాకుండా బస్టాప్లు, కాలేజీలు, జనసమ్మర్ధ ప్రాంతాల్లో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి వేధింపులకు...
నిమ్స్ నయా రికార్డ్
మన తెలంగాణ/హైదరాబాద్: ఆరోగ్యశ్రీ ద్వా రా ఈ ఏడాది గడిచిన నాలుగు నెలల్లో 50 మూ త్రపిండ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతం గా పూర్తి చేసి నిమ్స్ ఆసుపత్రి అరుదైన రికార్డు సొంతం...
కాన్పు కోసం ప్రభుత్వాసుపత్రికి వెళ్తే..కడుపులో..
జగిత్యాల : కాన్పు కోసం జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి వచ్చిన నవ్యశ్రీ అనే మహిళ కడుపులో క్లాత్ మరిచిపోయి వైద్యులు కుట్లువేసిన సంఘటనపై బుధవారం త్రిమెన్ కమిటీ విచారణ చేపట్టింది. కడుపులో క్లాత్ మరిచిపోయి...
గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం
నర్సంపేట: గర్భస్థ, పిండ, లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్ట ప్రకారం నేరమని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాష్ అన్నారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ ఆదేశాల ప్రకారం.....
కొన్ని లక్షల మందిని పీడిస్తున్న ఆస్టియో ఆర్థరైటిస్
ప్రపంచం లోని ప్రధాన ఆరోగ్యసమస్యల్లో ఆస్టియో ఆర్థరైటిస్ ఒకటి. దీన్ని డీజెనరేటివ్ డిసీజ్ (djd) అని కూడా అంటారు. నొప్పితోపాటు వైకల్యం చెంది పనితీరును కోల్పోయే సుదీర్ఘకాలిక అనారోగ్యం. సాధారణంగా వృద్ధుల్లో కనిపించే...
తెలంగాణ కంటి వెలుగు అద్భుతం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్య క్రమాలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశం సించారు. ఢిల్లీ అసెంబ్లీలో నిర్వహించిన విలేకరుల సమావే శంలో కంటి వెలుగు, సాగునీటిరంగ అద్భుత...
మార్చి 8న మహిళలకు వడ్డీలేని రుణాలు: మంత్రి హరీశ్
సిద్దిపేట: ఎత్తుపై ఉన్న బుస్సాపూర్ గ్రామానికి రాష్ట్రంలోనే మొదటిసారిగా ఇరిగేషన్ పైపులైన్ల ద్వారా మీ పొలం వాకిట్లోకి సాగునీళ్లు త్వరలోనే తేనున్నామని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు....
పాకిస్థాన్ ఆసుపత్రుల్లో మందులకు కటకట
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో ఇప్పుడు ఆసుపత్రులలో రోగులకు అవసరమైన మందులు లేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. దేశంలో కొనసాగుతోన్న ఆర్థిక సంక్షోభం ఇప్పటికే పలు రంగాలను దెబ్బతీసింది. ఆహార ధాన్యాల సరఫరాలకు గండిపడింది. ఇప్పుడు...
తొలి భౌతికవాదులు మన చార్వాకులే
జైన, బౌద్ధ ధర్మాల గురించిన సమాచారం మనకు చాలానే అందింది. కానీ, చార్వాకుల వివరాలూ, వారి సాహిత్యం ఎందుకు అందలేదూ? అంటే వైదిక ధర్మ ప్రబోధకులు పని గట్టుకొని ఆ సాహిత్యాన్ని ఆనవాళ్ళు...
కండోమ్లకు బదులు కొత్తరకం మాత్ర
శాస్త్రవేత్తలు పురుషులకు సంబంధించి వీర్య నియంత్రణ ఔషధాన్ని అభివృద్ధి చేశారు. అది తాత్కాలికంగా ఎలుకల్లో వీర్యం ప్రవహించనీయకుండా అడ్డుకట్ట వేయగలిగి గర్భధారణను నిరోధించింది. సహజ సిద్ధమైన ప్రక్రియనే మార్చివేసే ఈ పరిశోధన పురుషుల్లో...
ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది..
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందిని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఆనాడు సమైఖ్య పాలకుల నిర్లక్ష్యంతో మంచి నీరుకూడా సరిగ్గా దొరక్కా...
బర్డ్ ఆస్పత్రిలో తక్కువ ఖర్చుతో రోగులకు రక్త పరీక్షలు
హైదరాబాద్ : తిరుపతి బర్డ్ ఆస్పత్రిలో తక్కువ ఖర్చుతో రోగులకు రక్త పరీక్షలు నిర్వహించనున్నట్లు టిటిడి ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. బర్డ్ లో అత్యాధునిక నూతన కేంద్రీయ రక్త పరీక్ష కేంద్రాన్ని...
‘కంటివెలుగు’కు ఎపి ప్రజలు
మన తెలంగాణ/కోదాడ: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమానికి స్వరాష్ట్రం నుంచే కాకుండా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అభినందనల వెల్లువెత్తుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లోని...
ప్రపంచంలోనే అతిపెద్ద కంటి పరీక్ష కార్యక్రమం కంటి వెలుగు కార్యక్రమం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ : ఒకేసారి పెద్ద మొత్తంలో కంటి పరీక్షలు నిర్వహించే కార్యక్రమం ప్రపంచంలో ఇప్పటివరకు ఏ ఒక్కరు చేపట్టలేదని, అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు ,సాంస్కృతిక, పర్యాటక...