Home Search
ఆలయం - search results
If you're not happy with the results, please do another search
అయోధ్యలోని హనుమాన్గఢి ఆలయంలో నాగ సాధు హత్య
అయోధ్య(ఉత్తర్ ప్రదేశ్): అయోధ్యలోని హనుమాన్గఢి ఆలయ ప్రాంగణంలో ఒక 44 ఏళ్ల నాగ సాధు హత్యకు గురైనట్లు పోలీసులు గురువారం తెలిపారు. మృతుడిని రాం సహారే దాస్గా గుర్తించినట్లు వారు చెప్పారు. బుధవారం...
ప్రపంచంలోనే రెండో అతి పెద్ద కట్టడం అక్షరధామ్ ఆలయం
న్యూజెర్సీ : ప్రపంచంలోనే రెండో అతి పెద్ద హిందూ దేవాలయం అమెరికాలో ఆరంభమైంది. న్యూజెర్సీలోని రాబిన్స్విల్లే ప్రాంతంలో ఈ అక్షరధామ్ శ్రేణి హిందూ ఆలయం సువిశాలమైన రీతిలో 185 ఎకరాలలో విస్తరించుకుంది. నేలమట్టానికి...
తిరుమలలో మరోసారి అపచారం.. ఆలయం పైనుంచి వెళ్లిన విమానం
మన తెలంగాణ/హైదరాబాద్ : తిరుమల కొండపై మరోసారి అపచారం చోటు చేసుకుంది. తిరుమల పైనుంచి మరోసారి విమానం వెళ్లింది. ఆలయం పై నుంచి మహా గోపురం మీదుగా విమానం వెళ్లినట్టుగా భక్తులు చెబుతున్నారు....
మసీద్, చర్చి, ఆలయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొప్పుల
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో మసీదు, చర్చి, ఆలయం ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయి, ఈ ప్రార్థనా స్థలాలను ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం ప్రారంభించనున్నారు. వాటి ఏర్పాట్లను మంత్రి...
పోచమ్మ ఆలయంలో సిఎస్ ప్రత్యేక పూజలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : సచివాలయ సముదాయంలో నూతనంగా నిర్మించిన నల్ల పోచమ్మ ఆలయంలో జరిగిన పూజల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయ సంఘం అధ్యక్షులు మాధవరం...
తిరుమల ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం గురువారం 7 కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి చూస్తున్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి...
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాదారణం..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం బుధవారం 4 కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి చూస్తున్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు...
రుద్రేశ్వర ఆలయంలో తమిళనాడు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సుబేదారి: శ్రీరుద్రేశ్వర ఆలయంలో తమిళనాడు రాష్ట్రంలోని మోదుక్కురిచి ఎమ్మెల్యే డాక్టర్ సీకే సరస్వతి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తున్న తమిళనాడు...
ఆలయంలో భక్తుల రద్దీ సాదారణం..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం మంగళవారం 12 కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి చూస్తున్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు...
సిమ్లాలో భారీ వర్షాలకు ఆలయం కూలి 9 మంది మృతి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలోని ఒక శివాలయం సోమవారం ఉదయం భారీ వర్షాల కారణంగా కూలిపోవవడంతో 9 మంది మరణించారు. ఘటన జరిగిన సమాయంలో ఆలయంలో 25 నుంచి 30 మంది భక్తులు...
యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ
యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనార్ధం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో స్వామివారి...
యాదాద్రి ఆలయంలో పవిత్రోత్సవాలు.. పలు సేవలు రద్దు
యాదాద్రి భువనగిరి: యాదాద్రి క్షేత్ర అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు ఈవో గీత తెలిపారు. శుక్రవారం...
దుర్గాభవాని ఆలయంలో చోరీ.. 20 తులాల బంగారం, నగదు అపహరణ
హైదరాబాద్: మల్కాజ్ గిరిలోని గౌతంనగర్ సమీపంలో దుర్గాభవాని ఆలయంలో చోరి జరిగింది. శుక్రవారం రాత్రి ఆలయం గోడకు దొంగలు కన్నం పెట్టి లోపలికి చొరబడ్డారు. ఆలయంలో ఉన్న 20 తులాల బంగారం, 2...
సత్యనారాయణ స్వామి ఆలయంలో చోరీ
నల్లగొండ:నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో స్వామివారికి అలంకరించిన దాదాపు 4 కిలోల వెండి ఆభరణాలను దింగలించరని, అదేవిధంగా హిల్ కాలనీ...
అద్భుతంగా రామ చంద్రస్వామి ఆలయం
నల్లగొండ: సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని అద్భుతంగా నార్కెట్పల్లి మం డలం చిన్నతుమ్మలగూడెం గ్రామ శివారులో నిర్మించడం అభినందనీయ ం అని జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్రెడ్డి ,ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు....
ఏడుపాయల ఆలయం మూసివేత
మెదక్: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని మాత ఆలయాన్ని గురువారం మూసివేశారు. భక్తుల దర్శనాల కోసం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఏర్పాటుచేసి పూజలు నిర్వహిస్తున్నారు.
ప్రతి సంవత్సరం వర్షాకాలంలో...
సిఎం కెసిఆర్ సెంటిమెంట్ ఆలయంలో చోరీ
నంగునూరు: సిఎం కెసిఆర్ సెంటిమెంట్ ఆలయంగా ప్రసిద్ధి గాంచిన నంగునూరు మండలంలోని కొనాయిపల్లి వేంకటేశ్వర స్వా మి ఆలయంలో శనివారం రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. రాజగోపాల్ పేట...
కరాచీలో 150 ఏళ్లనాటి హిందూ ఆలయం కూల్చివేత
కరాచీ : పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్ రాజధాని కరాచీలో 150 ఏళ్ల నాటి హిందూ దేవాలయాన్ని శుక్రవారం రాత్రి అక్కడి అధికార యంత్రాంగం కూల్చివేసింది. ఈ సంఘటనకు హిందూ సమాజం దిగ్భ్రాంతి చెందగా,...
యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ..
యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో స్వామివారి ఉచిత...
ఆధ్యాత్మిక కేంద్రంగా రుద్రారం గణేశ్ గడ్డ సిద్ది వినాయక ఆలయం
రూ. కోటి 40 లక్షలతో అన్నదాన సత్రాన్ని శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు: మండల పరిధిలోని రుద్రారం గణేశ్ గడ్డ విగ్నేశ్వర ఆలయంలో రూ. కోటి 40 లక్షల...