Thursday, April 25, 2024
Home Search

ఇంటర్నెట్‌ - search results

If you're not happy with the results, please do another search
Manipur Violence

మణిపుర్‌లో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణ!

ఇంఫాల్: మణిపుర్‌లో హింసాకాండతో అట్టుడుకుతోంది. నిరసనకారులు వాహనాలను, ప్రార్థనా స్థలాలను తగులబెడుతున్నారు. ఘర్షణలను నియంత్రించేందుకు సైన్యం, అస్సాం రైఫిల్ బలగాలు రంగంలోకి దిగాయి. సైన్యం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. మెజారిటీ మైతై కమ్యూనిటీని...
Matter deal with Flipkart for pre booking of Aera e-bike

ఈవీ గేర్డ్‌ బైక్‌ ఎరా ప్రీ బుకింగ్‌ కోసం ఫ్లిప్‌కార్ట్‌తో మ్యాటర్‌ భాగస్వామ్యం..

టెక్‌ ఇన్నోవేషన్‌ స్టార్టప్‌ మ్యాటర్‌, నేడు భారతదేశంలో దేశీయంగా వృద్ధి చెందిన ఈ –కామర్స్‌ మార్కెట్‌ ప్రాంగణం ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యంతో వినియోగదారులు అత్యంత సౌకర్యవంతంగా మ్యాటక్‌ ఎరా...
Dog saves cattle from a lion

వీడియో వైరల్: సింహం దాడి నుండి పశువులను కాపాడిన కుక్క..

గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్ సమీపంలోని ఓ గ్రామంలో ఓ వీధి కుక్క ఆవుల గుంపును వెంబడిస్తూ పెద్దగా మొరిగే శబ్దాలు చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అకస్మాత్తుగా, సింహం కనిపించింది,...
Woman Video Viral in Delhi Metro

మెట్రోలో అరాచకాలు.. టూ పీస్ డ్రెస్‌లో దర్శనమిచ్చిన యువతి (వీడియో వైరల్)

న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో రైల్ లో వరస అరాచకాలు బయటపడుతున్నాయి. కొందరు పబ్లిక్ గా సభ్యత వదిలేసి రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. కొందరు యువతీయువకులు మెట్రో పరువు మంటగలుపుతున్నారు. తాజాగా ఓ యువతి టూ...

మోడీ సర్టిఫికెట్లపై పేచీ

అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భంగపాటు ఎదురైంది. ఈ అంశం పై గుజరాత్ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. ప్రధాని డిగ్రీ, పిజి...
Gujarat high court fined rs 25000 to Kejriwal

ప్రధాని విద్యార్హతలు తెలుసుకునే హక్కు ప్రజలకు లేదా?: కేజ్రీవాల్

మోడీ డిగ్రీ సర్టిఫికెట్లు చూపించాల్సిన అవసరం లేదు కేజ్రీవాల్‌కు రూ.25 వేల జరిమానా విధించిన గుజరాత్ హైకోర్టు అహ్మదాబాద్:ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భంగపాటు ఎదురైంది. ఈ అంశంపై...

నెక్ట్స్‌ ప్రీమియా మాల్‌లో ప్రారంభమైన బుక్‌ ఫెయిర్‌..

హైదరాబాద్‌: అత్యంత అందుబాటు ధరలలో పుస్తకాలను విక్రయించడం ద్వారా ఖ్యాతి గడించిన కితాబ్‌ లవర్స్‌ సంస్థ , నగరంలో తొమ్మిది (9) రోజుల పాటు బుక్‌ ఫెయిర్‌ను నిర్వహించబోతుంది. ఈ బుక్‌ ఫెయిర్‌...
Punjab Police search continue for Amritpal Singh

అమృత్‌పాల్ సింగ్ కోసం నాలుగో రోజూ వేట!

అమృత్‌పాల్ సింగ్ కోసం నాలుగో రోజూ వేట! కారు, దుస్తులు సీజ్ చేసిన పోలీసులు బైక్‌పై పంజాబ్ దాటేశాడని అనుమానిస్తున్న నిఘావర్గాలు సింగ్ మామ హర్జీత్‌సింగ్‌పై ఎన్‌ఎస్‌ఎ కేసు నమోదు చండీగఢ్: ఖలీస్తానీ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’...
PhD Scholar Arrested For Raping Children

పిల్లలపై లైంగిక దాడి… తమిళనాడు పిహెచ్‌డి స్కాలర్ అరెస్ట్

న్యూఢిల్లీ : పిల్లలపై అత్యాచారాలకు పాల్పడడమే కాక, లైంగిక దాడి చిత్రాలను, వీడియోలను ప్రసారం చేస్తున్న తమిళనాడుకు చెందిన 35 ఏళ్ల పిహెచ్‌డి స్కాలర్‌ను సిబిఐ అరెస్టు చేసింది. నిందితుడు తమిళనాడు తంజావూరుకు...
Amritpal Singh

ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ అరెస్టుకు ఆపరేషన్ మొదలు!

పంజాబ్‌లో ఆదివారం వరకు ఇంటర్నెట్ సస్పెండ్ అమృత్‌సర్: ఖలిస్థాన్ సానుభూతిపరుడు(సింపథయిజర్) అమృత్‌పాల్ సింగ్‌ను, అతడి సహచరులను అరెస్టు చేయడానికి పంజాబ్ పోలీసులు ఆపరేషన్ మొదలెట్టారు. ఈ నేపథ్యంలో పంజాబ్ అంతటా ఆదివారం వరకు ఇంటర్నెట్...
Blackberry Opens CoE in Hyderabad

ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్ ను ప్రారంభించిన బ్లాక్‌బెర్రీ..

బ్లాక్‌బెర్రీ లిమిటెడ్‌ నేడు నూతన బ్లాక్‌బెర్రీ ఐఓటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌, ఇంజినీరింగ్‌ మరియు ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని భారతదేశంలోని హైదరాబాద్‌లో ఏర్పాటుచేసినట్లు వెల్లడించింది. ఈ ప్రపంచశ్రేణి ఇంజినీరింగ్‌ కేంద్రం, భారతదేశపు అత్యుత్తమ ఎంబీడెడ్‌...
Smart phone addiction essay

ఆరోగ్యంపై ‘స్మార్ట్’ ప్రభావం!

ఇటీవలి కాలంలో ప్రపంచంలో మొబైల్ ఫోన్లు బాగా వృద్ధి చెందా యి. ప్రజలంతా మొబైల్ ద్వారా సంప్రదింపులు జరుపుకుంటున్నారు. వేరు వేరు చోట్ల నివాసం ఉండే ప్రజలు, కేవలం మొబైల్ ఫోన్ ద్వారా...
Lenovo launches Convertible Yoga 9i

లెనెవో కొత్త ల్యాప్‌టాప్‌ విడుదల..

బెంగళూరు: అంతర్జాతీయంగా సాంకేతిక అగ్రగామి సంస్థ లెనెవో, నేడు దేశంలో మొట్టమొదటి సారిగా అత్యాధునిక 13వ తరపు ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్స్‌తో తీర్చిదిద్దిన ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఈ ప్రీమియం లెనెవో యోగా...
China population decline

60 ఏళ్ల తర్వాత తగ్గిన చైనా జనాభా!

బీజింగ్: ఆరు దశాబ్దాల తర్వాత చైనా జనాభా తొలిసారి తగ్గింది. ఈ మేరకు మంగళవారం అధికారిక డేటాను ఆ దేశం విడుదలచేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభాను కలిగిన చైనాలో ఇప్పుడు జనాభా తగ్గింది....
Telangana state is best in IT progress in India

సమర్థత.. సుస్థిరత

మన తెలంగాణ/హైదరాబాద్ : ఐటి ప్రగతిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మేటిగా ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. ఈ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం...
Niagara Falls is completely frozen

బాంబు సైక్లోన్ దెబ్బ.. మంచుగా వేలాడుతున్న నయాగరా

వాషింగ్టన్ : ప్రఖ్యాత నయాగరా జలపాతం పూర్తిగా గడ్డకట్టుకుపోయింది. అమెరికాలో ప్రస్తుత మంచుతుపాన్ తీవ్రస్థాయి దశలో జలపాతం మంచుగడ్డగా మారి వేలాడుతోంది. పశ్చిమ న్యూయార్క్ ప్రాంతం ఇప్పుడు ఎడతెరిపిలేని బాంబు సైక్లోన్‌తో అత్యంత...
Over 330 lakhpati sellers on Meesho from AP

ఎపి నుంచి మీషో పై 330కు పైగా లక్షాధికారులైన విక్రేతలు

అసలైన ఈ–కామర్స్‌ మార్కెట్‌ ప్రాంగణం, మీషోకు 2022 సంవత్సరం అద్వితీయమైన సంవత్సరంగా నిలిచింది. ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్‌ వాణిజ్యంను చేరువచేయాలనే లక్ష్య సాకార దిశగా ఎన్నో మైలురాళ్లను మీషో చేరుకుంది. ఈ సంవత్సరం...
Walther Veeraiah chiranjeevi New Poster Release

ఊర మాస్ లుక్‌లో చిరంజీవి.. ‘వాల్తేరు వీరయ్య’ కొత్త పోస్టర్‌

వచ్చే సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమా వెండితెరపైకి రానుండడంతో చిరంజీవి సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో చిరంజీవి, శృతి హాసన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. బాబీ కొల్లి దర్శకత్వం వహించగా, మైత్రి...
man bath to cobra goes viral

నాగుపాముకి స్నానం చేయించిన వ్యక్తి (వైరల్ వీడియో)

కొన్ని వీడియోలు నెటిజన్‌లను ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి. అయితే కొన్ని వీడియోలు వీక్షకులు ఇంతకు ముందెన్నడూ చూడని వాటిని చూపడం వల్ల సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారుతుంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే, ఇటీవల...
Two bikers killed in road accident at chennai

ఫేమస్ అవుదామని బైక్ స్టంట్.. గాల్లో కలిసిన స్నేహితుల ప్రాణాలు

  చెన్నై: ఫేమస్ అవుదామని బైక్ స్టంట్ చేసి ఇద్దరు ప్రాణ స్నేహితుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ విషాద సంఘటన చెన్నైలోని పెరియార్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఇప్పుడు భయనక విజువల్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి....

Latest News