Home Search
ఇందిరాగాంధీ - search results
If you're not happy with the results, please do another search
ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత..
చెన్నై: భారత హరిత విప్లవ పితామహుడు , ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ( 98) వృద్ధాప్య సమస్యలతో గురువారం ఉదయం 11గంటల ప్రాంతంలో తన నివాసంలో కన్నుమూశారు. దేశంలో ఆహార...
మహిళల కోటా బిల్లు సిగ్గుచేటు!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మనుగడ సాగిస్తూ, ప్రజాస్వామ్యంపై మాతృక భారత దేశం అని చెప్పుకుంటున్న సమయంలో, స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్లకు, మరో 25 ఏళ్లలో ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదిగేందుకు ‘అమృతకాలం’ లక్ష్యం...
ఒబిసి కోటా.. శివశంకర్ పాత్ర
ఈ దేశ విద్య, ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఇప్పుడు అమలవుతున్న ఎస్సి, ఎస్టి, ఒబిసి రిజర్వేషన్లు ఎవరి పుణ్యం. అని ప్రశ్నించుకుంటే చాలా విస్మయం కలిగించే సమాధానాలు లభిస్తాయి. ఎస్సి, ఎస్టిలకు రిజర్వేషన్స్...
ప్రొటోకాల్ వివాదం.. ఆనాడు ఎన్టిఆర్ను ఆహ్వానించిన ఇందిర
న్యూఢిల్లీ : ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడానికి బెంగళూరు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యను, ఉపముఖ్యమంత్రి శివకుమార్ను ప్రోటోకాల్ ప్రకారం కలుసుకోకుండా చేయడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తీవ్ర...
అధికారం మాదే
తెలంగాణలో తదుపరి సిఎం బిజెపి నుంచే..
బిఆర్ఎస్తో కలిసే ప్రసక్తే లేదు
సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా నిర్వహించాలి
ఖమ్మం సభలో కేంద్ర హోం మంత్రి అమిత్షా
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో/హైదరాబాద్: బిఆర్ఎస్ పార్టీతో...
బిసిల సమగ్రాభివృద్ధికి – సంపూర్ణ రిజర్వేషన్ల అమలే శరణ్యం: విసి రవీందర్యాదవ్
మన తెలంగాణ/ హైదరాబాద్: బిసి రిజర్వేషన్లు సంపూర్ణంగా అమలు జరిగినప్పడే వెనకబడిన తరగతుల అభ్యున్నతి సాధ్యమని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య దండెబోయిన రవీందర్ యాదవ్ స్పష్టం చేశారు. బిసి రిజర్వేషన్ల ఆధ్యుడు...
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన ఉన్న వ్యక్తిని: సిఎం జగన్
అమరావతి: ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన ఉన్న వ్యక్తిని నేనని ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎపిఎన్జీఓ అసోసియేషన్ 21వ రాష్ట్ర మహా సభలకు ముఖ్యమంత్రి...
లక్షకు మించిన రుణాలు మాఫీ
మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి: ఇప్పటికే లక్షలోపు రుణా లు మాఫీ చేశామని ఇకపై లక్షకుపైగా ఉన్న రుణాలను కూడా మాఫీ చేసే ప్రక్రియలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే క్యాడర్ కోసం బిజెపి, అభ్యర్థుల...
ప్రజాస్వామ్య, రాజ్యాంగాలను పరిరక్షిస్తాం : ఖర్గే
న్యూఢిల్లీ : దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నాయని, దేశ ఐక్యత, సమగ్రత, సోదరత్వం, సామరస్యం కోసం వాటిని పరిరక్షిస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం స్పష్టం చేశారు. స్వాతంత్య్ర...
ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం నవరత్నాలు: జగన్
అమరావతి: ఈ 76 ఏళ్ల ప్రయాణంలో దేశంలో ఎంతో పురోగమించిందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర వేడుకలలో సిఎం జగన్ మోహన్ రెడ్డి జాతీయ...
ఘనంగా ఆదివాసీ గిరిజన దినోత్సవం
వరంగల్ : అంతర్జాతీయ ఆదివాసీ గిరిజన దినోత్సవం సం దర్భంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రే వంత్రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం గార్ల మండల కాంగ్రెస్...
ముంబైకి మరో విజయం
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్) పోటీల్లో ముంబై మసల్స్ మరో విజయం నమోదు చేసింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో దేశ వ్యాప్తంగా...
ఆర్మ్ రెజ్లింగ్ పోటీలు షురూ..
మన తెలంగాణ/హైదరాబాద్: తొలి ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్) పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు...
నేటి నుంచి ఆర్మ్ రెజ్లింగ్ పోటీలు
మన తెలంగాణ/ హైదరాబాద్: తొలి పిఆర్ఓ పాన్జా లీగ్ ఆర్మ్ రెజ్లింగ్ పోటీలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జులై 28 నుంచి ఆగస్టు 13 వరకు దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ...
నేటి నుంచి ఆర్మ్ రెజ్లింగ్ పోటీలు
హైదరాబాద్: తొలి పిఆర్ఓ పాన్జా లీగ్ ఆర్మ్ రెజ్లింగ్ పోటీలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జులై 28 నుంచి ఆగస్టు 13 వరకు దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో...
84 సిక్కు ఊచకోత కేసు..
న్యూఢిల్లీ : 1984లో ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక ఘర్షణల కేసులో కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్కు ఢిల్లీ కోర్టు బుధవారం సమన్లు వెలువరించింది. ఆగస్టు 5వ తేదీన కోర్టుకు హాజరు కావాలని...
కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే
హైదరాబాద్: కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, కేంద్రం మెడలు ఎలా వంచాలో తెలంగాణకు తెలుసనీ, కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధించి తీరుతామని, దశాబ్దాలుగా కాజీపేటకు జరుగుతున్న అన్యాయాన్ని ఇక సహించేది లేదని...
నరేంద్ర మోడి బిసిలకు చేసిందేమిలేదు : విహెచ్
హైదరాబాద్ : బిసి సామాజిక వర్గానికి చెందిన నరేంద్ర మోడి ప్రధాని అయినా బిసిలకు చేసిందేమి లేదని పిసిసి మాజీ అధ్యక్షులు వి. హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల...
ఎమర్జెన్సీకి ‘పరివార్’ మద్దతు!
ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో తాము ప్రజాస్వామ్య పరిరక్షకులుగా పని చేశామని సంఘ్పరివార్ చెప్పుకుంటుంది. జైళ్ళ నుంచి విడుదలవ్వడానికి వారు ఇందిరా గాంధీని సమర్థించినట్టుగా చారిత్రక రికార్డులు వెల్లడిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన...
కాంగ్రెస్ సభకు భారీగా తరలిరండి
ఇల్లందు : జూలై 2వ తేదిన ఖమ్మం నగరంలో మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నాయకత్వంలో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగసభకు కార్యకర్తలు, అభిమానులు, శ్రేణులు అధికసంఖ్యలో తరలిరావలని మాజీ శాసనసభ్యులు,...