Home Search
ఇన్వెస్టర్ల - search results
If you're not happy with the results, please do another search
నకిలీ జీరోధా ఉద్యోగి రూ.5 కోట్ల మోసానికి యత్నం
న్యూఢిల్లీ: నకిలీ జీరోధా ఉద్యోగుల మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆన్లైన్ బ్రోకింగ్ సంస్థ జీరోధా సిఇఒ, సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ హెచ్చరించారు. కామత్ ఒక వీడియోను షేర్ చేసి, ఫేక్...
గంటలోపే పూర్తిగా సబ్స్ర్కైబ్
టాటా టెక్ ఐపిఒకు అద్భుత స్పందన
న్యూఢిల్లీ : టాటా టెక్నాలజీస్ ఐపిఒ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ ఐపిఒ ప్రారంభించిన గంటలోపే పూర్తిగా సబ్స్క్రైబ్ అయింది. టాటా...
ఆ రూ.25,000 కోట్లు ఎలా మాయమయ్యాయి?
సహారా ఇన్వెస్టర్లకు రూ.25,000 కోట్ల చెల్లింపులు ఎలా?
సుబ్రతా రాయ్ మృతితో చర్చనీయాంశంగా 3 కోట్ల మంది ఇన్వెస్టర్ల సొమ్ము
సెబీ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది?
న్యూఢిల్లీ : సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్...
19 సంవత్సరాల తర్వాత టాటా గ్రూప్ ఐపిఒ
న్యూఢిల్లీ : టాటా గ్రూప్ కంపెనీ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) ఈ నెల 22 న పబ్లిక్ సబ్స్క్రిప్షన్ కోసం ప్రారంభమవుతుంది. ఇది ఈ నెల 24న ఆఫర్...
2024-25లో పెట్టుబడుల ఉపసంహరణ తగ్గొచ్చు
2023-24లో కేంద్ర బడ్జెట్ అంచనా రూ. 51,000 కోట్లు
ఇప్పటివరకు కేంద్రం రూ.8000 కోట్లు మాత్రమే సమీకరించింది
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో చెప్పిన పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం నెరవేరడం లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం...
జెఎస్డబ్ల్యూ వెంచర్స్ $3.5 మిలియన్లను సమీకరించిన గ్రోకామ్స్
ముంబై: మార్గదర్శక మసాలా టెక్ కంపెనీ అయిన గ్రోకామ్స్ తాజాగా జేఎస్ డబ్ల్యూ వెంచర్స్ & అరాలి వెంచర్స్ నుండి US$3.5 మిలియన్లను సేకరించింది. ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్ ఇన్ఫోఎడ్జ్ వెంచర్స్ కూడా...
రూ.18 లక్షల కోట్ల నష్టం
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 900, నిఫ్టీ 264 పాయింట్లు పతనం
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రభావమే కారణం
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వరుస నష్టాలతో ఇన్వెస్టర్లకు వణుకు పుట్టిస్తున్నాయి. గత ఆరు రోజులుగా మార్కెట్లు...
పసిడి ధరలకు రెక్కలు
ముంబయి : పండగ సీజన్తో పాటుగా అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో పసిడి ధరలకు రెక్క లు వచ్చాయి. పండగల సందర్భంగా ఉద్యోగులకు బోనస్లు, పండగ అడ్వాన్సుల రూపంలో అదనపు సొమ్ములు రావడంతో ఎక్కువ...
మ్యూచువల్ ఫండ్స్లో ఏది ఉత్తమ?
ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ వీటిలో ఏది ఎంపిక చేసుకోవాలి?
న్యూఢిల్లీ : మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. స్టాక్ మార్కెట్ కదలికలను లోతుగా అధ్యయనం...
ఈ బ్యాంకుల్లో ఎఫ్డిపై 7.25 శాతం వరకు వడ్డీ
న్యూఢిల్లీ : ఐసిఐసిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా(బిఒబి), హెచ్డిఎఫ్సి, బ్యాంక్ ఆఫ్ ఇండియా(బిఒఐ) ఇటీవల ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డి) వడ్డీని పెంచాయి. ఈ బ్యాంకుల్లో ఎఫ్డిపై 7.25 శాతం వరకు వడ్డీని పొందుతారు....
యుద్ధం భయాలతో నష్టాలు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ నష్టాల బాటపట్టాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్లలో అమ్మకాలు పెరిగాయి. దీంతో సెన్సెక్స్ 66,000...
9,800 కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి
న్యూఢిల్లీ: అక్టోబర్లో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు రూ.9,800 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్ రాబడిలో పెరుగుదల, ఇజ్రాయెల్హమాస్ యుద్ధం కారణంగా అనిశ్చితి వాతావరణం కారణంగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పిఐ) పెట్టుబడులను...
లాభాల స్వీకరణకే మొగ్గు
78 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మరోసారి నష్టాలను నమోదు చేశాయి. మంగళవారం బ్యాంకింగ్ ఐటి, మిడ్క్యాప్ స్టాక్లలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా మార్కెట్లో నష్టాలు కనిపించాయి. ట్రేడింగ్ ముగిసే...
593 బిలియన్ డాలర్లకు తగ్గిన విదేశీ మారక నిల్వలు
ముంబై : ఈ వారం కూడా భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గాయి. సెప్టెంబర్ 15తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు 867 మిలియన్ డాలర్లు తగ్గి 593.03 బిలియన్ డాలర్లకు...
వరుసగా 11వ రోజు లాభాలు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ, విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. వరుసగా 11వ రోజు మార్కెట్ల ర్యాలీ...
వరుసగా 11వ రోజు లాభాలు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ, విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. వరుసగా 11వ రోజు మార్కెట్ల ర్యాలీ...
జోరు మీదున్న మార్కెట్.. ఆల్టైమ్ హై
20 వేల పాయిట్లను దాటిన నిఫ్టీ.. ఆల్టైమ్ హై
మళ్లీ 67,000 మార్క్కు సెన్సెక్స్
జి20 సదస్సు సక్సెస్తో ఇన్వెస్టర్లలో జోష్
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం రికార్డు స్థాయి గరిష్ఠానికి చేరుకున్నాయి. గత రెండు...
ఆగస్టులో మ్యూచువల్ ఫండ్స్లోకి రూ.20,245 కోట్ల పెట్టుబడులు
ముంబై : స్టాక్ మార్కెట్కు పెరుగుతున్న కారణంగా ఆగస్టు నెలలో మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడులు వరద కొనసాగింది. ఈ పెట్టుబడులు ఐదు నెలల గరిష్ట స్థాయి రూ.20,245 కోట్లను అధిగమించాయి. అదే సమయంలో...
మార్కెట్లు మళ్లీ లాభాల బాట
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ లాభాల బాటపట్టాయి. కొద్ది రోజులుగా బుల్ జోరు తగ్గి భేరిష్ వాతావరణం కనిపించింది. నిఫ్టీ ఓ దశలో 20,000 పాయింట్ల మార్క్ను టచ్ చేసింది. కానీ...
రూపాయే
మరింత పతనమైన రూపాయి
డాలర్కు రూ.83.13కు పడిపోయిన భారత కరెన్సీ
డాలర్ బలపడడం, ముడి చమురు ధరల పెరుగుదలే కారణం
రూపాయి క్షీణత కొనసాగవచ్చు : నిపుణులు
ముంబై : భారతీయ కరెన్సీ రూపాయి విలు...