Home Search
ఉత్తరప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
రైతులు దేశ ద్రోహులా?
రైతులు మరోసారి తమ డిమాండ్లకు దేశ రాజధాని పరిసరాల్లో వీధుల్లోకి రావలసి వచ్చింది. వారి డిమాండ్ల మంచిచెడులను అటుంచితే, ఈ సందర్భంగా రైతుల గురించి ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విషప్రచారం...
రాజ్యసభకు సోనియా పోటీ చేయడంపై బీజేపీ విమర్శ
న్యూఢిల్లీ : మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యసభకు పోటీ చేయడానికి నిర్ణయించుకోవడం “దూసుకుపోతున్న ఓటమిని అంగీకరించడమే”నని బీజేపీ బుధవారం వ్యాఖ్యానించింది. ఈమేరకు బీజేపీ ఐటి విభాగం అధినేత అమిత్ మాలవీయ...
మళ్ళీ రైతుల చలో ఢిల్లీ
వేసవి ప్రారంభం కానున్న దశలో న్యూఢిల్లీ సరిహద్దులు పచ్చని పంటలు పండించే రైతుల ఉగ్ర పద ఘట్టనలతో ఎర్ర బారుతున్నాయి. నేడు పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ల నుంచి పాతిక వేల మంది...
అయోధ్య సందర్శించిన 325మంది యుపి చట్టసభ్యులు
లక్నో: ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాది పార్టీకి చెందిన వారు తప్ప ఉత్తరప్రదేశ్కు చెందిన 325 మంది లెజిస్లేటర్లు ఆదివారం అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీరామ మందిరాన్ని దర్శించుకుని పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో...
మన పివి భారత ‘రత్నం’
న్యూఢిల్లీ:కేంద్రప్రభుత్వం మరోసారి ‘భారత రత్న’పురస్కారాలను ప్రకటించింది. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం ఎస్ స్వామినాథన్లను అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించింది. ప్రధాని నరేంద్ర మోడీ...
అద్వానీకి భారత రత్న ఎందుకిచ్చినట్టు?
ఎల్.కె. అద్వానీ, కర్పూరీ ఠాకూర్లకు భారత రత్న అవార్డు ఇవ్వనున్నట్టు రాష్ర్టపతి భవన్ ప్రకటించక ముందే ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించేశారు. అద్వానీకి 2015లోనే పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. గడిచిన ఈ తొమ్మిదేళ్ళలో...
దార్శనికుడు డా. జాకీర్ హుస్సేన్
రెండు వందల సంవత్సరాల వలస పరిపాలన నుంచి భారత దేశాన్ని విముక్తి పరుచుటకై స్వాతంత్య్ర ఉద్యమంలో తమ ప్రాణాలను, జీవితాలను త్యాగం చేసిన మహానుభావులు, మహనీయులు ఎందరో. వీరిలో ప్రముఖులు భారతదేశ మూడవ...
పార్టీలలో గందరగోళానికి బిజెపి కుట్ర
ఆర్ఎల్డి తమవైపే అన్న ఎస్పి
లక్నో : బిజెపి పలు విధాలుగా అరాజకీయాలకు పాల్పడుతోందని సమాజ్వాది పార్టీ సీనియర్ నేత శివపాల్ యాదవ్ విమర్శించారు. ఆర్ఎల్డి నేత జయంత్ చౌదరి బిజెపిలో చేరుతారనే...
మళ్ళీ ఏకమవుతారా?
ప్రతిపక్ష ‘ఇండియా’ (భారత జాతీయ అభివృద్ధి, సమ్మిళిత కూటమి) వ్యూహకర్త, బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) అధినేత నితీశ్ కుమార్ ఎవరూ ఊహించని విధంగా తిరిగి బిజెపి సారథ్యంలోని ఎన్డిఎ కూటమిలో చేరిపోడం జాతీయ...
నితీశ్ చర్య అర్థతాత్పర్యాలు
అధికారం కోసం, డబ్బు కోసం నాయకులు పార్టీలు మారటం దేశ రాజకీయాలలో సర్వసాధారణమైపోయినందున ప్రజలకు ఒకప్పటి వలే ఇప్పుడు ఏవగింపు ఏమీ కలుగుతున్నట్లు లేదు. అయినప్పటికీ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చర్య...
యుపిలో కాంగ్రెస్కు 11 సీట్లు
లక్నో : లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సీట్ల సర్దుబాట్ల వ్యవహారం బేరసారాల దశలో చిక్కుల్లో పడింది. ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్కు 11 సీట్ల అవకాశం కల్పిస్తామని , ఇవన్నీ గెలిచే అవకాశాలు...
అలిగిన అజార్…!
పార్టీ సభ్యత్వానికి, పార్టీ పదవికి రాజీనామా చేసే యోచన ?
బుజ్జగించే బాధ్యతలను ఏఐసిసి నాయకులకు అప్పగించిన అధిష్టానం
మనతెలంగాణ/హైదరాబాద్:పార్లమెంట్ ఎన్నికల వేళ టి కాంగ్రెస్ కు కీలక నేత రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా...
జ్ఞాన్వాపి మసీదు కింద ఆలయం ఆనవాళ్లు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని జ్ఞ్ఞానవాపి మసీదు ఉన్న స్థలంలో అంతకు ముందు ఒక భారీ హిందూ అలయం ఉన్నట్లు ఈ మసీదు ప్రాంతంలో సర్వే నిర్వహించిన భారత పురావస్తు పరిశోధన శాఖ( ఎఎస్ఐ) నివేదిక...
‘ఇండియా’లో ఇంటిపోరు
బిజెపిని గద్దె దింపే సంఘటిత లక్ష్యంతో, దేశం పేరుతో ఏర్పాటైన ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ (భారత జాతీయ ప్రజాస్వామ్య సమ్మిళిత కూటమి) బీటలు వారుతున్నదనే శీర్షికతో వార్తలు తరచూ వస్తున్నాయి. ఇవి సహజంగానే...
ఆటోను ఢీకొట్టిన కంటైనర్: 12 మంది దుర్మరణం
షాహజాన్పూర్: ఉత్తరప్రదేశ్లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ ట్రక్కు ఓ ఆటోరిక్షాను ఢీకొన్న దుర్ఘటనలో 12 మంది మృతి చెందారు. దట్టమైన పొగమంచుతో ట్రక్కు రోడ్డుపై రాంగ్సైడ్లో వెళ్లుతూ ఉండగా...
ఫిబ్రవరిలో అయోధ్యకు వెళ్లకండి
కేంద్ర మంత్రులకు ప్రధాని మోడీ పిలుపు
జనం రద్దీపై కేబినెట్లో ప్రస్తావన
ప్రజలకు అసౌకర్యం కల్గించవద్దని సూచనలు
న్యూఢిల్లీ : ఫిబ్రవరిలో కేంద్ర మంత్రులు ఎవరూ కూడా అయోధ్య రామాలయ దర్శనానికి వెళ్లకూడదని...
పోక్సో చట్టం సాధించిందేమిటి?
మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు కఠినమైన శిక్షల విస్తృత చట్టం కావాలని 2012 లో పోక్సో రూపకల్పన జరిగింది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అనేది పోక్సో...
ప్రశాంతంగా ప్రాణప్రతిష్ఠ
అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ ఘట్టం ఘనంగా, వైభవోజ్వలంగా జరిగిపోయింది. దేశవిదేశాల్లోని విశ్వాసులు, భక్తకోటి కన్నుల పండువగా చూసి ఆనందపరవశులయ్యారు. చిరకాలంగా ఎన్నో మలుపులు తిరిగి, ఎంతో ఉత్కంఠ రేపి ఆవిష్కృతమైన ఈ పతాక...
భార్యను సముద్రంలోకి తోసి చంపిన భర్త.. పోలీసులకు పట్టించిన వీడియో
విహార యాత్రకు అని చెప్పి తన భార్యను గోవాకు తీసుకెళ్లి సముద్రంలోకి తోసేసి హత్య చేశాడో దుర్మార్గపు భర్త. తర్వాత తన భార్య ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయిందని కట్టుకథ అల్లాడు. అయితే, సముద్రంలో...
అందరివాడు అయోధ్య రాముడు
అవును శ్రీరాముడు అందరి వాడు... ఆయన అందరికీ బంధువు... జగదేక వీరుడు... ఆయనది జగమంత కుటుంబం.... రాముడి ప్రేమకు ఎల్లలు లేవు. ఆయన చూపులకు పరిధులుండవు. సమస్త ప్రపంచం ఇప్పుడు రామనామం జపిస్తోంది......