Friday, April 26, 2024
Home Search

ఉత్తర మధ్యప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search
Operation BJP

ఆచరణ బాటలో ఉమ్మడి పౌరస్మృతి

ఏదిఏమైనా ఉమ్మడి పౌరస్మృతి అనే దానిని మన దేశంలో అమలు చేయాలి అనేది బిజెపి చిరకాల వాంఛ. దానిని సాకరమయ్యే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. బిజెపి ఎంతో కాలంగా కలలు కంటున్న...
Food quality control system in India

మళ్ళీ ఏకమవుతారా?

ప్రతిపక్ష ‘ఇండియా’ (భారత జాతీయ అభివృద్ధి, సమ్మిళిత కూటమి) వ్యూహకర్త, బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) అధినేత నితీశ్ కుమార్ ఎవరూ ఊహించని విధంగా తిరిగి బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ కూటమిలో చేరిపోడం జాతీయ...

పెరుగుతున్న పోషకాహార లోపం

ఆధునిక ప్రపంచం వివిధ రంగాల్లో శరవేగంగా ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఒకవైపు అంతరిక్ష ప్రయోగాలు విజయవంతంగా సాగుతున్నా, మరోవైపు ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. జనాభాలో చాలా మంది తగిన పోషకాహారానికి నోచుకోలేకపోతున్నారు....
Operation BJP

పలు రాష్ట్రాలకు బాధ్యులను నియమించిన బిజెపి

కేరళ ఇంచార్జీగా ప్రకాశ్ దేవకర్ , సత్యకుమార్ అండమాన్ నికోబార్‌కు పశ్చిమ బెంగాల్‌కు మంగల్ పాండేను నియమించినట్లు ప్రకటన మన తెలంగాణ/హైదరాబాద్: త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు బిజెపి పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇంఛార్జ్‌లను నియమించింది....
Food quality control system in India

ప్రశాంతంగా ప్రాణప్రతిష్ఠ

అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ ఘట్టం ఘనంగా, వైభవోజ్వలంగా జరిగిపోయింది. దేశవిదేశాల్లోని విశ్వాసులు, భక్తకోటి కన్నుల పండువగా చూసి ఆనందపరవశులయ్యారు. చిరకాలంగా ఎన్నో మలుపులు తిరిగి, ఎంతో ఉత్కంఠ రేపి ఆవిష్కృతమైన ఈ పతాక...

పేదరిక నిర్మూలన: నీతిఆయోగ్ నివేదిక

దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని గత వారం నీతిఆయోగ్ తాజా నివేదికలో ప్రకటించింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో గత తొమ్మిది సంవత్సరాల్లో ఏకంగా 24.82 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని...
Seer Badri pulls Lord Ram chariot with his hair to Ayodhya

రాముడి రథాన్ని జుట్టుతో లాగుతూ.. అయోధ్యకు పయనం..

ప్రస్తుతం దేశం మొత్తం రామనామస్మరణం జపిస్తోంది. జనవరి 22న అయోధ్య రామమందిరాన్ని పున:ప్రారంభించి బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఈ మహోన్నతర కార్యక్రమానికి ముమ్మరంగా ఏర్పట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది...

ఒంటరిపోరులో ఏనుగు గెలుస్తుందా!

వచ్చే ఏప్రిల్, మే లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఏ కూటమితో సంబంధం లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి చేసిన ప్రకటన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘ఇండియా’...

రాముడు నడయాడిన ప్రదేశాల అభివృద్ధి..

భోపాల్: అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి ఒకపక్క ఏర్పాట్లు జోరుగా సాగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో శ్రీరాముడి యాత్రా మార్గాన్ని అభివృద్ధి చేసే ప్రాజెక్టులో ముందడుగు పడింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్...
Madhya Pradesh Mahar

దేవుడి ముందు గొంతు కోసుకొని ప్రాణార్పణం చేసిన భక్తుడు

భోపాల్: శారదా మాతా ఆలయంలో ఓ భక్తులు గొంతుకోసుకొని ప్రాణార్పణం చేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం మహర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్ జిల్లాకు...
BJP first list in first week of February

ఫిబ్రవరి మొదటి వారంలో బిజెపి ఫస్ట్ లిస్టు

బలహీన నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటన 8 స్ధానాల్లో ముందుస్తుగా రేసు గుర్రాలు ఖరారు చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ ఫార్ములా ప్రయోగం ఈసారి ఎన్నికల్లో డబుల్ డిజిట్ దిశగా కమలనాథులు ప్లాన్ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో...

పతంగులతో పదిలం

భారత దేశం ఎన్నో ఆటలకు, క్రీడలకు పుట్టినిల్లు. కబడ్డీ, హాకీ, క్రికెట్, ఫూట్‌బాల్, వాలీ బాల్, బాస్కెట్ బాల్, పరుగు పందెం, పోలో లాంటి ఆటలు క్రీడ స్థలంలో కానీ మైదానంలో ఆడుతూ...

ఖర్గేకే కూటమి పగ్గాలు

న్యూఢిల్లీ: తీవ్ర చర్చోపచర్చల అనంతరం ‘ఇండియా’ కూటమి చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎంపికయ్యారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ అతున్యత పదవికి పోటీదారుగా ఉన్న...

‘ఇండియా’ కూటమి చైర్‌పర్సన్‌గా మల్లికార్జున ఖర్గే!

న్యూఢిల్లీ: తీవ్ర చర్చోపచర్చల అనంతరం ‘ ఇండియా’ కూటమి చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎంపికయ్యారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ అతున్యత పదవికి పోటీదారుగా...
Food quality control system in India

సర్దు‘పాట్లు..

ఉత్కంఠభరితమైన సాధారణ ఎన్నికల ఘట్టానికి జాతీయ ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ సమాయత్తమవుతున్నది. దశాబ్దం క్రితం వరకు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకొని వెళుతున్న ‘ఇండియా’ అంతర్గత వైరుధ్యాలను పరిష్కరించుకొని నిలదొక్కుకోడం...
MP high court allows abortion of minor

అత్యాచారానికి గురైన బాలిక గర్భ విఛ్ఛితికి కోర్టు అనుమతి

జబల్పూర్ : అత్యాచారానికి గురై గర్భం దాల్చిన బాలిక కేసులో మధ్యప్రదేశ్ కోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఆమె గర్భవిచ్ఛిత్తికి అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. సాగర్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల...
BJP is targeting more Lok Sabha seats

మరిన్ని స్థానాలపై బిజెపి గురి

50 శాతానికి మించి ఓట్లు సాధించడమే లక్షం 2024 లోక్‌సభ ఎన్నికలపై బిజెపి వ్యూహం న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో పుంజుకున్న ఆత్మవిశ్వానంతో ఉన్న భారతీయ జనతా...

పెరుగుతున్న వరకట్న మరణాలు

యుగాలు గడిచే కొద్దీ పురుషుడు స్త్రీ ధనం మీద ఆధారపడ సాగాడు. ఆ ప్రయత్నంలో అదనపు కట్నం కోసం భర్త అత్తమామలను వేధించడం, భార్యను హింసించడం, వారు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతోంది. స్త్రీ...
Truck Drivers Strike Across India

దేశవ్యాప్తంగా రెండో రోజూ ట్రక్కు డ్రైవర్ల నిరసన

దేశవ్యాప్తంగా రెండో రోజూ ట్రక్కు డ్రైవర్ల నిరసన మూతపడిన 2 వేలకు పైగా పెట్రోలు బంకులు ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్రంగా ఉన్న సమ్మె ప్రభావం పెట్రోలు బంకులకు క్యూ కట్టిన వాహనదారులు నిత్యావసర సరకులు, కూరగాయల సరఫరాకూ అంతరాయం పలు...
28811 complaints against women in 2023

2023లో మహిళలపై 28,811 నేరాల ఫిర్యాదులు.. యుపిలో 50 శాతం కన్నా ఎక్కువ

న్యూఢిల్లీ : గత ఏడాది మహిళలపై 28,811 నేరాలను నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్‌సిడబ్లు) నమోదు చేసింది. వీటిలో 55 శాతం ఉత్తరప్రదేశ్ నుంచే నమోదయ్యాయి. గృహహింస కాకుండా మహిళల గౌరవ...

Latest News