Thursday, April 25, 2024
Home Search

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు - search results

If you're not happy with the results, please do another search
Minister Talasani criticize governor remarks

గవర్నర్ రాజకీయ వ్యాఖ్యలు

రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపడానికి ప్రెస్‌మీట్లు సిఎం కెసిఆర్‌పై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు.. ఆమె విజ్ఞతకే పెడుతున్నాం తమిళి ఏదిపడితే అది మాట్లాడడం సరైనది కాదు: గవర్నర్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్...
Dr. Krishna Ella and Suchitra Ella who received Padma Bhushan

పద్మభూషణ్ అందుకున్న డాక్టర్ కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల

న్యూఢిల్లీ : భారత్ బయోటెక్ సీఎండి డాక్టర్ కృష్ణమూర్తి ఎల్ల, ఆయన సతీమణి సుచిత్ర కృష్ణ ఎల్ల, సంయుక్తంగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాధ్ కొవింద్ చేతుల మీదుగా విశిష్ట పురస్కారాన్ని...
Traffic restrictions in high-tech areas

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ : భారత ఉపరాష్ట్రపతి నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ జాయింట్ సిపి ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురువారం సాయంత్రం 6.40 నిమిషాలకు బేగంపేట...
Sudden death of AP Minister Gautam Reddy

ఎపి మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం

గుండెపోటుతో సోమవారం ఉదయం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో కన్నుమూత జూబ్లీహిల్స్‌లోని మంత్రి స్వగృహంలో భౌతికకాయానికి నివాళులర్పించిన తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ గౌతమ్‌రెడ్డి మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రకటన కుటుంబసభ్యులను పరామర్శించిన...
Chinjiyar Swamy's invitation to Governor Tamilsai

రామానుజ విగ్రహావిష్కరణ: గవర్నర్ తమిళిసైకి చినజీయర్ స్వామి ఆహ్వానం

  మన తెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ ఆశ్రమంలో జరిగే శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ని చినజీయర్ స్వామి ఆహ్వానించారు. రామానుజాచార్యులు భూమిపై అవతరించి...
PM Narendra Modi mourns death of CDS Gen Bipin Rawat

రావత్ మృతి పట్ల ప్రధాని, రాష్ట్రపతి, ఇతర ప్రముఖుల సంతాపం

న్యూఢిల్లీ : తమిళనాడు లోని ఊటీ కొండల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ సహా 13 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమని ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్...
Former AP CM Rosaiah Dies at 88

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇకలేరు

గతకొంతకాలంగా అనారోగ్యం, 88ఏళ్ల జీవితకాలంలో 60ఏళ్లకుపైగా రాజకీయాల్లో విశిష్ట పదవులు అలంకరించిన ఘనత, ఉమ్మడి ఎపిలో ఎంఎల్‌సిగా, ఎంఎల్‌ఎగా, ఎంపిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఆర్థికమంత్రిగా...
Venkaiah Naidu attending cultural event Alai Balai

ప్రకృతిని ప్రేమిద్దాం

రాజకీయాల్లో ప్రత్యర్థులే కాని శత్రువులు ఉండరు, అందరినీ ఒకేవేదిక మీదికి తీసుకువచ్చి దసరా స్ఫూర్తిని చాటుతున్న దత్తాత్రేయ అభినందనీయులు:ఎంఎల్‌సి కవిత హాజరైన వివిధ పార్టీల నేతలు, ప్రముఖులకు సన్మానాలు కార్యక్రమాన్ని అభినందిస్తూ ప్రధాని...
Vinayaka Chavati Greetings:

వినాయక చవితి శుభాకాంక్షలు: రాష్ట్రపతి, ప్రధాని

  ఢిల్లీ: వినాయక చవితి సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్‌పై దేశ ప్రజలు చేసే పోరాటంలో విజయం సాధించాలని...
New Union Ministers sworn by President Ramnath Kovind

రాష్ట్రపతి భవన్ లో కొత్త కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ లో కొత్త కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. మొత్తం...
Minister Satyanarayana passes away in NIMS

మాజీ మంత్రి ఎంఎస్ఆర్ కన్నుమూత

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం.సత్యనారాయణరావు(87) కన్నుమూశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామును 245 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు....
Telangana news,Telangana Latest news,Telangana Breaking news,Mana Telangana news, Telangana Online News

వృక్షవేదం చూస్తుంటే నా బాల్యం గుర్తొస్తోంది 

వృక్షవేదం పుస్తకం అద్భుతం పుస్తకం చూస్తుంటే నా బాల్యం గుర్తొస్తోంది  ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్‌ని కొనియాడిన ఉపరాష్ట్రపతి మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అడవులు, ప్రకృతి చిత్రాలు పురాణాలలో...

సిఎం కెసిఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ

ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సిఎం కెసిఆర్‌కు ప్రధాని నరేంద్ర...
Kharge to replace Ghulam Nabi Azad in Rajya Sabha

ఆజాద్ స్థానంలో ఖర్గే

రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాసిన కాంగ్రెస్ న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత టులాం నబీ ఆజాద్ రాజ్యసభ సభ్యుడిగా ఈ నెల 15న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానం లో రాజ్యసభ...
Venkaiah started articles in media on Freedom Fighters

స్వాతంత్య్ర యోధులపై మీడియాలో కథనాలు ప్రారంభించిన వెంకయ్య

  న్యూఢిల్లీ : స్వాతంత్య్ర పోరాట కాలంలో సెల్యులర్ జైలు జీవితం అనుభవించి దేశం కోసం త్యాగం చేసిన యోధుల సాహస చరిత్రలపై సోషల్ మీడియాలో సీరీస్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శనివారం ప్రారంభించారు. అండమాన్,...

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆంక్షలు విధించిన హైదరాబాద్ పోలీసులు హైదరాబాద్: నగరానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రానున్న నేపథ్యంలో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ...
Fire Broke out in Covid-19 Center in AP

కొవిడ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం

 విజయవాడలో ఘటన 13మంది మృతి ప్రమాద ఘటనపై ప్రధాని ఫోన్ మృతుల కుటుంబాలకు రూ.50లక్షల సాయం మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ప్రైవేట్ కొవిడ్ సెంటర్ స్వర్ణ ప్యాలెస్‌లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో...
Madhya Pradesh Gov Lalji Tandon Passes Away

మధ్యప్రదేశ్ గవర్నర్ టాండన్ మృతి..

విశేషానుభవాల యుపికా లాల్జీ... మధ్యప్రదేశ్ గవర్నర్ టాండన్ మృతి  లక్నో: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో ఆయన ప్రముఖ రాజకీయ నేతగా చక్రం తిప్పారు. కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. 85...
Doctor turns tractor driver to take victims body for funeral

సరిలేరుమీకెవ్వరు.!

మానవత్వం చాటిన సుల్తానాబాద్ వైద్యాధికారి శ్రీరామ్ ట్రాక్టర్‌లో కరోనా మృతదేహాన్ని తరలించిన ప్రత్యేకాధికారి పెద్దపల్లి : కరోనా వ్యాధిగ్రస్తులకు సేవలందించిడమే కాదు.. ఆ మహమ్మారి కాటుకు గురై చనిపోయిన వ్యక్తుల విషయంలోనూ వైద్యులు మానవత్వం చాటుతున్నారు....
PM Modi Eid-ul-Fitr Greetings to People

దేశప్రజలకు ప్రధాని మోడీ రంజాన్ శుభాకాంక్షలు..

  న్యూఢిల్లీ: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ‌ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ ప్రజల్లో సోదరభావాన్ని పెంపొందిస్తుందని, దేశపౌరులు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రజలకు...

Latest News