Home Search
ఉస్మానియా యూనివర్సిటీ - search results
If you're not happy with the results, please do another search
ఓయూలో పదోన్నతి పొందిన బోధకులకు ఉత్తర్వులు అందజేత
మన తెలంగాణ/ హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో కెరీర్ అడ్వాన్స్మెంట్ పథకం కింద పదోన్నతి పొందే బోధకుల ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ పదోన్నతి పొందిన...
ఓయూలో వాణిజ్య, అకౌంటింగ్ విభాగాల అభివృద్దికి ప్రణాళికలు
మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న అవసరాలు, ప్రమాణాలకు అనుగుణంగా వాణిజ్య, అకౌంటింగ్ విభాగాల్లో పాఠ్య ప్రణాళికలు, కోర్సులను అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్...
ఓయూ మాజీ విసి నవనీతరావు కన్నుమూత
నివాళ్లు అర్పించిన వైన్ ఛాన్స్లర్ రవీందర్యాదవ్, విద్యార్థులు
విశ్వవిద్యాలయానికి ఆయన అందించిన సేవలు మరువలేనివి
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ నవనీత రావు (95) కన్నుమూశారు. 1985 నుంచి...
ఒయు మాజీ విసి నవనీతరావు కన్నుమూత
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ మాజీ విసి డాక్టర్ నవనీతరావు కన్నుమూశారు. 1985-1991 మధ్య ఒయు విసిగా నవనీతరావు పని చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజ్ డైరెక్టర్గా సేవలందించారు. ఆయన తుదిశ్వాస...
యుజిసి నూతన కార్యక్రమాలు
విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యుజిసి) న్యూఢిల్లీ, దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీలని నియంత్రణ, నిధులు, పర్యవేక్షణ చేసే అత్యున్నత జాతీయ సంస్థ. నూతన విద్యా విధానం -2020 ప్రకారం దేశంలో నూతన విద్యా సంస్కరణలకు...
అసమాన కలం యోధుడు షోయబుల్లా ఖాన్
పెన్నును గన్నుగా మార్చి, అక్షరాలను బుల్లెట్లుగా ప్రయోగించి, నాటి నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా రాజీలేని రచనలతో నిజాం ప్రభుత్వానికి నిద్దుర పట్టనీయకుండా వణికించిన షోయబ్ ఉల్లా ఖాన్ అక్షర వీరుడు. ప్రజల...
ములుగులో దివంగత నక్సలైట్ కుమార్తె వర్సెస్ మాజీ నక్సలైట్ పోరు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం 115 మంది అభ్యర్ధులతో సిఎం కెసిఆర్ తొలి జాబితా విడుదల చేశారు. మరో నాలుగు సీట్లు త్వరలో...
ఇందిరాపార్క్-విఎస్టి స్టీల్ బ్రిడ్జ్ ప్లైఓవర్ను ప్రారంభించిన కెటిఆర్..
హైదరాబాద్: ఇందిరాపార్క్-విఎస్టి స్టీల్ బ్రిడ్జి ప్లైఓవర్ను పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు. శనివారం ఉదయం ఇందిరాపార్కు వద్ద మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్ముద్ అలీ, ఎంపి కెకెలతో కలిసి...
మరో నాన్స్టాప్ ప్రయాణ మార్గం
మన తెలంగాణ /సిటీ బ్యూరో: నగర వాసులకు మరో నాన్ స్టాప్ ప్రయాణం మార్గం అందుబాటులోకి రానుంది. నగరంలోనే అత్యంత పొడవైన ఇందిరాపార్క్, విఎస్టి స్టీల్ బ్రిడ్జి ప్లైఓవర్ నేడు ప్రారంభం కానుంది....
మరో నాన్స్టాప్ ప్రయాణం మార్గం
సిటీ బ్యూరో ః నగర వాసులకు మరో నాన్ స్టాప్ ప్రయాణం మార్గం అందుబాటులోకి రానుంది. నగరంలోనే అత్యంత పొడవైన ఇందిరాపార్క్, విఎస్టి స్టీల్ బ్రిడ్జి ప్లైఓవర్ నేడు ప్రారంభం కానుంది. పురపాలక...
ఆరుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు
సిటిబ్యూరోః ఖరీదైన కార్లలో గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు స్మగ్లర్లను లంగర్హౌస్, టిఎస్ నాబ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 44కిలోల గంజాయి, నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్...
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను తమ బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉందని బాగుండాలమ్మ ఆల్భమ్ బృందం అభిప్రాయపడింది. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్...
ఇందిరా పార్క్, వి.ఎస్.టి ఫ్లైఓవర్ స్టీల్ బ్రిడ్జి త్వరలో ప్రారంభం
సిటీ బ్యూరో ః ఇందిరా పార్క్ నుండి వి.ఎస్.టి వరకు రూ.450 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఫ్లై ఓవర్ స్టీల్ బ్రిడ్జి త్వరలో అందుబాటులోకి తేనున్నామని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్ రోస్...
మహిళా పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దాలి
వీ హబ్ బృందంతో ఓయూ అధికారుల సమావేశం
హైదరాబాద్ : ఉస్మానియా విద్యార్థులను నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు అవసరమైన మౌళిక వసతులు సమకూర్చేందుకు ఓయూ అధికారులు వీ హబ్ బృందంతో చర్చలు జరిపారు....
బాధితుల ఫిర్యాదులపై మైనారిటీ కమిషన్ విచారణ
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ అధ్యక్షతన సమావేశమై బాధితుల పిర్యాదులపై విచారణ జరిపింది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ ప్రతినిధిగా రిజిస్ట్రార్...
సివిల్స్ ప్రజా సేవ చేసే అవకాశం ఇస్తుంది
లక్ష్యం ఉన్నతమైనదైతే ఏదైనా సాధిస్తాం
పేదరికం విద్యార్థుల ప్రతిభకు అడ్డు కాదు
బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం
హైదరాబాద్ : ప్రజా సంక్షేమానికి అవసరమైన విధానాలను రూపొందించి వారికి సేవ చేస్తూ గౌరవాన్ని...
ఈ నెల 20న సివిల్ సర్వీసెస్ విజేతలతో ముఖాముఖి
హైదరాబాద్ : ఈ నెల 20న ఇన్ స్పైర్-2023 సివిల్ సర్వీస్స్ విజేతలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బిసి ఎంప్లాయబిలిటి స్కిల్ డెవలప్మెంట్, ట్రేనింగ్ సెంటర్ డైరెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు....
ఇంధన శాఖ ఓఎస్డి శ్రీధర్ కన్నుమూత
హైదరాబాద్ : ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వద్ద ఆఫీసర్ ఇన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డి)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తీగల శ్రీధర్ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 60...
నిరంతరం విద్యుత్ సరఫరాలో రఘమా రెడ్డి కృషి అభినందనీయం
హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత టిఎస్ఎస్పిడిసిఎల్ సిఎండిగా రఘమారెడ్డి బాధ్యతలు చేపట్టి కేవలం ఆరు నెలల్లోనే నిరంతర విద్యుత్ సరఫరాకు చేసిన కృషి అభినందనీయమని ఓయూ వైస్ చాన్స్లర్ డి. రవిందర్యాదవ్...
సివిల్స్ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం..
జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని బిసి, ఎస్సి, ఎస్టి, ఇబిసి డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ లాంగ్ టర్మ్ ప్రిలిమ్స్ కం మెయిన్స్ ఉచిత శిక్షణకు ఈ నెల 10న ఆన్లైన్ ద్వారా...