Home Search
ఎదురు కాల్పులు - search results
If you're not happy with the results, please do another search
బాన్ టోల్ప్లాజా వద్ద కాల్పులు…. ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని జాతీయ రహదారిపై బాన్ టోల్ప్లాజా దగ్గర శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు బాంబులతో దాడి చేశారు. ట్రక్కులో దాక్కుని పోలీసులపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు...
మహిళను కాల్చిచంపిన పోలీస్లు
హూస్టన్ : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. టెక్సాస్ లోని హూస్టన్లో మెగా చర్చిలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఓ మహిళ తుపాకీతో కాల్పులకు పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన...
పోలింగ్ వేళ పాక్లో మళ్లీ ఉగ్రదాడి… నలుగురు పోలీసులు మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం జరుగుతుండగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఎన్నికల భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు దాడులు చేశారు. బాంబులు విసిరి, కాల్పులకు పాల్పడడంతో నలుగురు పోలీస్లు ప్రాణాలు కోల్పోయారు....
చత్తీస్గఢ్లో మావోల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి
రాయపూర్: చత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. మంగళవారం బీజాపూర్సుక్మా జిల్లాల సరిహద్దుల్లో భద్రతా సిబ్బందిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు.ఈ దాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతిచెందారు. మరో 14 మంది గాయపడ్డారు.గాయపడిన భద్రతా...
ఛత్తీస్ఘడ్ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్ఘడ్: మరోసారి ఎదురు కాల్పులతో ఛత్తీస్ఘడ్ దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లా బాసగుడా పోలీస్ స్టేషన్ పరిధి లోని నెండ్ర అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.అటవీ...
సిఆర్పిఎఫ్ క్యాంపులపై 3 వేల మంది మావోల మెరుపు దాడి
రాయ్ పూర్: ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా పామెడులో సిఆర్పిఎఫ్ క్యాంపులపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. నూతనంగా నిర్మించిన వివిధ శిబిరాలపై 3000 వేల మంది మావోలు రాకెట్ లాంచర్ లతో మెరుపు...
కాంచీపురంలో ఎన్కౌంటర్.. ఇద్దరు రౌడీషీటర్ల హతం
చెన్నై : చెన్నై లోని కాంచీపురంలో బుధవారం తెల్లవారు జామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు రౌడీలను కాంచీపురం పోలీస్లు కాల్చి చంపారు. కాంచీపురం రైల్వే బ్రిడ్జి సమీపంలో పోలీస్లను హత్య చేయడానికి వారు...
ఆర్మీ కాన్వాయ్పై దాడి
ఉగ్రదాడిలో అమరులైన నలుగురు జవాన్లు
జమ్మూకశ్మీర్లో ఘటన
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్లో భద్రతా దళాలే లక్ష్యంగా జరిపిన ఉగ్రదాడిలో ముగ్గురు జవార్లు అమరులయ్యారు. రాజౌరి పూంఛ్ ప్రాంతంలోని డేరాకీ గలీ ప్రాంతంగుండా వెళ్తున్న రెండు...
ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రదాడి..ముగ్గురు జవాన్లు మృతి
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్లో భద్రతా దళాలే లక్షంగా జరిపిన ఉగ్రదాడిలో ముగ్గురు జవార్లు అమరులయ్యారు. రాజౌరి పూంఛ్ ప్రాంతంలోని డేరాకీ గలీ ప్రాంతం గుండా వెళ్తున్న రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులకు...
యుపిలో గోవుల స్మగ్లర్ అరెస్ట్
సోనుభద్ర( యుపి ): గత కొన్నాళ్లుగా పోలీస్లకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న గోవుల స్మగ్లర్ను ఎదురెదురు కాల్పుల తరువాత పోలీస్లు అరెస్ట్ చేయగలిగారు. ఉత్తరప్రదేశ్ లోని రాజ్ఖర్ వ్యాలీ ఏరియాలో ఆదివారం ఈ...
కండక్టర్ను కత్తితో నరికిన ఇంజనీరింగ్ విద్యార్థి
లక్నో: టికెట్ విషయంలో గొడవ జరగడంతో కండక్టర్ను ఇంజనీరింగ్ విద్యార్థి కత్తితో నరికి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... యునైటెడ్...
కేరళలో ఎన్కౌంటర్..
వయనాడ్: కేరళలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య బుధవారం ఎన్కౌంటర్ జరిగింది.ఈ సందర్భంగా ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తాలపూజ పోలీసు స్టేషన్ పరిధిలోని పెరియా ప్రాంతంలో కేరళ పోలీసు ప్రత్యేక బృందాలు, మావోయిస్టులకు...
సరకులకు ఆర్డరిచ్చిన మహిళపై డెలివరీ ఏజెంట్ అత్యాచారం
న్యూఢిల్లీ : గ్రేటర్ నోయిడాలో నిత్యావసరాలు డెలివరీ చేయడానికి వెళ్లిన డెలివరీ బాయ్ ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుపై పోలీస్లు గాలించగా దొరికినట్టే దొరికి వాళ్ల...
మణిపూర్లో మళ్లీ హింస
ఇంఫాల్ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో శుక్రవారం మరోసారి హింస చెలరేగింది. తెంగ్నౌపాల్ జిల్లాలోని పల్లెల్ పట్టణంలో సాయుధులైన స్థానికులు, భద్రతా బలగాల మధ్య భారీ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ...
నూహ్ హింస.. కీలక నిందితుడి అరెస్ట్
గురుగ్రామ్: హర్యానాలోని నూహ్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడానికి కారణమైన కీలక నిందితుల్లో ఒకరిని పోలీస్లు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితులు ఆరావళిలో ఉన్నారన్న సమాచారం తెలుసుకన్న పోలీస్లు అక్కడికి...
ఢిల్లీలో కాలా జాతేడీ గ్యాంగ్ షూటర్లు ఇద్దరు అరెస్ట్
న్యూఢిల్లీ : ఘరానా షూటర్ల కాలాజాతేడీ గ్యాంగ్కు చెందిన ఇద్దరు షూటర్లను ఢిల్లీ లోని దుల్ సిరాస్ ఏరియాలోఆదివారం పోలీస్లు అరెస్టు చేశారు. స్వల్పంగా ఎదురు కాల్పులు జరిగిన తరువాత ఈ అరెస్టు...
ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు
వారణాసి(యుపి): గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు అయిన ముఖ్తార్ అన్సారీకి 1991నాటి అవదేశ్ రాయ్ హత్య కేసులో వారణాసి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. అవదేశ్ రాయ్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ రాయ్...
కశ్మీర్ లో ఉగ్ర పంజా..ఐదుగురు జవాన్లు మృతి
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో శుక్రవారం ఉగ్రవాదుల చర్యలో ఐదుగురు సైనికులు మృతి చెందారు. ఈ ఘటనలో ఓ అధికారితో పాటు పలువురు ఇతరులు గాయపడ్డారు. రాజౌరీ జిల్లాలో సైన్యం ఉదయం ఏడున్నర...
ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..
జమ్ముకశ్మీర్ః భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.కుప్వారా జిల్లాలోని పిచ్నాడ్ మచిల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో స్థానిక పోలీసులతోపాటు బధ్రతా బలగాలు క్వార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈ క్రమంలో...
సిపి ముందు లొంగిపోయిన మావోయిస్టు దంపతులు
వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి.రంగనాథ్ ముందు మావోయిస్టు దంపతులు లొంగిపోయరు. గురువారం పోలీస్ కమిషనర్ రంగనాథ్ వారిని నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన వారిగా గుర్తించి వారి వివరాలను...