Home Search
ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకుల నియామకం
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనుండడంతో రాష్ట్రాల్లో నిఘా పెంచడంతోపాటు పరిపాలన, భద్రత, అభ్యర్థుల వ్యయాన్ని పరిశీలించడానికి ప్రత్యేక ఎన్నికల పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం...
ఎన్నికల్లో అభ్యర్థుల లావాదేవీలపై నిరంతరం నిఘా పెట్టాలి
రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు
మన తెలంగాణ/హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో డబ్బు ప్రభావానికి అడ్డుకట్ట వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల నుంచి రూ.లక్ష దాటిన...
మోగింది ఎన్నికల నగారా
భారత్, అమెరికా సహా ప్రపంచం మొత్తంలో సగం జనాభా గల 50 కంటే ఎక్కువ దేశాలలో 2024లో ఎన్నికలు జరుగబోతుండడం విశేషం. భారత ఎన్నికల కమిషన్ సమాచారం ప్రకారం 2019 సార్వత్రిక ఎన్నికల...
ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని సమర్థించుకున్న కేంద్రం
న్యూఢిల్లీ: పదవీ విరమణ చేసిన మాజీ ఉన్నతాధికారులు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్సింగ్ సంధు కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా ఎంపికయిన సంగతి తెలిసిందే. వీరి నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. ఈ అంశంపై పిటిషనర్లు...
ఎన్నికల వేళ ‘ఉచిత హామీలు’: విచారణకు అంగీకరించిన సుప్రీం
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదలైన రోజే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇస్తున్న తీరుపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు...
ఎన్నికల కమిషన్ తొలి వేటు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలకు సమా న అవకాశాలు కల్పించేందుకు తీసుకునే చర్యలలో భాగంగా గుజరాత్, ఉత్తర్ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో హోం కార్యదర్శులను తొలగించాలని, ఎన్నికల...
జూన్ 2నే ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్..
అరుణాచల్, సిక్కిం రెండు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ తేదీలను మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.ఈ రెండు రాష్ట్రాల్లో జూన్ 2వ తేదీ అసెంబ్లీ గడువు ముగియనుంది. అయితే, అసెంబ్లీ గడువు...
ఈసీ కీలక నిర్ణయం.. ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ తేదీ మార్పు..
న్యూఢిల్లీ: జూన్ 4 నుండి జూన్ 2 వరకు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని సవరిస్తూ భారత ఎన్నికల సంఘం (ECI) ఆదివారం సవరించిన షెడ్యూల్ను విడుదల...
ఎన్నికల కమిషన్పై మోడీ నీడ!
ఎన్నికల తేది, తదితర కార్యక్రమం వెలవడునున్న తరుణంలో ఎన్నికల కమిషన్ అధికారి అరుణ్ గోయల్ హఠాత్తుగా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతకు మునుపే ఒక కమిషనర్ పదవీకాలం...
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్.. పూర్తి వివరాలు
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. శనివారం ఢిల్లీలో ఎన్నికల షెడ్యూల్ పై మీడియా సమాయంలో నిర్వహించింది ఇసి. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికలతోపాటు ఎపి,...
7 విడతల్లో లోక్ సభ ఎన్నికలు.. తెలంగాణలో ఎప్పుడంటే?
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. శనివారం ఢిల్లీలో ఎన్నికల షెడ్యూల్ పై మీడియా సమాయంలో నిర్వహించింది ఇసి. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికలతోపాటు నాలుగు...
మే 13న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. శనివారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి లోక్ సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల...
ప్రపంచమంతా భారత ఎన్నికల వైపు చూస్తోంది: ఇసి
దేశంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల వైపు ప్రపంచమంతా చూస్తోందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. శనివారం ఢిల్లీలో ఎన్నికల షెడ్యూల్ పై మీడియా సమావేశం నిర్వహించింది ఇసి. ఈ సందర్భంగా సిఇసి రాజీవ్...
ఎన్నికల బాండ్లపై నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు
రాజకీయ పార్టీలకు విరాళాలు అందచేసిన 30 కంపెనీలలో కనీసం 15 కంపెనీలు కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి చర్యలు ఎదుర్కొన్నయని ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించడంపై కేంద్ర...
శనివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ విడుదల
లోక్సభ, కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం(ఇసి) శనివారం సాయంత్రం 3 గంటలకు ప్రకటించనున్నది. కొత్తగా నియమితులైన ఇద్దరు ఎన్నికల కిషనర్లతో ప్రధాన ఎన్నికల కమిషనర్ శుక్రవారం సమావేశమైన అనంతరం...
రేపే ఎన్నికల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: శనివారం కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనుంది. లోక్ సభతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వివరాలు వెల్లడించనుంది. రేపు మధ్యాహ్నం మూడు గంటల ఎన్నికల షెడ్యూల్...
ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేశ్, సంధూ
న్యూఢిల్లీ : భారత ఎన్నికల సంఘం మరో ఇద్ద రు నూతన కమిషనర్లను నియమించారు. వీరి పేర్లను కేంద్రం ప్రకటించింది. సీనియర్ మాజీ అధికారులు సుఖ్బీర్ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్లను కొత్త...
జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి నివేదిక సమర్పించిన కోవింద్
న్యూఢిల్లీ : ‘ఒకే దేశం... ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలో అన్ని రకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం...
ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకం
కేంద్ర ఎన్నికల సంఘం ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లను నియమించింది. సుఖ్ బీర్ సింగ్ సంధు, జ్ఞానేశ్ కుమార్ లను ఎన్నికల కమిషనర్లుగా నియమించినట్లు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి చెప్పారు....
ఎన్నికల్లో తప్పుడు సమాచారానికి చెక్… ఈసీతో గూగుల్ జట్టు
ఏఐని వినియోగించి రూపొందించే వీడియోలకు లేబుల్ వేయాలని నిర్ణయం
మన తెలంగాణ/హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘంతో గూగుల్ జట్టు కట్టింది. తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు కొన్ని చర్యలు చేపట్టింది....