Home Search
ఎయిర్పోర్ట్ - search results
If you're not happy with the results, please do another search
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి నేడే అంకురార్పణ
గ్యారంటీల అమలులో మరో ముందడుగు
మనతెలంగాణ/హైదరాబాద్/ఖమ్మం : ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నేడు సిఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. భద్రాచలంలో ఈ పథకానికి ముఖ్యమంత్రి అంకురార్పణ చేయనున్నారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షల...
ఎన్నికలప్పుడే రాజకీయాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణ 2050 వైబ్రెంట్ మాస్టర్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భాగ్యనగర ప్రగతిని నిరాటంకంగా...
ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ హైదరాబాద్ సిటీ !
నగర ప్రతిష్ఠను నిలబెట్టడానికి మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడుతాం
మూసీ నది అభివృదికి మాస్లర్ ప్లాన్ రూపొందిస్తున్నాం
పేద, మధ్యతరగతి ప్రజల కోసం మెట్రో ఫేజ్ 2 ప్రారంభం
చాంద్రాయణ గుట్టలో మెట్రో జంక్షన్ ఏర్పాటు చేస్తాం
ఫరూక్నగర్...
ఆస్పత్రిలో సోదరుడిని పరామర్శించిన సిఎం రేవంత్
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి తిరిగి రాగానే బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మాదాపూర్ మెడికోవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరుడిని పరామర్శించారు. గురువారం గుండెపోటుకు గురై మెడికోవర్...
మోడీకి సిఎం 11 వినతులు
తుమ్మిడిహట్టి ఎత్తిపోతల నిర్మిస్తాం..నీటి వాటాపై మహారాష్ట్రను ఒప్పించండి
హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుకు సహకరించండి
ప్రధానికి సమర్పించిన వినతి పత్రంలో ముఖ్యమంత్రి రేవంత్
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుతో పాటు మెట్రో విస్తరణ, మూసీ...
హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుకు సహకారాన్నందించండి
మరో 29 మంది ఐపిఎస్లను రాష్ట్రానికి కేటాయించాలి
రెండ్రోజుల పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి
11 అంశాలపై సిఎం రేవంత్ స్వయంగా వినతిపత్రం అందజేత
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుతో పాటు మెట్రో విస్తరణ, మూసీ...
8న పాతబస్తీ మెట్రోకు సిఎం శంకుస్థాపన
ఎంజిబిఎస్ నుంచి ఫలకనుమా వరకు 5.5 కి.మీ నిర్మాణం
ప్రతి కిలోమీటర్కు ఒక స్టేషన్ ఏర్పాటు
8న సిఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన
రెండో దశలో 70 కి.మీ నిర్మాణం
రూ.18,900 కోట్ల వ్యయం అంచనా
మన తెలంగాణ/హైదరాబాద్...
బెంగళూరులో ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్
బెంగళూరు: ఇండియన్ సూపర్క్రాస్ రేసింగ్ లీగ్ (ISRL)తో తన అద్భుతమైన భాగస్వామ్యాన్ని టొయోటా కిర్లోస్కర్ మోటర్ (TKM) కొనసాగిస్తోంది, తమ ప్రతిష్టాత్మకమైన హిలక్స్ను దాని అధికారిక వాహన భాగస్వామిగా ప్రదర్శిస్తోంది. భారతదేశంలో నిర్వహిస్తున్న...
రాంచీ చేరిన భారత్, ఇంగ్లండ్ జట్లు
రాంచీ : నాలుగో టెస్టు మ్యాచ్ కోసం ఇంగ్లండ్, భారత్ జట్లు జార్ఖండ్ రాజధాని రాంచీ చేరుకున్నాయి. మంగళవారం రాజ్కోట్ నుంచి ప్రత్యేక విమానంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఇక్కడికి చేరారు. ఐదు...
రూ.41 కోట్ల హెరాయిన్ స్వాధీనం
శంషాబాద్ ఎయిర్ పోర్టులో డ్రగ్స్ కలకలం
హ్యాండ్బ్యాగ్తో చిక్కిన దక్షిణాఫ్రికా మహిళ
మన తెలంగాణ/హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ కలకలం రేపాయి. రూ. 41.4 కోట్ల విలువ చేసే 5.92 కిలోల హెరాయిన్ను అధికారులు...
ఫార్మా గ్రామాలకు భారీగా భూ సేకరణ?
9 జిల్లాల్లో 12 కస్టర్లు...ఒక్కో క్లస్టర్ కు వేయి నుంచి 3వేల ఎకరాలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఫార్మా విలేజ్ కోసం 1,000 నుంచి 3 వేల ఎకరాల భూమి ని గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే...
తాగి దొరికితే రూ.15 వేల జరిమానా
హైదరాబాద్ : కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు ప్రజానీకం సిద్ధమైంది. పబ్బులు, క్లబ్బులు, బాంకెట్ హాల్స్ ఆల్రెడీ బుక్ అయిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో డిసెంబర్ 31న చాలా సందడిగా ఉంటుంది. ఆరోజు ఎలా...
హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండిసంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్ అమిత్ షాకు స్వాగతం పలికారు. ఆయన...
భార్యాభర్తల కీచులాటతో ఢిల్లీకి విమానం తరలింపు
న్యూఢిల్లీ : స్విట్జర్లాండ్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న లుఫ్తాన్సా విమానంలో ప్రయాణిస్తున్న భార్యాభర్తల మధ్య కీచులాటతో ఆ విమానాన్ని ఢిల్లీకి మళ్లించిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. విమానం బయలు దేరిన కొద్ది...
నేడు హైదరాబాద్ కు ప్రధాన మోడీ..
హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల పోరు ఊపందుకోవడంతో కమలం పార్టీ అగ్రనేతలు ప్రచారానికి నడుం బిగించారు. అందులో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ నెల 7న ఎల్బీ స్టేడియంలో...
హైదరాబాద్ కొలంబో మధ్య ప్రత్యక్ష ఫ్లైట్ సేవలు..
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి కొలంబోకు ప్రత్యక్ష విమాన సేవలను జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్ ప్రారంభించింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 11: 50 గంటలకు ఇండిగో ఫ్లైట్ 6ఇ1181 బయలుదేరింది. ఈ...
బైబై గణేశా…
ట్యాంక్ బండ్... భక్తజన బంధు
ప్రశాంతంగా నిమజ్జనం
అశేషభక్తజనం కోలాహలం మధ్య గంగమ్మ ఒడికి గణనాథులు
మధ్యాహ్నం ఒంటి గంటకు సాగర్ ఒడిలోకి ఖైరతాబాద్ మహా గణపతి
పకడ్బందీ ఏర్పాట్లను చేసిన ప్రభుత్వం
ట్రాఫిక్కు...
26 వేల మెగావాట్లతో విద్యుత్ అందిస్తున్నాం: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సమగ్ర, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధిని సాధించామని మంత్రి కెటిఆర్ తెలిపారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా మెగా ప్రాపర్టీ ఎక్స్పోలో కెటిఆర్ ప్రసంగించారు. గత పాలనలో విద్యుత్ సమస్యతో ఇన్వర్టర్, జనరేటర్లతో...
జీ 20 అతిధులకు ఎయిర్పోర్టులో ఏర్పాట్లు
న్యూఢిల్లీ: జీ 20 సదస్సుకు హాజరయ్యే ప్రపంచ దేశాల అధినేతల కోసం ఢిల్లీ ఎయిర్పోర్టు ఏర్పాట్లను పూర్తి చేసింది. వాయుసేన వీటిలో భాగస్వామి అయింది. అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు, బ్రిటన్, కెనడా ప్రధానులు...
హైదరాబాద్ ప్రజలకు టిఎస్ ఆర్టీసి గుడ్న్యూస్
హైదరాబాద్: హైదరాబాద్ ప్రజలకు టిఎస్ ఆర్టీసి గుడ్న్యూస్ చెప్పింది. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పాటు విజయవాడకు ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతుండగా ఈ మార్గంలో త్వరలో మరిన్ని బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో భాగంగా...