Thursday, March 28, 2024
Home Search

ఎయిర్ టెల్ - search results

If you're not happy with the results, please do another search

మే 1 నుంచి రాచకొండ పోలీసుల కొత్త ఫోన్ నంబర్లు

హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారుల మొబైల్ ఫోన్ నంబర్లు మారనున్నాయి. మే 1వ తేదీ నుంచి ఎయిర్ టెల్ నంబర్లలో పోలీస్ అధికారులు అందుబాటులో ఉండనున్నారు. చాలా ఏళ్ల...
Nenekkadunna Title and Teaser unveiled by D. Suresh Babu

‘నేనెక్కడున్నా’ టైటిల్, టీజర్ విడుదల

సీనియర్ హిందీ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తిని తెలుగు చిత్రసీమకు కథానాయకుడిగా పరిచయం చేస్తూ మాధవ్ కోదాడ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'నేనెక్కడున్నా'. దర్శకుడిగా ఆయనకు కూడా తొలి చిత్రమిది....
We Work for the welfare of the people:KTR

పచ్చని తెలంగాణను పిచ్చోళ్ల చేతిలో పెట్టొద్దు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా పనిచేస్తోందని మంత్రి పురపాలక, ఐటి, పరిశ్రమ శాఖ కెటిఆర్ అన్నారు. మున్సిపాలిటీలు, నగరాలు నుంచి...
Bharti Airtel Group will invests Rs 2 billion

రాష్ట్రానికి భారీ పెట్టుబడులు

మనతెలంగాణ/హైదరాబాద్: దావోస్ వేదికగా తెలంగాణలో మరో మూడువేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి మరో రెండు కంపెనీలు ముందుకొచ్చాయి. అందులో భారతీ ఎయిర్ టెల్ గ్రూప్ రూ.2 వేల కోట్లను, యూరోఫిన్స్ గ్లోబల్ లీడర్...
Sensex

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 103.90 లేక 0.17 శాతం పాయింట్లు నష్టపోయి 61,702.29కి పడిపోయింది. నిఫ్టీ 35.15 పాయింట్లు లేక...
Stock Market Today

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: వరుసగా రెండు రోజుల పాటు లాభాలను మూటకట్టుకున్న స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. వారాంతపు డెరివేటివ్స్ ఎక్స్ పైరీ మార్కెట్లపై ప్రభావం చూపింది. దీనికి తోడు చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో...

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 156 పాయింట్ల లాభంతో 58222 వద్ద ముగిసింది. నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 17331 వద్ద ముగిసింది. నిఫ్టీలలో జెఎస్‌డబ్లు, హిందాల్కో, కోల్ ఇండియా,...
sensex

ఆర్బీఐ నిర్ణయంతో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్

ఆటో, పవర్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంక్, రియాల్టీ, మెటల్ 1-2 శాతం పెరిగాయి. ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గత ఏడు సెషన్ల పాటు నష్ట పోయిన మార్కెట్లు...
sensex

నాలుగో రోజూ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. వరుసగా నాలుగో రోజు మార్కెట్లు లాభాలను మూటకట్టుకున్నాయి. బుల్స్ విజృంభించారు. గత పన్నెండు సెషన్లలోనే సెన్సెక్స్ , నిఫ్టీ రెండూ 9% చొప్పున...
Sensex Jul 28

మూడు నెలల గరిష్ఠానికి మార్కెట్ సూచీలు

1,041 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ 16,930 వద్ద స్థిరపడిన నిఫ్టీ  న్యూఢిల్లీ: ఈక్విటీ సూచీలు గురువారం వరుసగా రెండో రోజు కూడా లాభపడ్డాయి. ఫైనాన్స్, మెటల్స్, ఐటి స్టాకులు లాభాలతో మార్కెట్ సూచీలు 3 నెలల...

400 పాయింట్లకుపైగా ర్యాలీ చేసిన సెన్సెక్స్ !

  ముంబై: గ్లోబల్ మార్కెట్లలో పెరుగుదల, తగ్గుతున్న కమోడిటీ ధరలను ట్రాక్ చేస్తూ, దేశీయ స్టాక్ మార్కెట్ నేడు వరుసగా మూడవ రోజు ర్యాలీని కొనసాగించింది. సెన్సెక్స్ 433 పాయింట్లు లేదా 0.82 శాతం...
Dr. BR Ambedkar Birthday on April 14

అంబేడ్కర్ ఆశయాలకు గండి!

భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జన్మ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 14 న ఆ మహనీయుని ఆశయాలను మననం చేసుకొని అంకితం కావలసిన జాతీయ వేడుక. అంబేడ్కర్ ఆశయాల్లో ప్రభుత్వరంగ సంస్థల...
Money transfer with sim card

సిమ్ గడువు ముగుస్తుందని… స్వీట్ గా దోచేశారు…

నిజమని నమ్మిన బాధితురాలు రూ.6.40లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్న నిందితుడు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు విచారణ చేసి జాంతారా యువకుడిని పట్టుకున్న పోలీసులు మన తెలంగాణ/సిటీబ్యూరో: ఇరవై నాలుగు గంటల్లో సిమ్ గడువు ముగుస్తుందని వెంటనే యాక్టివేట్ చేసుకోవాలని చెప్పి...

బిజెపికి 3 సంస్థల విరాళాలు రూ. 349 కోట్లు

భారతీ ఎయిర్‌టెల్, దాని అనుబంధ సంస్థ భారతీ టెలిమీడియా సుమారు రూ. 235 కోట్లు విలువ చేసే ఎలక్టొరల్ బాండ్లు కొనుగోలు చేశాయని, వాటిలో ఒక్క రూపాయి తప్ప తక్కిన మొత్తాన్ని అధికార...

ఫేక్ డాక్యుమెంట్లతో 21 లక్షల సిమ్‌కార్డుల జారీ

దేశవ్యాప్తంగా ఫేక్ డాక్యుమెంట్లతో సుమారు 21 లక్షల సిమ్ కార్డులు జారీ అయినట్లు తమ విశ్లేషణలో తేలిందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తెలిపింది. ఈ మేర కు ఎయిర్‌టెల్, ఎంటిఎన్‌ఎల్, బిఎస్‌ఎన్‌ఎల్, జియో,...
Spectrum auction to start May 20

మే 20 నుంచి స్పెక్ట్రమ్ వేలం

ముంబై: తదుపరి స్పెక్ట్రమ్ వేలం మే 20 నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు శుక్రవారం టెలికాం శాఖ(డాట్) దరఖాస్తుల ఆహ్వానానికి నోటీసు జారీ చేసింది. ఈసారి వేలంలో టెలికాం ఆపరేటర్ల నుండి స్పందన...
Sensex Crosses 74000 Mark For First Time

సెన్సెక్స్ @ 74,000

జీవితకాల గరిష్ఠానికి మార్కెట్లు ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు మరో సరికొత్త శిఖరానికి చేరుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రెండూ కీలక మార్క్‌ను దాటి చరిత్ర సృష్టించాయి. ట్రేడింగ్‌లో తొలిసారిగా సెన్సెక్స్ 74,000 పాయింట్లను...

సునీల్ మిట్టల్‌కు బ్రిటన్ నైట్‌హుడ్ పురస్కారం

న్యూఢిల్లీ : భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్‌ను బ్రిటన్ నైట్‌హుడ్‌తో సత్కరించింది. ఇది బ్రిటన్‌లో అతి పెద్ద పురస్కారాలలో ఒకటి, ఈ గౌరవం విదేశీ పౌరులకు ఇస్తారు. ఈ...
Market Cap of Top 8 Companies

టాప్ 8 కంపెనీల మార్కెట్ క్యాప్

రూ.1.10 లక్షల కోట్లు పెరిగింది.. ముంబై : సెన్సెక్స్‌లోని టాప్ 10 బ్లూచిప్ కంపెనీల్లో 8 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ.1.10 లక్షల కోట్లు పెరిగింది. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్...
Sandhya Chhaya to telecast in Telugu and Kannada on Feb 25

ఫిబ్రవరి 25న తెలుగు, కన్నడ భాషల్లో సంధ్యా ఛాయా స్ట్రీమింగ్..

1973లో మరాఠీ నాటక రచయిత జయవంత్ దాల్వీ రచించిన 'సంధ్యా ఛాయా'. వృద్ధాప్యం దానితో పాటు తెచ్చే భావోద్వేగ నిర్జనానికి, ఒంటరితనానికి సంబంధించిన ప్రాథమిక కథనం. జీ థియేటర్ టెలిప్లేలో నటించిన ఫిల్మ్,...

Latest News