Home Search
ఎర్రకోట - search results
If you're not happy with the results, please do another search
ఎర్ర కోట నుంచి మోడీ చివరిసారి జెండా వందనం: లాలూ ప్రసాద్
పాట్నా: ప్రధాని నరేంద్ర మోడీ బూటకపు మాటలను దేశ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఎర్రకోట నుంచి త్రివర్ణ పతాకాన్ని ప్రధాని మోడీ ఎగురవేయడం ఇదే చివరిసారని ఆర్జెడి అధినేత, బీహార్ మాజీ...
మన రైతుల కృషి సాటిలేనిది: ప్రధాని
ఢిల్లీ: అమృతకాలంలో నవయవ్వన భారతం ఆవిష్కృతమవుతోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా భారతీయులు జరుపుకుంటున్నారు. ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు....
మణిపూర్లో జరిగిన హింస అత్యంత బాధాకరం: మోడీ
ఢిల్లీ: భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 140 కోట్ల భారతీయులకు ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ...
మువ్వన్నెల రెపరెపలకు భారతావని సర్వంసిద్ధం.. ఆన్లైన్ సెల్ఫీ పోటీ
న్యూఢిల్లీ : 77వ సాతంత్ర దినోత్సవ వేడుకలకు యావత్ భారతావని సిద్ధమైంది. ఊరూవాడా మువ్వెన్న జెండాలు రెపరెపలాడనున్నాయి. మంగళవారం ఢిల్లీ ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. అనంతరం దేశ పౌరులను...
వేడుకలకు 1800 మంది ప్రత్యేక అతిథులు
న్యూఢిల్లీ: ఈ ఏడాది 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వం పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ చరిత్రాత్మక ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. కాగా...
యమున విలయతాండవం
పవిత్రమైన పుణ్యనదులకు పుట్టినిల్లు భారత దేశం. ఈ నదులతోనే ప్రజల, జీవరాసుల జీవనాధారం ఆధారపడినది. ఈ నదులను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. వీటి ఒడ్డున అనేక దైవ పుణ్యక్షేత్రాలు పురాణ కాలంలోనే...
జలదిగ్బంధంలోనే ఢిల్లీ..
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ పౌరులను వణికిస్తున్న యమునా నది వరద శు్రక్రవారం కాస్త నెమ్మదించినప్పటికీ నగరంలో వరద ప్రభావం మాత్రం తగ్గలేదు. రాజధానిలోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ...
వర్షాలు తగ్గినా.. ఆగని యమున ఉగ్రరూపం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు లేనప్పటికీ యమునా నది ఉగ్రరూపం చూపిస్తూనే ఉంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో ప్రవహిస్తూ నగర వాసులను భయభ్రాంతులను చేస్తూ ఉంది....
ఎమర్జెన్సీకి ‘పరివార్’ మద్దతు!
ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో తాము ప్రజాస్వామ్య పరిరక్షకులుగా పని చేశామని సంఘ్పరివార్ చెప్పుకుంటుంది. జైళ్ళ నుంచి విడుదలవ్వడానికి వారు ఇందిరా గాంధీని సమర్థించినట్టుగా చారిత్రక రికార్డులు వెల్లడిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన...
మోడీ 9 ఏళ్ల పాలనపై పుస్తకావిష్కరణ..
హైదరాబాద్: గత యూపీఏ హయాంలో అవినీతి తాండవించేది. అందుకు భిన్నంగా అవినీతికి తావులేని రీతిలో పారదర్శకంగా నరేంద్ర మోదీ పాలనను అందిస్తున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పేర్కొన్నారు. సోమవారం...
చేవకు బదులు ప్రజలకు చేటు
బలవర్థక బియ్యం పేరిట ఆర్బాటం
ప్రధాని మోడీ అపరిపక్వ,
అశాస్త్రీయ నిర్ణయం
నిపుణులు హెచ్చరించినా
సాగిన విఫల పథకం
న్యూఢిల్లీ : పేదలు తమకు తినడానికి బియ్యం ఇవ్వమంటే బియ్యం ఎందుకు ‘బలవర్థక బియ్యం’ అందిస్తామని,...
ఖర్గేను చంపడమంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే: రేవంత్ రెడ్డి
ఖర్గేను చంపడమంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే
ఖర్గే హత్య వ్యవహారంపై జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు
మణికంఠ రాథోడ్ ను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించాలి.
150 సీట్లతో కర్ణాటకలో గెలవబోతున్నాం
తెలంగాణలో అధికారంలో వస్తాం
ఖర్గే నేతృత్వంలో కేంద్రంలో...
Bilkis case: బిల్కిస్… నువ్వు ఒంటరివి కాదు
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’ అన్నది ఆర్యోక్తి. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారనేది దాని సారాంశం. అర్దరాత్రి స్త్రీ స్వేచ్ఛగా సంచరించినప్పుడే దేశానికి స్వాతంత్య్రము వచ్చినట్లుగా...
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి… కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి
హైదరాబాద్ : ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి... కేంద్ర ప్రభుత్వ నియంతృత్వం నశించాలి... కేంద్ర ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్, విపక్ష, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నల్లచొక్కాలు ధరించి పెద్ద ఎత్తున నినాదాలతో న్యూఢిల్లీలో...
Amritpal singh: ఎవరీ అమృత్పాల్ సింగ్?
దుబాయ్లో ఉన్నంత కాలం గడ్డం పెంచని, తలపాగా ధరించని అమృత్పాల్ పూర్తి సిక్కు సాంప్రదాయిక వేషధారణతో 29 సెప్టెంబర్ 2022 నాడు పంజాబ్కు వచ్చి, రావడంతోనే బింద్రేన్ వాలే గ్రామాన్ని సందర్శించాడు. ఆ...
భుజానికి బ్యాగ్ ఉండగానే.. సిగ్నల్ గ్యాప్లో రూ.40 లక్షలు కొట్టేశారు…
న్యూఢిల్లీ: భారీ ట్రాఫిక్ మధ్యలో భుజానికి బ్యాగ్ తగిలించుకుని ఉండగానే అందులో నుంచి రూ.40 లక్షలు సినీ ఫక్కీలో ముగ్గురు దొంగలు కాజేశారు. సీసీటీవీ వీడియోతో ఈ చోరీ బయటపడింది. మార్చి1న జరిగిన...
జెండా వందనం ఆ రెండు పండుగలు
జణగణ మన అధినాయక.. అని గొంతెత్తి, ముక్త కంఠంతో.. జాతీయ భావాన్ని మన కంఠశోషగా త్రివర్ణం రెపరెపలకు సమున్నత గౌరవంతో సెల్యూట్గా.. సమర్పించాం. వీధి వీధి నా.. అధికార.. అనధికార పౌరుల సమక్షంలో.....
దేశ వ్యాప్తంగా ఘనంగా 74వ గణతంత్ర వేడుకలు…
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కర్తవ్య పథ్ వద్ద గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్య పథ్ వద్ద రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకావిష్కరణ చేశారు....
మార్పుకు నాంది
మన తెలంగాణ/ఖమ్మం : హస్తినలో సత్తా చాటి ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా రాజకీయ చైతన్యానికి పురిటిగడ్డ ఖమ్మం అడ్డా నుంచి భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) బుధవారం (నేడు) సమరశంఖం...
ఎపి రాజధాని అమరావతే..
అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ ఢిల్లీలో అమరావతి రైతులు నినాదాలు చేశారు. ఎపికి మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని కావాలంటూ శనివారం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఒకే...