Home Search
ఏనుగు - search results
If you're not happy with the results, please do another search
ఛత్తీస్గఢ్లో ఏనుగుల దాడి: ఇద్దరు గిరిజనుల మృతి
జష్పూర్: ఛత్తీస్గఢ్లోని జష్పూర్ జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు సంఘటనల్లో ఏనుగుల దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. టప్కారా అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు జరిపిన దాడిలో ఇగ్నేషియా టిగ్గా అనే...
ఏనుగుపై పీనుగు రాజకీయాలు!
ఆమె మేనకా గాంధీ. ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి, బిజెపి ఎంపి. ఏ నేత చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు ఎన్నో పార్టీలు మారిన ఆమె రాజకీయ చరిత్ర...
ఏనుగు మృతి ప్రమాదవశాత్తు జరిగిందే
కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ వెల్లడి
న్యూఢిల్లీ : టపాకాయలు నింపిన పండు తినడం వల్ల గర్భంతో ఉన్న ఏనుగు మృతి చెందడం ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ...
ఏనుగు మృతి కేసులో ఒకరు అరెస్ట్
కేరళ: పాలక్కాడ్ జిల్లా ములప్పురంలో గర్భంతో ఉన్న ఏనుగు మృతి కేసులో ఒకరిని అరెస్టు చేశామని కేరళ అటవీశాఖ మంత్రి కె.రాజు వెల్లడించారు. త్వరలోనే మిగిలిన నిందితులను అరెస్టు చేస్తామని కేరళ మంత్రి...
మరో ఏనుగునూ చంపేశారు!
తిరువనంతపురం : కేరళలోనే మరో ఏనుగు మానవ తప్పిదంతో మృతి చెందింది. బాణాసంచా పేలుళ్ల ఘటనతో ఇటీవలే ఓ ఏనుగు చనిపోయింది. ఈ ఏడాది ఎప్రిల్లోనే గర్భంతో ఉన్న ఓ ఏనుగు పేలుడు...
కేరళ ఏనుగు మృతిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్
తిరువంతపురం: కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ జిల్లా అట్టపాడిలో జరిగిన ఏనుగు మృతి సంఘటనను కేరళ ఏనుగు మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిందితులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించింది. ఏనుగు మృతి...
పండ్లతో ఏనుగుల ప్రాణాలపై వేటు
తిరువనంతపురం : కేరళలోనే మరో ఏనుగు మానవ తప్పిదంతో మృతి చెందింది. బాణాసంచా పేలుళ్ల ఘటనతో ఇటీవలే ఓ ఏనుగు చనిపోయింది. ఈ ఏడాది ఎప్రిల్లోనే గర్భంతో ఉన్న ఓ ఏనుగు పేలుడు...
ఏనుగుల గుంపు దాడి…. ముగ్గురు మృతి
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఆదివారం ఉదయం ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్థులు ఫారెస్టు అధికారులకు...
ఏనుగు దాడిలో అయ్యప్ప భక్తుడు మృతి
తిరువనంతపుర: కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లా వెల్లరామ్చిట్టాలో ఏనుగు దాడిలో ఓ అయ్యప్ప భక్తుడు మృతి చెందాడు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన బడరిప్పన్ అనే అయ్యప్ప భక్తుడు శబరిమాలలో దేవున్ని దర్శించుకోవడానికి వెల్లరామ్చిట్టా...
రేపటి తరాలకు దిక్సూచి..
తెలుగు సాహితీ వికాసంలో తెలంగాణకు ఒక విశిష్ట స్థానం ఉంది. అందులోనూ తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య వికాసంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకో ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు. ఒకనాడు తెలంగాణలో కవులే లేరన్న...
ఆత్మాభిమానం నుంచి ఆత్మన్యూనతలోకి
పార్లమెంటుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట శాసనసభకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. స్థానికంగా తమ మధ్య ఎన్ని రాజకీయ విభేదాలున్నా రాష్ర్టంలోని మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీలు కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని...
బండి సంజయ్పై కేసు నమోదు
బిజెపి నేత బండి సంజయ్తో పాటు మరి కొందరిపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో మేడిపల్లి పోలీస్స్టేషన్లో గురువారం కేసు నమోదైంది. సిఐ గోవింద రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం బుధవారం చెంగిచెర్లలో రెండు...
జహీరాబాద్ నియోజర్గ కాంగ్రెస్ నేతలతో మంత్రి దామోదర రాజనర్సింహ సమావేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీలు, పార్టీ ముఖ్య నాయకులతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తన...
ఏనుగెక్కిన ప్రధాని మోదీ!
ఏడు పదుల వయసులోనూ సాహస కృత్యాలు చేయడంలో తగ్గేదేలేదంటారు ప్రధాని మోదీ. ఇటీవల స్కూబా డైవింగ్ చేసి, సముద్రగర్భానికి వెళ్లి ద్వారకానగరానికి పూజలు చేసిన ప్రధాని.. తాజాగా మరో సాహసం చేశారు. అసోంలోని...
అంత్యక్రియలకు వెళ్తూ అనంతలోకాలకు..
సదాశివనగర్ : అంత్యక్రియలకు వెళుతున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో దుర్మణం పాలయ్యారు. ఈ విషాధ ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి గ్రామ స్టేజీ వద్ద 44వ జాతీయ రహదారిపై సోమవారం...
కుబేరుడి ఇంట్లో పెళ్లి… ఖర్చుకు తగ్గేదేలే!
ఆసియా కుబేరుడు ముఖేశ్ అంబానీ ఇంట్లో పెళ్లంటే మాటలా! ఆకాశమంత పందిరి వేసి, భూదేవంత పీట వేసి అంగరంగవైభవంగా చేస్తున్న ఈ వివాహానికి డబ్బును మంచినీళ్లప్రాయంలా ఖర్చు చేస్తున్నారు! ముఖేశ్ అంబానీ, నీతా...
నిజాం షుగర్స్ను పునః ప్రారంభించడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు
బోధన్: తెలంగాణ ప్రజలు మార్పును కోరారని వారు కోరిన విధంగా తాము మార్పు చేసి చూపెడతామని త్వరలోనే నిజాం షుగర్స్ కర్మాగారాన్ని ప్రారంభిస్తామని నిజాం షుగర్స్ పునరుద్ధ్దరణ కమిటీ ఛైర్మన్, మంత్రి శ్రీధర్బాబు...
వయనాడ్లో అటవీ శాఖ వాహనాలు ధ్వంసం
వయనాడ్: మనిషికి, మృగానికి మధ్య జరుగుతున్న యుద్ధానికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని కోరుతూ అధికార ఎల్డిఎఫ్, ప్రతిపక్ష యుడిఎఫ్, బిజెపి ఇచ్చిన జిల్లా వ్యాప్త బంద్ శనివారం కేరళలోని వయనాడ్ జిల్లాలో హింసాత్మకంగా...
సెల్ఫీ మోజులో సింహానికి బలి
మన తెలంగాణ/హైదరాబాద్ : తిరుపతి జూపార్క్లో విషాదం చోటుచేసుకుంది. లయన్ ఎన్క్లోజర్లోకి వెళ్లిన వ్యక్తిపై సింహం దాడి చేసి చంపే సింది. తిరుపతిలోని జూపార్క్ సందర్శనకు వెళ్లిన వ్యక్తి సెల్ఫీ కోసం లయన్...
జంతుమేళా మాలేగాం జాతర
తమ తమ వృత్తి పనుల్లో తలమునకలయ్యే శ్రామిక జాతులు, వ్యవసాయ, కూలీ పనులతో తీరిక లేని జనసమూహాలు సేద తీరే చెలిమెలు జాతరలు. జనం మొక్కులు తీర్చుకొనే చిన్న గుడికి ఆనుకొని విశాలమైన...