Home Search
ఐసిఐసిఐ - search results
If you're not happy with the results, please do another search
మూడో రోజూ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు(గురువారం) మూడో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 128.90 పాయింట్లు లేక 0.21 శాతం తగ్గి 61431.74 వద్ద ముగిసింది. ఇక...
భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారం చివరి రోజైన శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం ఆరంభం నుంచి రోజంతా నష్టాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు దేశీయ...
నిరుద్యోగులే టార్గెట్…
హైదరాబాద్: నగరంలోని నల్లకుంటకు చెందిన యువతి ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా పని చేసేది. ఈమధ్య పలు సాఫ్ట్వేర్ కంపెనీలు లేఆఫ్ ప్రకటిస్తుండడంతో యువతి ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి ఖాళీగా...
కోటిన్నర నగదుతో ఎటిఎం వ్యాన్ డ్రైవర్ పరార్
పాట్నా: కోటిన్నర నగదుతో ఎటిఎం వ్యాన్ డ్రైవర్ పరారైన సంఘటన బీహార్ రాష్ర్టంలోని పాట్నాలో చోటు చేసుకుంది.వివరాలోకి వెళితే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. పాట్నాలో ఉన్న దన్ కా ఇమ్లీ చౌక్ వద్ద...
నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ల ముఠా అరెస్ట్..
తయారు చేసి విక్రస్తున్న ముగ్గురు, పరారీలో ఒకరు
టూవీలర్లకు రూ.500, ఆటోకు రూ.2,500కు విక్రయం
అరెస్టు చేసిన మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు
వివరాలు వెల్లడించిన మాదాపూర్ డిసిపి శిల్పవల్లి
హైదరాబాద్: నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లను తయారు చేసి విక్రయిస్తున్న...
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
446 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
119 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
3 శాతానికి పైగా లాభపడ్డ రిలయన్స్ షేర్ విలువ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు...
అదానీపై కమిటీ: కాషాయ అక్కసు
అదానీ కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు హిండెన్బర్గ్ సంస్థ ఇచ్చిన నివేదిక సృష్టించిన సంచలనం, ఆ కంపెనీల వాటాల విలువ పతనం గురించి తెలిసిందే. ఆ నివేదిక ఆరోపణల మీద విచారణ జరపాలని సుప్రీంకోర్టు...
ఏ బ్యాంకులో ఎఫ్డి రేట్లు ఎక్కువ?
న్యూఢిల్లీ : ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) వరుసగా రెపో రేటును పెంచుతూ ఉండడం వల్ల బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇప్పుడు ఎస్బిఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యెస్ బ్యాంక్లతో సహా పలు...
భారత్ యుపిఐ, సింగపూర్ పేనౌతో లింక్
న్యూఢిల్లీ : యుపిఐ(యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) త్వరలో నగదును వదిలివేసే అత్యంత ప్రజాదరణ పొందిన చెల్లింపు వ్యవస్థగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. భారత్లో యుపిఐ అత్యంత ప్రాధాన్య చెల్లింపు వ్యవస్థగా...
స్టాక్ మార్కెట్ క్రాష్!
ప్రీబడ్జెట్ బ్లడ్బాత్!
మదుపరుల రూ. 12 లక్షల కోట్లు ఆవిరి!!
ముంబై: అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు నేడు మదుపరులను ముంచేశాయి. షేర్ల విలువలను కృత్రిమంగా పెంచేందుకు అవకతవకలకు పాల్పడ్డారని అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ...
హెడ్–ఈక్విటీస్గా మనీష్ గున్వానీని నియమించిన ఐడీఎఫ్సీ ఏఎంసీ
ముంబై: దేశంలో టాప్ 10 ఏఎంసీలలో ఒకటైన ఐడీఎఫ్సీ ఎస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐడీఎఫ్సీ ఏఎంసీ) తమ హెడ్– ఈక్విటీస్గా మనీష్ గున్వానీని నియమించినట్లు వెల్లడించింది. ఈ నూతన బాధ్యతలలో మనీష్...
ఉపాధి హామి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వనం
హైదరాబాద్ : ఉపాధి హామి నైపుణ్య శిక్షణ కోసం నిరుద్యోగ విద్యావంతుల నుండి హైదరాబాద్ బిసి సంక్షేమ శాఖ కార్యాలయం దరఖాస్తులను ఆహ్వానించింది. 8వ తరగతి నుండి గ్రాడ్యుయేట్స్ వరకు, ఐటిఐ, డిప్లొమా...
క్యాష్ వ్యాన్ గార్డును చంపి రూ. 78 లక్షలతో పరారీ
న్యూఢిల్లీ: ఉత్తర ఢిల్లీలోని ఘజీరాబాద్లో మంగళవారం సాయంత్రం ఎటిఎం మెషిన్లో నగదును భర్తీ చేసేదుకు వచ్చిన క్యాష్ వ్యాన్ గార్డును హత్య చేసి ఒక వ్యక్తి రూ. 78 లక్షల నగదుతో పరారయ్యాడు....
చందా కొచ్చర్ దంపతుల అరెస్ట్ అక్రమమే: బొంబే హైకోర్టు
ముంబై: ఐసిఐసిఐ బ్యాంక్ వీడియో కాన్ రుణమోసం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ల అరెస్టులు చట్టానికి అనుగుణంగా జరగలేదని ఇవి అక్రమమేనని బోంబై...
హత్య.. అందరూ రోడ్డు ప్రమాదం అనుకున్నారు…. రూ.50 లక్షల ఇన్సూరెన్స్ పట్టిచ్చింది
ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణిస్తే దానిని జనాలు అందరూ రోడ్ యాక్సిడెంట్ గా భావించి సంఘటనను మరచిపోయారు. ఈ సంఘటన జరిగి సంవత్సరం దాటింది.. అయితే ఆ కనిపించని నాలుగో సింహం...
కొచ్చార్ దంపతులకు బెయిలు!
ముంబై: ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ చీఫ్ చందా కొచ్చార్, ఆమె భర్త దీపక్ కొచ్చార్లకు బాంబే హైకోర్టు సోమవారం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. వారిని సిబిఐ వీడియోకాన్ రుణం కేసులో అరెస్టు...
రుణ మోసం కేసులో చందా కొచ్చర్, ఆమె భర్త అరెస్టు
ముంబై : మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా శుక్రవారం నాడు ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సిఇఒ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ను సిబిఐ అరెస్టు చేసింది. వీడియోకాన్ లోన్...
మార్కెట్లో పట్టు బిగించిన బుల్స్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం కొత్త శిఖరాలను తాకింది. నేడు వరుసగా ఎనిమిదవ రోజు కూడా లాభాల్లో పయనించింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు స్వల్పంగా పెంచనుందన్న భావంతో మార్కెట్...
జీవిత కాల గరిష్ఠాలను తాకిన మార్కెట్ సూచీలు
ముంబై: దేశీయ సూచీలు దూకుడు ఏ మాత్రం తగ్గించలేదు. సూచీలు తమ జీవితకాల గరిష్ఠాలను తాకాయి. బ్లూచిప్ సెన్సెక్స్ రికార్డు స్థాయిని తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 211.16 పాయింట్లు లేక...
ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా ముగిశాయి. నెగటివ్గా ఓపెనైన ట్రేడింగ్ ఒడుదొడుకుల మధ్య ఆద్యంతం చలించాయి. ఆసియా మార్కెట్ల బలహీనత(అమెరికా మార్కెట్ల హాలీడే) మధ్య చివరికి ఫ్లాట్గా ముగిశాయి....