Home Search
కన్నుమూశారు - search results
If you're not happy with the results, please do another search
ప్రముఖ ఆర్టిస్ట్, కవి ఇమ్రోజ్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్టిస్టు, కవి ఇమ్రోజ్(97) వయోభారంతో శుక్రవారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇమ్రోజ్ ఆరోగ్యం విషమించడంతో గత కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకొంటున్నారు. ఇమ్రోజ్ను ఇటీవల ఇంటికి తీసుకురాగా...
ఇక మాస్కులు ధరించడం తప్పనిసరి
మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దగ్గు, శ్లేష్మం, జ్వరంతో బాధపడుతున్న 60ఏళ్లకు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం సోమవారం ఆదేశాలు...
కువైట్ ఎమిర్ షేక్ నవాఫ్ కన్నుమూత
దుబాయ్ : కువైట్ పాలక ఎమిర్ , 86 ఏళ్ల షేక్ నవాఫ్ అల్అహ్మద్ అల్ జాబల్ అల్ సబా కన్నుమూశారు. ఈ సమాచారాన్ని ప్రభుత్వ మీడియా శనివారం వెల్లడించింది. నవాఫ్ మృతి...
జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ తండ్రి కన్నుమూత
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్యకేసులో కూతురు సౌమ్యకు న్యాయం జరిగిందని సంతోషించే లోపలే సౌమ్య విశ్వనాథన్ తండ్రి ఎంకె విశ్వనాథన్ శనివారం కన్నుమూశారు. సౌమ్య...
జూనియర్ మహమూద్ ఇక లేరు
ప్రముఖ బాలీవుడ్ నటుడు జూనియర్ మహమూద్ కన్నుమూశారు. ఆయన వయసు 67 ఏళ్లు. కొంతకాలంగా కేన్సర్ తో బాధపడుతున్న మహమూద్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. బాలనటుడిగా హిందీ సినీ ఇండస్ట్రీలోకి...
సీనియర్ నటి కన్నుమూత
హైదరాబాద్: సీనియర్ నటిమణి ఆర్ సుబ్బ లక్ష్మి కన్నుమూశారు. 87 ఏళ్ల వయసు పైబడడంతో అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారని...
అమెరికా ప్రఖ్యాత రాజనీతిజ్ఞుడు కిసింజర్ కన్నుమూత
వాషింగ్టన్ : ప్రఖ్యాత అమెరికా రాజనీతిజ్ఞుడు, మాజీ దౌత్యవేత్త, నోబిల్ శాంతి బహుమతి గ్రహీత హెన్నీ కిసింజర్ తన 100 వ ఏట కన్నుమూశారు.కిసింజర్ కనెక్టికట్ లోని తన ఇంట్లో బుధవారం మరణించారని...
తెరువెరిగిన తెరేష్
సముద్రమంత విషాదాన్ని అక్షరాల్లో నింపి ‘శర సంధానం’ చేస్తూ, హిందూ మహాసముద్రంలో ‘అల్పపీడనం’ సష్టించి మూడో ప్రపంచదేశాలకి “నాలుగో ప్రపంచాన్ని” చూపించిన స్వాప్నికుడు. వింతలమారి ప్రపంచంతో అసలు ప్రపంచపు నిజాల్ని నగ్నంగా నడిబజార్లో...
నాగిన్ రాజ్కుమార్ కన్నుమూత
ముంబై : ప్రముఖ చలనచిత్ర దర్శకులు రాజ్కుమార్ కోహ్లీ కన్నుమూశారు. బాలీవుడ్ అగ్రశ్రేణి నటులతో మల్టీస్టారర్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఘనత కోహ్లీది నాగిన్, జానీ దుష్మన్, నౌకర్ బీవీకా వంటి పలు...
ప్రముఖ దర్శక నిర్మాత మృతి
ముంబయి: బాలీవుడ్ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రముఖ సినీ దర్శక నిర్మాత రాజ్ కుమార్ కోహ్లీ (93) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యుల పేర్కొన్నారు....
చంద్రమోహన్ సంతాప సభకు హాజరైన కుటుంబ సభ్యులు
హైదరాబాద్: సీనియర్ నటుడు చంద్రమోహన్ నవంబర్ 11న కన్నుమూశాడు. ఆయన కుటుంబ సభ్యులు 11వ రోజు పెద్ద కర్మ నిర్వహించారు. సంతాప సభ ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్లో నిర్వహించారు. సంతాప సభకు చంద్రమోహన్...
పలు ఘనతల జస్టిస్ ఫాతిమా బీవి కన్నుమూత
కొల్లాం: సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి, తమిళనాడు మాజీ గవర్నరు అయిన జస్టిస్ ఫాతిమా బీవి కేరళలో గురువారం కన్నుమూశారు. ఆమె వయస్సు 96 సంవత్సరాలు. వయోవృద్ధ అనారోగ్య సమస్యలతో ఫాతిమా బీవిని...
సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి కన్నుమూత
సుప్రీంకోర్టు మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా పనిచేసిన ఫాతిమా బీవీ ఇక లేరు. ఆమె కొల్లాంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం కన్నుమూశారు. ఫాతిమా బీవీ వయసు 96 ఏళ్లు. తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్...
శంకర్ నేత్రాలయ వ్యవస్థాపకుడు కన్నుమూత
చెన్నై : శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహాత, ప్రఖ్యాత విట్రియో రెటైనల్ సర్జన్ డాక్టర్ ఎస్ఎస్ బద్రీనాథ్ మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. చెన్నెలో 1940 ఫిబ్రవరి...
ఆర్బిఐ మాజీ గవర్నర్ వెంకటరమణన్ కన్నుమూత
చెన్నై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఆర్బిఐ) మాజీ గవర్నర్ ఎస్ వెంకటరమణన్( 92) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో శనివారం ఆయన తుది శ్వాస విడిచారు.ఆయనకు ఇద్దరు కుమార్తెలు. భార్య గిరిజా...
కళావిమర్శకులు బిఎన్ గోస్వామి కన్నుమూత
న్యూఢిల్లీ : ప్రముఖ కళా చరిత్రకారులు , రచయిత బిఎన్ గోస్వామి కన్నుమూశారు. 90 సంవత్సరాల గోస్వామి చండీగఢ్లోని వైద్య సంస్థ (పిజిఐఎంఇఆర్)లో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని...
కాంగ్రెస్ అభ్యర్థి మృతి..
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కరణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుర్మీత్ సింగ్ కూనెర్ అస్వస్థతతో కన్నుమూశారు. ఢిల్లీ లోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్టు...
సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్ కన్నుమూత
ముంబయి: సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్(75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాయ్ మరణించినట్లు సహార గ్రూప్ ధ్రువీకరించింది. ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న(మంగళవారం) రాత్రి...
ఒబెరాయ్ గ్రూప్ గౌరవ చైర్మన్ కన్నుమూత
న్యూఢిల్లీ : ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ గౌరవ చైర్మన్ పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు 94 ఏళ్లు, ఆయన మరణం గురించి ఒబెరాయ్ గ్రూప్ సమాచారం...
ఒబెరాయ్ గ్రూప్ అధినేత పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్ కన్నుమూత
ఢిల్లీ: ఆతిథ్యరంగ దిగ్గజం, ఒబెరాయ్ గ్రూప్ అధినేత పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్ (94) కన్నుమూశారు. మంగళవారం ఉదయం పృథ్వీరాజ్ సింగ్ తుదిశ్వాస విడిచారరని ఒబెరాయ్ గ్రూప్ వెల్లడించింది. ఇవాళ ఉదయం ఒబెరాయ్...