Home Search
కరెంట్ ఖాతా - search results
If you're not happy with the results, please do another search
జనవరిలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ
నర్సాపూర్: తెలంగాణ ఎన్నికలు పూర్తి అయిన తరువాత జనవరిలో కొత్త రేషన్కార్డులు ఇస్తామని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. మూడు గంటల కరెంటు ఇస్తామన్న...
నా బొండిగె పిసికేందుకు వాళ్లిద్దరి మధ్య చీకటి బంధం
కాంగ్రెస్, బిజెపిపై ముఖ్యమంత్రి ఫైర్
మన తెలంగాణ/ సిద్దిపేట ప్రతినిధి/చేర్యాల : కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రమంతా కటకటాల పాలవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల...
ఇక 24 గంటలు మంచి నీళ్లు
సరికొత్త స్కీం తెస్తాం... నయా రికార్డు సృష్టిస్తాం
30న తమాషా జరగబోతోంది... ప్రజలు మాతోనే ఉన్నారు
ఉద్యమకారులను బలి తీసుకుంది కాంగ్రెస్సే
కరీంనగర్ ప్రజా ఆశీర్వాద సభలో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్
మన...
ఐదు గ్యారెంటీల అమల్లో కాంగ్రెస్ ఫెయిల్
తెలంగాణలో కర్నాటక సిఎం, డిప్యూటీ సిఎం పచ్చి అబద్ధాలు ప్రచారం
కెసిఆర్ రైతుబంధును బిజెపి కాపీ కొట్టింది
కాంగ్రెస్ నయవంచనను ప్రజలు గుర్తించాలి
మీడియాతో జెడిఎస్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి...
కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు: కుమారస్వామి
కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని జేడిఎస్ నేత కుమారస్వామి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "5 గ్యారంటీల అమలులో కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ విఫలం. కర్ణాటక సీఎం,...
ఆరు నూరైనా.. అధికారం మనదే
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ‘ఆరు నూరైనా అధికారంలోకి వచ్చేది మనమే. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఎవరి తలలో జేజమ్మ తరం కాదు’ అని బిఆర్ఎస్ అధినేత సిఎం కెసిఆర్...
ప్రతి ఒక్కరిపై రూ.లక్షన్నర అప్పు పెట్టారు: మల్లిఖార్జున ఖర్గే
తొమ్మిది ఏళ్ల పాలనలో కెసిఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు. ఆదివారం సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....
కోదాడలో రూ.10కోట్లతో బీసీ భవన్ నిర్మిస్తాం
కోదాడలో రూ.10కోట్లతో బీసీ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. కోదాడలో ఆదివారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్...
విపక్షాలకు విజన్ లేదు
అధికారం కోసం అర్రాజ్ పాటలా హామీలు గుప్పిస్తున్నారు
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్, బిజెపి పార్టీలకు అభివృద్ధిపై విజన్ లేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు అ ధికారం కోసం అర్రాజ్ పాటలా హామీలు గుప్పిస్తున్నారని...
మళ్లీ కెసిఆర్ రాకుంటే…హైదరాబాద్ మరో అమరావతే
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ కెసిఆర్ రాకపోతే అమరావతి లెక్క హైదరాబాద్ అవుతుందని రియల్ ఎస్టేట్ వాళ్ళు అనుకుంటున్నారని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. అమరావతి లాగా ఇక్కడ...
గడప గడపకు కెసిఆర్ భరోసా
కెసిఆర్ భరోసా పేరుతో బిఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం...
6 గ్యారెంటీలకు నాది హామీ
హైదరాబాద్ ః రాష్ట్ర ప్రజలకు 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆపార్టీ అగ్రనేత...
పేదల కోసం అంత్యోదయ విధానం తీసుకొచ్చిన ఘనత పండిట్ దీన్ దయాళ్ దే: మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్: సమాజంలో అట్టడుగు వర్గాన ఉన్న వ్యక్తులకు, సమాజంలో నిర్లక్ష్యానికి గురైన పేదలకు ప్రభుత్వ పథకాలలో తొలి ప్రయోజనం చేకూరాలని అంత్యోదయ విధానాన్ని రూపొందించిన మహనీయుడు పండిట్ దీన్ దయాళ్...
రెండు రకాల అకౌంట్లను ప్రారంభించిన ఉజ్జీవన్ బ్యాంక్
ముంబై : ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(ఉజ్జీవన్ ఎస్ఎఫ్బి) ప్రీమియం కస్టమర్ విభాగం కోసం మాక్సిమా సేవింగ్స్ అకౌంట్, బిజినెస్ మాక్సిమా కరెంట్ అకౌంట్ను ప్రవేశపెట్టింది. మాక్సిమా సేవింగ్స్ ఖాతాపై వార్షిక వడ్డీ...
కెసిఆర్ లాంటి నాయకుడు తెలంగాణకు ఉండాలి: కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ లాంటి నాయకుడు ఉండాలని, ఢిల్లీ నేతల మాటలు నమ్మితే మాటిమాటికీ ఢిల్లీ వెళ్లాల్సిందేనని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఇప్పడు జరుగుతున్నది తెలంగాణ...
సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా ఫోన్ పే, గూగుల్ పే, యుపిఐ సేవలు
నల్గొండ:జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా యు. పి.ఐ సేవలు( ఫోన్పే, గూగుల్ పే పేటియం)ఆన్లైన్ ట్రాన్స న్స్ కార్యక్రమాలు నేటి నుండి ప్రారంభించడం జరుగుతుంద ని రాష్ట్ర టెస్కాబ్ వైస్ చైర్మన్,...
సెల్ఫీ క్యాంపైన్ కు పిలుపునిచ్చిన భట్టీ విక్రమార్క..
ఉచిత కరెంట్ విషయంలో గులాబీ నేతలు కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న విమర్శలకు సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క గట్టి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవలే పీపుల్స్ మార్చ్ కార్యక్రమం చేపట్టి...
కాంగ్రెస్ పార్టీకి షాక్
సిఎం కెసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్లో చేరిన భువనగిరి డిసిసి అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి
ధరణి తీసేస్తే రైతుబంధు ఎలా జమవుతుంది..?
ధరణి తెచ్చి భూములను డిజిటలైజేషన్ చేశాం
దీని ద్వారా యజమానులు మాత్రమే భూమిని ఇతరులకు...
రైతుల ఆకలి చావులకు కారణం కాంగ్రెస్ పార్టీయే
జగిత్యాల: రైతుల ఆకలి చావులకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దుయ్యబట్టారు. జగిత్యాల రూరల్ మండల కల్లెడ గ్రామంలో రైతు వేదికలో రైతులతో కలిసి సమావేశమయ్యారు. కాంగ్రెస్...
రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి కెసిఆర్
పరిగిలో రేవంత్రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసి నిరసన తెలిపిన ఎమ్మెల్యే మహేశ్రెడ్డి
పరిగి: రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రజలకు నిరంతర విద్యుత్ను అందిస్తుంటే పిసిసి అధ్యక్షులు రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు...