Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ తో కుదిరిన పొత్తు.. 8 స్థానాలకు సిపిఐ పోటీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు, సిపిఐకి మధ్య పొత్తు కుదిరింది. ఈ మేరకు సిపిఐకి కాంగ్రెస్ ఎనిమిది అసెంబ్లీ సీట్లు కేటాయించింది. విజయవాడ వెస్ట్, విశాఖ వెస్ట్, పత్తికొండ, కమలాపురం, తిరుపతి,...
కాంగ్రెస్ అధికార ప్రతినిధి బిజెపిలో చేరిక
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ గురువారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిపోయారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తాను మాట్లాడలేనని, అలాగే సంపద సృష్టికర్తలను తాను నిత్యం దూషించలేనని...
ప్రజలను, పాలనను కాంగ్రెస్ సర్కార్ గాలికొదిలేసింది: జగదీష్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను, పాలనను కాంగ్రెస్ సర్కార్ గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్(నందికొండ మున్సిపాలిటీ)లో కోతులు మరణించిన వాటర్ ట్యాంక్ ను...
నేతన్నలపై కాంగ్రెస్ కక్ష: కెటిఆర్
హైదరాబాద్: బిఆర్ఎస్ పాలనలో పదేళ్లు చేనేత రంగం కళకళలాడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్ఎ కెటిఆర్ విమర్శించారు. చేనేత కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్...
కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్పై బహిష్కరణ వేటు ?
స్వంత పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్పై వేటుకు కాంగ్రెస్ సిద్ధమైంది. నిరుపమ్ ఇటీవల విపక్ష ఇండియా కూటమికి, మిత్రపక్షమైన శివసేన ( ఉద్ధవ్ థాకరే వర్గం)కు వ్యతిరేకంగా...
అంతటా కాంగ్రెస్ ను తుడిచిపారేయండి: ప్రధాని మోడీ
రుద్రపూర్: బిజెపి కనుక మూడో సారి అధికారంలోకి వస్తే ‘అగ్గి మీద గుగ్గిలమే’ (conflagration) అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాన నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. ఉత్తరాఖండ్ కు చెందిన ఉధమ్...
6న తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ
తుక్కుగూడ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన సిఎం రేవంత్ రెడ్డి
తుక్కుగూడ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుక్కుగూడ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అంతేకాక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు కూడా...
ఏపి ఎన్నికల్లో కాంగ్రెస్ సీట్ల కోసం 15 వందల దరఖాస్తులు : వైస్ షర్మిల
ఏపిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు 15 వందల అప్లికేషన్లు వచ్చాయని పిసిసి చీఫ్ షర్మిల వెల్లడించారు. ఇందులో బి ఫామ్ లు మాత్రం 175 మంది...
కడియం కావ్యకు కాంగ్రెస్ టికెట్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలుండగా, ఇప్పటికే హ స్తం పార్టీ 13 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో నలుగురు అభ్యర్థుల ఎంపికపై సోమవారం ఢిల్లీలో జరిగిన సిఇసి సమావేశంలో...
5న కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించిన తమ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ఈ నెల 5న విడుదల చేయనున్నది. ఆ మరునాడు పార్టీ అగ్ర నేతలు జైపూర్, హైదరాబాద్లలో మెగా ర్యాలీలలో ప్రసంగించనున్నారు. ‘దేశ...
ముసలి నక్కలన్నీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాయి:రసమయి బాలకిషన్
ముసలి నక్కలన్నీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాయని బిఆర్ఎస్ నేత, మాజీ ఎంఎల్ఎ రసమయి బాలకిషన్ అన్నారు. ఎంపీ కేశవరావుకు మతి భ్రమించినట్లుందని అన్నారు. మిలియన్ మార్చ్లో కేశవరావును కోడిగుడ్లతో కొట్టిన ఘటనలను గుర్తు...
ఏక్ నాథ్ షిండేలు కాంగ్రెస్ లోనే ఉన్నారు: కెటిఆర్
నల్లొండ: అసెంబ్లీలో జరిగిన పొరపాటు మరోసారి జరగకుండా జాగ్రత్త పడాలని మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ అన్నారు. నల్గొండ లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి...
రుణమాఫీ అయితే కాంగ్రెస్ కు ఓటు వేయండి… లేకపోతే మాకు వేయండి: కెటిఆర్
హైదరాబాద్: బిఆర్ఎస్ కార్యకర్తలు ఉత్సహం చూస్తే ఎందుకు ఓడిపోయామో అర్థం కావడంలేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. నల్లగొండలో జరిగిన సభలో కెటిఆర్ మాట్లాడారు. మనది పదేళ్ల నిజం అని, కాంగ్రెస్ది...
కాంగ్రెస్లో కడియం
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న సిఎం రేవంత్ నివాసంలో పార్టీ...
పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ ఇన్ ఛార్జీలు
మన తెలంగాణ/ హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించింది. పార్టీ రా ష్ట్ర ఇంచార్జి, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దీపా...
కాంగ్రెస్కు ఐటి దెబ్బ మీద దెబ్బలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి తాజాగా రూ.1,745 కోట్ల రూపాయల ఆదాయపు పన్ను శాఖ నోటీసు అందింది. ఇంతకు ముందు ఇప్పుడు కొత్తగా అందిన ఈ ఐటి నోటీసులతో కాంగ్రెస్ పార్టీ చెల్లించాల్సిన మొత్తం...
కచ్చతీవు దీవిని శ్రీలంకకు ఇచ్చేసినందుకు కాంగ్రెస్ పై మండిపడ్డ ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కచ్చతీవు దీవులను కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు ఇచ్చేసిందంటూ ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఈ దీవుల యాజమాన్య హక్కుల కోసం జరుగుతున్న గొడవకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు 1974లో అప్పటి ప్రధాని...
కాంగ్రెస్లోకి కడియం శ్రీహరి, కావ్య
హైదరాబాద్: కాంగ్రెస్లో బిఆర్ఎస్ ఎంఎల్ఎ కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య చేరారు. జూబ్లీహిల్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ దీపా దాస్ మున్షీ సమక్షంలో కడియం...
కాంగ్రెస్కు ఐటి నోటీస్… అన్ని పార్టీలకు హెచ్చరిక
ప్రజలూ అప్రమత్తంగా ఉండాలి
పార్టీల నాశనం బిజెపి ధ్యేయం
కాంగ్రెస్ నేత చిదంబరం
పుదుక్కోట్టై (తమిళనాడు) : రూ.135 కోట్ల జరిమానా విధిస్తూ కాంగ్రెస్కు ఆదాయపు పన్ను (ఐటి) శాఖ నోటీస్ జారీ చేయడం పార్టీలను నాశనం...
కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న నందమూరి సుహాసిని
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో చేరికలు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అటు కారు దిగడం.. ఇటు కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పేసి ఒక్కొక్కరుగా హస్తం గూటికి చేరిపోతున్నారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు.....