Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
ఈ నెల 15వ తేదీన వైజాగ్లో కాంగ్రెస్ బహిరంగ సభ
సిఎం రేవంత్రెడ్డి స్ట్రాటజీని కాంగ్రెస్ పార్టీ ఎపిలోనూ ఉపయోగించాలనుకుంటోంది. పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చే దిశగా వ్యూహాలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి స్పీడ్ను ఎపిలోనూ వాడుకోవాలని చూస్తోంది....
కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీలో వాగ్వాదం
జగిత్యాల జిల్లాలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య రసాభాస జరిగింది. జగిత్యాల తహసీల్దార్ కార్యలయంలో శనివారం కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే...
నలుగురు అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా
మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఎంపి అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన ఎఐసిసి ఎట్టకేలకు శుక్రవారం అభ్యర్థుల మొదటి...
ఐటి కేసులో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
స్టే పిటిషన్ కొట్టివేసిన ట్రిబ్యునల్
రూ. 65 కోట్ల విత్డ్రాపై చర్యకు నిరాకరణ
న్యూఢిల్లీ: తమ బ్యాంకు ఖాతాలపై ఆదాయ పన్ను శాఖ(ఐటి) తీసుకున్న చర్యపై స్టే ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన అభ్యర్థనను...
ఐటి కేసులో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ
తమ బ్యాంకు ఖాతాలపై ఆదాయ పన్ను శాఖ(ఐటి) తీసుకున్న చర్యపై స్టే ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన అభ్యర్థనను ఐటి అపెల్లేట్ ట్రిబ్యునల్ శుక్రవారం కొట్టివేసింది. తమ బ్యాంకు ఖాతాల నుంచి...
కాంగ్రెస్ మహిళా పక్షపాతి ప్రభుత్వం
డికె.అరుణ రాజకీయ భవిష్యత్ కోసం పని చేసింది
టిపిసిసి అధికార ప్రతినిధి కల్వ సుజాత
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ మహిళా పక్షపాతి ప్రభుత్వం అని, డికె.అరుణ రాజకీయ భవిష్యత్ కోసం పని చేసిందని, పాలమూరు కోసం పనిచేయలేదని,...
ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పార్లమెంట్ ఎన్నికల తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల తొలి జాబితాలో 4 అభ్యర్థుల పేర్లును ఏఐసీసీ ఖరారు చేసింది. మహబూబాబాద్ -...
రేపు మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రజా దీవెన సభ
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. శనివారం మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రజాదీవెన సభ నిర్వహించనుంది. గుండ్లపోచంపల్లిలో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 11న...
ఏ క్షణమైనా కాంగ్రెస్ జాబితా
మనతెలంగాణ/హైదరాబాద్: రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం సాయంత్రం తొలిసారి సమావేశమైంది. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున...
పాలమూరు పాలిట శాపాలు కాంగ్రెస్, చంద్రబాబే: హరీష్ రావు
సంగారెడ్డి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు తెలిపారు. మహబూబ్ నగర్ వెనుకబాటు తనానికి కారణం నాటి టిడిపి, కాంగ్రెస్ పాలన...
కాంగ్రెస్ హయాంలో రెండు అంకెల్లో ద్రవ్యోల్బణం
మా ప్రభుత్వం 5 శాతం లోపు తగ్గించింది
ఇప్పుడు భారత్ విధాన నిర్దేశిత దేశం
ఈ ఏడాది చివరికి 4 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ కానున్నది
ఐజిఎఫ్ శిఖరాగ్ర సదస్సులో హోమ్ మంత్రి అమిత్...
ఎల్ఆర్ఎస్ పై పోటాపోటీగా కాంగ్రెస్-బిఆర్ఎస్ ధర్నా
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఆఫీస్ ముందు బిఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని డిమాండ్ చేస్తూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బిఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. జిహెచ్ఎంసి ఆఫీస్ ముందు ఎల్ఆర్ఎస్...
యుపిలో కాంగ్రెస్కు షాక్
బిజెపి గూటికి ప్రముఖ నేత రాజేష్ మిశ్రా
ప్రధాని మోడీపై ప్రశంస
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తర ప్రదేశ్కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత రాజేష్ మిశ్రా ప్రధాని...
ఇచ్చిన మాట నిలబెట్టుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమే
నిరుద్యోగులను రెచ్చగొడ్తున బిఆర్ఎస్ నేతలు
ఎంఎల్సి బల్మూర్ వెంకట్
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మ్యానిఫెస్టో లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నామని...
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిఆర్ఎస్ యత్నం : బండి సుధాకర్ గౌడ్
మన తెలంగాణ / హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిఆర్ఎస్ ప్రయత్నిస్తోందని టిపిసిసి అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్లో ఏర్పాటు...
తమ ఖజానా భర్తీపైనే కాంగ్రెస్, మిత్ర పక్షాల దృష్టి
2014కు ముందు వాటి లక్షం
అభివృద్ధి పథకాలు వారికి ప్రధానం కాదు
ఒడిశాలో ప్రధాని మోడీ ఆరోపణ
జైపూర్ (ఒడిశా) : కాంగ్రెస్ పార్టీ, దాని మిత్ర పక్షాలు 2014కు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు తమ...
కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలి
మీడియా, సోషల్ మీడియా వేదికగా ప్రజలను జాగృతం చేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలి
మార్చి 17 తో కాంగ్రెస్ 100 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్నది
హామీలు అమలు చేయని...
ఇది ఎప్పుడో జరగాల్సిన మార్పు: కాంగ్రెస్
జెఎంఎం ముడుపుల కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. చట్టాన్ని సరిచేయడం వాంఛనీయమేనని, అయితే ఈ పని ఎప్పుడో చేసి ఉండవలసిందని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఇది చాలా...
హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పు లేదు
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రస్తుతం ఎటువంటి ముప్పు లేదని, ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటుందని పార్టీ వర్గాలు సోమవారం నాడిక్కడ తెలిపాయి. రాష్ట్ర విక్రమాదిత్య సింగ్ ఎఐసిసి నాయకత్వంతో...
మోత్కూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
మోత్కూర్: మోత్కూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసమైంది. అవిశ్వాసంతో ఖాళీ అయిన మున్సిపల్ చైర్మన్ పదవికి సోమవారం ప్రిసైడింగ్ అధికారి భువనగిరి ఆర్డీవో అమరేందర్ ఎన్నిక నిర్వహించారు. క్యాంప్ లో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్...