Home Search
కార్లను - search results
If you're not happy with the results, please do another search
జి 20 దశలో చేయకూడనివి…
న్యూఢిల్లీ : జి 20 నేపథ్యంలో మంత్రివర్గ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం కీలక సూచనలు వెలువరించారు. మంత్రులు ఈ సదస్సుకు వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు అధికారిక కార్లను వాహనాలను వాడరాదు. సదస్సుకు...
కారు యజమానులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్: అద్దెకు తీసుకుని కారు యజమానులను మోసం చేస్తున్న వ్యక్తిని చాంద్రాయణగుట్ట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతని నుండి రూ. కోటి విలువైన ఎనిమిది కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన...
వినియోగించిన కార్లకు డిమాండ్..
హైదరాబాద్: భారతీయ ఆటోమొబైల్ రంగం అభివృద్ధి చెందుతున్న వేళ, ఒక నగరం మాత్రం ప్రీ-ఓన్డ్ (వినియోగించిన ) వాహనాలకు అసాధారణమైన డిమాండ్తో ప్రత్యేకంగా నిలుస్తుంది, ఈ అసాధారణ అంశానికి, భారతదేశంలోని ప్రముఖ ఆటోటెక్...
టొయోటా రూమియన్ బుకింగ్లు ప్రారంభం
బెంగుళూరు: టయోటా కిర్లోస్కర్ మోటర్ (TKM), ఈరోజు అధికారికంగా బుకింగ్ల ప్రారంభాన్ని, దాని తాజా ఆఫర్ పూర్తి సరికొత్త టొయోటా రూమియన్ ధరలను ప్రకటించింది. దీనిని ఆగస్ట్'23 నెల ప్రారంభంలో విడుదల చేశారు....
లక్ష ఎక్స్యువిలు 700 రీకాల్
ముంబయి: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహింద్రా అండ్ మహింద్రా భారీ సంఖ్యలో వాహనాలను రీకాల్ చేస్తోంది. ఎక్స్యువి700 మోడల్కు చెందిన లక్ష యూనిట్లను వెనక్కి రప్పిస్తున్నట్లు తెలిసింది. వాహనంలో వైరింగ్ విషయంలో లోపాలను...
ఆరుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు
సిటిబ్యూరోః ఖరీదైన కార్లలో గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు స్మగ్లర్లను లంగర్హౌస్, టిఎస్ నాబ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 44కిలోల గంజాయి, నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్...
భీకర కార్చిచ్చుతో బూడిదైన లహైనా నగరం.. మృతుల సంఖ్య 93కు చేరిక
లహైనా : అమెరికా లోని హవాయి దీవిలో భీకర కార్చిచ్చు కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 93 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య ఇంకా తెలియవలసి ఉందని అధికారులు చెప్పారు....
కూకట్పల్లిలో కారు బీభత్సం..
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అదివారం అర్దరాత్రి ఇద్దరు యువకులు మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ హల్ చల్ చేశారు. ప్రగతినగర్ నుంచి ఎల్లమ్మ చెరువు వైపు...
ప్రగతి నగర్లో కారు భీభత్సం..
సిటిబ్యూరోః కారు భీభత్సం సృష్టించి పలు వాహనాలను ధ్వంసం చేసిన సంఘటన కూకట్పల్లి ప్రగతినగర్లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...ప్రగతినగర్ నుంచి ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉన్న కారులో ఇద్దరు యువకులు...
15 న నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
సిటిబ్యూరోః గోల్కొండలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి...
పవన్ కళ్యాణ్ పై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: విదేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత, రేణు దేశాయ్ ఇటీవల పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి చేసిన విమర్శలు, అతని వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించే సినిమా గురించి పుకార్లను ప్రస్తావించారు. పవన్...
అక్రమంగా కార్లు విక్రయిస్తున్న అంతరాష్ట్ర మఠా గుట్టు రట్టు..
హైదరాబాద్: అక్రమంగా కార్లు విక్రయిస్తున్న అంతరాష్ట్ర మఠాను పోలీసులు అరెస్టు చేశారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చి నంబర్లు మార్చి విక్రయిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....
(*) గుర్తున్న నోట్లు సరైనవే
నకిలీ నోట్లంటూ వచ్చిన పుకార్లను కొట్టిపారేసిన ఆర్బిఐ
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో (*) గుర్తున్న నోట్లు నకిలీ అంటూ వస్తున్న పుకార్లను ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) కొట్టిపారేసింది. నంబర్ ప్యానెల్లో (*)...
నార్సింగిలో కార్ల రేసింగ్
సిటిబ్యూరోః నగర శివారులో బడాబాబుల పిల్లలరు ఖరీదైన కార్లలో రేసింగ్లో పాల్గొంటు రచ్చరచ్చ చేస్తున్నారు. భయాందోళనకు గురైన స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆరుగురు యువకులను అరెస్టు చేశారు. నార్సింగి ఇన్స్స్పెక్టర్ శివకుమార్ కథనం...
నార్సింగిలో కార్ల రేసింగ్
ఆరుగురు బడాబాబుల పిల్లల అరెస్టు
మనతెలంగాణ, సిటిబ్యూరో: నగర శివారులో బడాబాబుల పిల్లలరు ఖరీదైన కార్లలో రేసింగ్లో పాల్గొంటు రచ్చరచ్చ చేస్తున్నారు. భయాందోళనకు గురైన స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆరుగురు యువకులను అరెస్టు చేశారు....
గంజాయి ముఠా అరెస్టు
178 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
జిల్లేడుచౌదరిగూడెం: నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముఠాను శనివారం చౌదరిగూడెం మండలం లాల్పహాడ్ వద్ద జరిపిన తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
గంజాయి ముఠా అరెస్టు
జిల్లేడు చౌదరి గూడెం: నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముఠాను శనివారం చౌదరిగూడెం మండలం లాల్పహాడ్ వద్ద జరిపిన తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మోతుగూడెం నుంచి...
రాజకీయ వర్గాల్లో సంచలనం.. మంత్రి హరీశ్రావు ఇంటికెళ్లిన రాజాసింగ్
హైదరాబాద్: ఇటీవల రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్న పరిణామంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుతో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో ఎమ్మెల్యే పార్టీ మారే...
బొత్స x తెలంగాణ
మన తెలంగాణ/హైదరాబాద్/కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర విద్యా విధానంపై ఏపీ విద్యాశాఖ మం త్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో చూచిరాతలు, కుంభకోణాలను ప్రతిరోజూ చూస్తూనే ఉన్నామని అన్నారు. విజయవాడలో గురువారం...
తెలంగాణలో చూచిరాతలు, కుంభకోణాలు…
ఉపాధ్యాయ బదిలీలు సక్రమంగా చేసుకోని దుస్థితి
ట్రిపుల్ ఐటీ ప్రవేశాలను ప్రకటించిన సందర్భంగా ఏపి విద్యాశాఖ మంత్రి బొత్స విమర్శలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర విద్యా విధానంపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ...