Home Search
కిందపడి మృతి - search results
If you're not happy with the results, please do another search
నిమజ్జనంలో ఇద్దరి మృతి..
సిటిబ్యూరోః వినాయకుడి నిమజ్జనం సందర్భంగా జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు భక్తులు మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం... సంజీవయ్య పార్కు వద్ద గణపతిని తీసుకుని వెళ్తున్న వాహనం కింద ఓ బాలుడు ప్రమాదవశాత్తు పడడంతో...
గణేశ్ నిమజ్జనంలో అపశృతి…. ఇద్దరు మృతి
హైదరాబాద్: గణేశ్ నిమజ్జనంలో వేర్వేరు చోట్ల ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్లోని సంజీవయ్య పార్క్ వద్ద బాలుడు మృతి చెందాడు. ప్రమాదవశాత్తు వాహనం కింద పడి బాలుడు చనిపోయాడు. మృతుడు కిషన్బాగ్కు చెందిన...
సినిమా షూటింగ్ లో ప్రమాదం.. బాలీవుడ్ నటుడు మృతి
బాలీవుడ్ నటుడు అఖిల్ మిశ్రా(58) మృతి చెందారు. ఓ సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అఖిల్ మిశ్రా మరణించారు. దీంతో బాలీవుడ్లో విషాదం ఛాయలు నెలకొన్నాయి. పలువురు సినీ...
కళ్లకు గంతలు కట్టుకుని.. భవనంపై నుంచి పడి బాలుడు మృతి
హైదరాబాద్: భవనంపై నుంచి పడి 13 ఏళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన సూరారంలోని రాజీవ్ గృహకల్పలో శుక్రవారం చోటుచేసుకుంది. గృహకల్పలో భవనంలో నివాసం ఉంటున్న తులసీనాథ్ చారి (13) స్థానికంగా...
తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి
మిర్యాలగూడ/దామరచెర్ల: తాటి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామ పంచాయతీలో చోటు చేసుకుంది. తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పోతులూరి శ్రీనివాస్గౌడ్...
తాటిచెట్టు పై నుండి పడి గీత కార్మికుడు మృతి
దామరచెర్లః తాటిచెట్టు పై నుండి పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామ పంచాయతీలో చోటు చేసుకుంది. తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పోతులూరి శ్రీనివాస్గౌడ్(38)...
జాతీయ జెండాను ఆవిష్కరిస్తుండగా హెడ్ మాస్టర్ మృతి
భువనేశ్వర్: 77 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్కూల్ హెడ్ మాస్టర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తుండగా మృతి చెందిన సంఘటన ఒడిశా రాష్ట్రం పూరి జిల్లాలో జరిగింది. ప్రఫూల్లా చంద్రా సాహూ అనే పంతులు...
మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం: ఐదుగురు మృతి
హైదరాబాద్: సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని మైహోం సిమెంట్ ఫ్యాక్టరీలో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. బాధితులు ఉత్తర్ ప్రదేశ్,...
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
జమ్మికుంట: జమ్మికుంట రైల్వేస్టేషన్లో కొత్తపల్లికి చెందిన మహ్మద్ రఫీ(38)అనే వ్యక్తి ఆదివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రామగుండం హెడ్ కానిస్టేబుల్ జి.తిరుపతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపల్...
విషాదం.. భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య.. అనాథలుగా మారిన పిల్లలు
మంచిర్యాలః జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జిల్లాలోని లక్సెట్టిపేట మండలం ఎల్లారం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పక్కింటి వాళ్లతో గొడవ...
డాబాపై నుంచి పడి వ్యక్తి మృతి
షాద్నగర్: షాద్నగర్ పట్టణంలోని ఫరూఖ్నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ సిరాజ్ అనే నిరుపేద వ్యక్తి డాబాపై నుండి బుధవారం రాత్రి కిందపడి మృతి చెందాడు. రాత్రి డాబాపై నుండి సిరాజ్ కాలుజారి కిందపడ్డాడు....
పొలంలో పని చేస్తుండగా రైతులపై కాల్పులు… ఇద్దరు మృతి
లక్నో: ఇద్దరు రైతులు పొలంలో పని చేస్తుండగా కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సూల్తాన్పూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మార్య క్రిష్ణదాస్పూర్ గ్రామంలో ధర్మరాజ్ మౌర్య(60), విజయ్...
మిట్టగూడెంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
సూర్యాపేట: జిల్లాలోని మిట్టగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం మిట్టగూడెంలోని కెనాలో వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వారిలో ఒకరు...
ద్విచక్ర వాహనంపై నుంచి పడి యువకుడి మృతి
నల్లబెల్లి: ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడి యువకుడు మృతిచెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన పాండవుల అనిల్(24) అనే యువకుడు...
పెండ్యాల వద్ద రైలు కిందపడి ఎంపిపి కుమారుడు ఆత్మహత్య
వరంగల్: హన్మకొండ జిల్లా పెండ్యాల వద్ద శుక్రవారం ఉదయం రైలు కిందపడి యువకుడు మృతి చెందాడు. మృతుడు జాఫర్గఢ్ వైస్ ఎంపిపి కనకయ్య కుమారుడిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు...
భార్యను కౌగలించుకుని… వెనక నుంచి గన్ తో కాల్చాడు… దంపతుల మృతి
లక్నో: ఫోన్ దంపతుల ప్రాణం తీసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్లోని బిలారీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఖాన్పూర్ గ్రామంలో పాల్-సుమన్ అనే దంపతులు...
కారు ఢీకొని యువకుడి మృతి
కూకట్పల్లి : కారు ఢీకొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చేటుచేసుకుంది. ఎస్ఐ ఆర్.ప్రేమ్ సాగర్ తెలిపిన వివరాల ప్రకారం... ఉదయం 5 గంటల సమయంలో...
బాసరలో భవనం పైనుంచి పడి విద్యార్థిని మృతి
నిర్మల్: బాసరలోని ఆర్జియుకెటిలో మరో విద్యార్థిని మృతి చెందింది. ఆర్జియుకెటి పియుసి ప్రథమ సంవత్సరం చదువుతున్న లిఖితి చనిపోయింది. గురువారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో వసతి గృహం నుంచి విద్యార్థిని కిందపడింది....
బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలి : ఎస్ఎఫ్ఐ డిమాండ్.
హైదరాబాద్ : బాసర ట్రిపుల్ ఐటిలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దీపికా పరిపాలన భవనంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ...
పురుగుమందు తాగి వ్యక్తి మృతి
కరీంనగర్:కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూర్ గ్రామానికి చెందిన నేల్లి కనకయ్య (56) పురుగుమందు తాగి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.కరీంనగర్ రూరల్ సిఐ విజ్ఞాన్ రావు తెలిపిన వివరాల ప్రకారం నేల్లి కనకయ్య...