Tuesday, April 23, 2024
Home Search

కులం మతం - search results

If you're not happy with the results, please do another search
Bharat Jodo Nyay Yatra

లండన్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంఘీభావం

మనతెలంగాణ/హైదరాబాద్ : టిపిసిసి ఎన్నారై  సెల్ యూకే ఆధ్వర్యంలో మంగళవారం లండన్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకి మద్దతు తెలుపుతూ, సంఘీభావం తెలుపుతూ సభ నిర్వహించారు. ప్రతి భారతీయుడికి...

వికసిత్ భారత్ ఎక్కడ?

‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ పేరుతో ప్రధాని నరేంద్ర మోడీజీ ప్రభుత్వం తన పదేళ్ళ పాలనా కాలంలో సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని దేశ మొత్తం తిరిగి వివరించే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర...
Growth without employment is dangerous

ఉపాధి లేని వృద్ధి ప్రమాదకరం

గత ఏడాది బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను దాటి భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. 2030 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొంది, ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ ఆర్థిక...
Gadge Maharaj who sought purity

స్వచ్ఛతను తపించిన గాడ్గే మహరాజ్

స్వచ్ఛ భారత్’ కు స్ఫూర్తి బాపూ జీ. ఆ కలను సాకారం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ 2014 అక్టోబర్‌లో ప్రారంభించిన స్వచ్ఛభారత్ మిషన్‌కు జాతిపిత గాంధీజీ 150 వ జయంతి సందర్భంలో...

మానవ హక్కులకు 75 ఏళ్లు

భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులుంటాయి. ఇవీ కులం, మతం, జాతి, లింగం, జాతీయత, భాషతో సంబం ధం లేకుండా అందరికీ సమానంగా కల్పించబడేటివి. పౌరులందరికీ నాణ్యమైన జీవితాన్ని...
Congress has not done anything for Muslims in 50 years!

50 ఏండ్లలో ముస్లింలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు !

బిఆర్‌ఎస్ నాయకులు,హోం మంత్రి మహమూద్ అలీ మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో గంగా జమున తెహజీబ్ కొనసాగుతున్నదని బిఆర్‌ఎస్ నాయకులు,హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. 50 ఏండ్లుగా ముస్లింలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. సిఎం...

తెలంగాణనే గెలుస్తుంది

తెలంగాణ మీద దండయాత్రలా ఉత్తరాది నాయకులు పెద్దఎత్తున తెలంగాణలో మకాం వేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, నడ్డాతో పాటు బిజెపి ప్రముఖ నాయకులంతా తెలంగాణలో విస్తృతంగా...

తెరువెరిగిన తెరేష్

సముద్రమంత విషాదాన్ని అక్షరాల్లో నింపి ‘శర సంధానం’ చేస్తూ, హిందూ మహాసముద్రంలో ‘అల్పపీడనం’ సష్టించి మూడో ప్రపంచదేశాలకి “నాలుగో ప్రపంచాన్ని” చూపించిన స్వాప్నికుడు. వింతలమారి ప్రపంచంతో అసలు ప్రపంచపు నిజాల్ని నగ్నంగా నడిబజార్లో...

రాజ్యాంగం పట్ల తగ్గుతున్న గౌరవం

మన రాజ్యాంగ నిర్మాణం సుదీర్ఘంగా సాగిన ప్రక్రియ. ఎంతోమంది తలపండిన మేధావులు, న్యాయకోవిదులు ప్రతి అంశాన్నీ విఫులంగా చర్చించి బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాసుకున్న ఒడంబడిక పత్రం మన రాజ్యాంగం....
Right to Vote

ఓటు హక్కును వినియోగించుకో

ఓటు.. పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. ప్రపంచ స్థితిగతులను మార్చే శక్తి ఓటుకు వున్నది. ఒక వ్యవస్థకు ప్రజా ప్రతినిధి ఎంత అవసరమో, ఆ ప్రజా ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు అంతే అవసరం. కానీ...
Hereafter the water supply will be for 24 hours

ఇక 24 గంటలు మంచి నీళ్లు

సరికొత్త స్కీం తెస్తాం... నయా రికార్డు సృష్టిస్తాం 30న తమాషా జరగబోతోంది... ప్రజలు మాతోనే ఉన్నారు ఉద్యమకారులను బలి తీసుకుంది కాంగ్రెస్సే కరీంనగర్ ప్రజా ఆశీర్వాద సభలో బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ మన...

కాంగ్రెస్ వస్తే ఖతమే..

మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో/బోధన్/ కర్మకాలి నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో, రైతులను అరేబియా సముద్రంలో కలుపుతుందని బిఆర్‌ఎస్ అ ధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరా వు అన్నారు. దేశాన్ని...

విపక్షాలకు అజెండా లేదు

మన తెలంగాణ : తెలంగాణ బిడ్డను ఓడించడానికి రాష్ట్రంలో కాంగ్రె స్, బిజెపి పార్టీలు ఒకటయ్యాయని బిఆర్‌ఎస్ పా ర్టీ అగ్రనాయకులు, మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మూడు ఉప ఎన్నికల్లో డిపాజిట్...

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కసాయి చేతిలో పెడదామా?

తొమ్మిదిన్నరేండ్లలో రాష్ట్రం బాగుపడింది అసాధారణ విజయం సాధించాం సుస్థిర ప్రభుత్వం... సమర్థ నాయకత్వం వల్లనే అభివృద్ధి సాధ్యమైంది బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఆర్థిక ఛోదక శక్తి హైదరాబాద్...
Teach a lesson to the destabilizing forces

అస్థిర పరిచే శక్తులకు బుద్ధి చెప్పండి

రూ. 50 లక్షలతో పట్టుబడిన నేతను నాపై పోటీకి నిలబెట్టిండ్రు పుట్టుక నుంచి కామారెడ్డితో అనుబంధం కెసిఆర్ ఒక్కడే రాడు.. వెంబడి చాలా వస్తయ్ నియోజకవర్గ రూపురేఖలే మారిపోతయి రెండేళ్లలో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు...

ఎమర్జెన్సీ నాటికీ, నేటికీ తేడా?

‘దేశంలో మైనారిటీలు జీవించవచ్చు. కానీ, రెండవ శ్రేణి పౌరులు గా మాత్రమే జీవించాలి’ అనే వీరసావర్కార్ సిద్ధాంతం ఇప్పుడు అధికారికంగా, అనధికారికంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ దీన్ని సైద్ధాంతికంగా అనుసరించకపోవచ్చు. ఆ రోజు 1975...

అయోధ్యలో రామమందిర నిర్మాణంతో దేశంలో రామరాజ్యం మొదలవుతుంది

సుక్మా: అయోధ్యలో రామమందిర నిర్మాణంతో దేశంలో కులం, మతం ఆధారంగా విచక్షణకు తావు లేని ‘ రామరాజ్యం ప్రారంభమయిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన తొమ్మిదిన్నరేళ్ల...
Israel-Palestine Conflict

ఇజ్రాయెల్-పాలస్తీనా.. మనమెటు?

ముస్లిం వ్యతిరేక, మైనారిటీ వ్యతిరేకత బిజెపి విధానంతో భారత దేశంలో ఇజ్రాయెల్‌కు మద్దతు పెరుగుతోంది. ‘భారతీయులు ఎంతగా మారిపోయారు!’అని పాలస్తీనా రచయిత్రి సుశాన్ అబుల్ హవా ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్‌దేశాయ్‌తో అన్నారు....
BRSV 1

అభివృద్ధిపై సోషల్ మీడియాలో దుమ్మురేపండి

సెల్పీలు, రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేయాలి ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ హబ్‌లను ఏర్పాటు చేశాం జిల్లాల్లోని ఐటీ టవర్ల దగ్గర ఫొటోలు దిగి ప్రచారం చేయాలి బిఆర్‌ఎస్ విద్యార్థి విభాగం...
Society gets encumbered with trivial

డ్యూయీని యాజ్జేసుకుందాం

Prof. Dewey said.. Every society gets encumbered with what is trivial, with dead wood from the past, and with what is positively perverse. As...

Latest News